Home » Author »nagamani
మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన మరోసారి రద్దు అయ్యింది. దీంతో తెలంగాణ బీజేపీ క్యాడర్ అయోమయంలో పడ్డారు.
తల్లిని చంపి పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయింది ఓ మహిళ. తల్లికి అధిక మోతాదులో బీపీ ట్యాబ్లెట్లు మింగించి చంపానని తెలిపింది.
బస్తీల ప్రజల సుస్తి నయం చేయడానికి బస్తీ దవాఖానాలను ఏర్పాటు. మానవతా మూర్తి కేసీఆర్ వల్ల ఇటువంటి దవాఖానాలు ఏర్పాటయ్యాయి. గర్భిణులకు వరంగా న్యూట్రిషన్ కిట్ మారింది. పుట్టబోయే బిడ్డలు బలంగా ఉండాలన్నదే మా ప్రభుత్వం ఆలోచన.
KP Chowdary : డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నిర్మాత, కబాలి డిస్ట్రిబ్యూటర్..
వారాహి విజయ యాత్ర
ఈడీ కస్టడీలో మంత్రి బాలాజీకి అనారోగ్యం
అన్నవరం సత్యదేవుని సన్నిధిలో పవన్ కల్యాణ్
చంద్రబాబు ఓ తొందరబాబు. టీచర్స్ చేయాల్సిన పనులు జగన్ చేస్తున్నారు.జగన్ వచ్చే ఎన్నికల్లో కనీసం 20-30 సీట్లకు మించి రావు..చంద్రబాబును ప్రజలు నమ్మటంలేదు. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. సీఎంగా కాపులు, ఓబీసీలకు అవకాశం ఇస్తుంది.
ఒడిశా బలాసోర్ రైలు ప్రమాదంలో వెయ్యికిపైగా మరణాలు సంభవించాయి. ఇవన్నీ బయటకు రాకుండా మీడియాను కేంద్ర ప్రభుత్వం మేనేజ్ చేసింది. మృతదేహాలను కూడా బయటకు కనిపించకుండా రాత్రికి రాత్రికి ట్రక్కుల్లో తరలించేసి అడవుల్లో దహనం చేశారు.
తీహార్ జైలు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఖైదీలు రూములకు ఉండే ఎగ్జాస్ట్ ఫ్యాన్లు తొలగించాలని నిర్ణయించారు.
చెన్నై హైడ్రామా నెలకొంది. మంత్రిని ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో మంత్రి భోరున ఏడ్చారు. మంత్రి పెద్దగా ఏడ్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామెదర్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవితో శనివారం భేటీ అయ్యారు. వీరి భేటీ ఆసక్తికరంగా మారింది. కూచుకుళ్ల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారా?
మల్లు రవితో కూచుకుళ్ల దామోదర్ రెడ్డి భేటీ
రామభక్తుడు హనుమంతుడు మరోసారి వార్తల్లోకెక్కారు. హనుమాన్ జన్మస్థలంపైనే వివాదం కొనసాగుతున్న క్రమంలో హనుమాన్ ఆదివాసీ మనం అతని వారసులం అంటూ హనుమంతుడిని మరోసారి వార్తల్లోకి తెచ్చారు ఓ ఎమ్మెల్యే.
ముఖేశ్ అంబానీ ముద్దుల మనుమరాలి పేరు ఏంటి. అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంబానీ దంపతుల ముద్దుల మనుమరాలికి ఓ అందమైన పేరు పెట్టారు. మరి ఆ పేరేమంటే..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ తెలంగాణ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. కర్ణాటక జోష్ ను తెలంగాణలో కూడా చూపించి గెలవాలని భావిస్తోంది. దీని కోసం ఏఐసీసీ కొత్త ఇన్చార్జ్లను నియమించింది.
వైసీపీ ఎమ్మెల్యే ఆనం నారాయణరెడ్డి మాటలోనే మరో వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. లోకేశ్ పాదయాత్రను విజయవంతం చేస్తానని అందుకే ఆయన్ని ఆహ్వానించటానికి వచ్చానని తెలిపారు.
టీడీపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన ఆనం
నందిగామలో దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు
Nellore Politics – Andhra Pradesh Elections : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతోంది. ఎన్నికలకు దాదాపు 10 నెలలు ఉన్నాయని నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో ఏపీలో నేతలు చర్చలు, సమావేశాలతో బిజీ బిజీగా ఉన్నారు. పార్టీ మారాలనుకునే నేతలు మంతనాలతో బిజీగా ఉన్న క్రమం�