Home » Author »nagamani
కేదారనాథుడి మందిరం స్వర్ణతాపడంలో భారీ కుంభకోణం జరిగిందనే ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. కేరార్ నాథ్ మందిర గోడల స్వర్ణతాపంలో రూ.125 కోట్లు కుంభకోణం జరిగిందనే ఆరోపణలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి.
ఆర్థికశాస్త్రంలో మోదీ నిరక్షరాస్యుడు. మోదీ పేరు చెప్పకుండానే నేను ఎంపీనయ్యా..
వారిద్దరు ప్రపంచ కుబేరులు. సంపదలో నువ్వా? నేనా? అన్నట్లుగా ఉంటారు.వారిద్దరు ఒకేచోట కలిస్తే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలాగే ఉంటుంది. ప్రపంచ కుబేరులిద్దరు లంచ్ మీట్ పై ప్రపంచ వ్యాపారా దిగ్గజాలు ఆసక్తిగా గమనించాయి.
పవన్ కళ్యాణ్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఒకసారి పొత్తు ఉంది అంటారు. మరోసారి లేదంటారు. ఆయన లెక్కేంటో తిక్కేంటో ప్రజలకే కాదు మహా మహా మేధావులకి అర్థం కావడం లేదు.
అదొక అందమైన పిల్లి. ఎయిర్ పోర్టులో ఉద్యోగం చేస్తోంది. క్యాప్ పెట్టుకుని, యూనిఫాం ధరించి చక్కగా డ్యూటీ చేస్తోంది. ఠీవీగా డ్యూటీ చేసే ఆ పిల్లికి పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా చక్కగా మర్యాదు ఇస్తున్నారు.
మీ పార్టీ గుర్తుపోయింది గుర్తుపెట్టుకొండి పవన్. మీ పార్టీ గుర్తు ఎలక్షన్ కమీషన్ ఎవరికి కేటాయించిందో తెలుసుకోండీ..ఎక్కడ ఉందో వెతుక్కోండీ.
రైతులకు తెలియకుండా వారి పేర్ల మీద వైసీపీ నేతలు డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలతో అప్పులు తీసుకుంటూ భారీ ఎత్తున రుణాలు తీసుకుంటున్నారు. సహకార రంగంలో దాదాపు రూ.5వేల కోట్ల అవినీతి జరిగింది. ఈ దోపిడీపై సీబీఐ విచారణ చేయాలి. తమ భూములు సురక్షితంగా ఉన్�
10th క్లాస్ అబ్బాయి అమర్ నాథ్ని దారుణంగా కొట్టి తగలబెట్టటం నేరం కాదా సార్?అమర్ నాథ్ తన అక్కని వైసీపీ కార్యకర్త వెంకటేశ్వరరెడ్డి వేధిస్తున్నాడని అతనిని నిలదీయటమేనా ఆ బీసీ బాలుడు అమర్ నాథ్ చేసిన పాపం? వైసీపీ బుద్ధితో కాకుండా దయచేసి
నలభై ఐదు గుళ్ళు విజయవాడలో కూలగొడితే నువ్వు నోట్లో ఏం పెట్టుకున్నావు? పవన్ కళ్యాణ్ బాబా అవతారం ఎత్తి అమరావతి కోసం మాట్లాడతాడు అతడిని సైక్రియాటిస్ట్ గ్గరకు తీసుకువెళ్తే బాగుంటుంది.
రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఓ వ్యక్తి డబ్బు చోరీ జరిగింది. దీనిపై సుప్రీంకోర్టుకు కీలక వ్యాఖ్యలు చేస్తు తీర్పునిచ్చింది.
విశాఖలో జరిగిన రూ.60వేల కోట్ల భూ కుంభకోణం దందాలో వాటాలు తేడాలు రావటంతో ఎంపీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ అయింది. ఇటువంటి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి పరిస్థితి ఏంటో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెస్టారెంట్ బిల్ ఎగ్గొట్టి వెళ్లిపోయారట. తన అభిమానులకు ఫుడ్ ఫ్రీగా పెట్టిస్తానని చెప్పి రెస్టారెంట్ బిల్ కట్టకుండానే వెళ్లిపోయారని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
సీఎం బందోబస్తుకు వెళ్లిన సమయంలో వాహనంలో ఉండగా DGP రాజేశ్ దాస్ తన చేయి పట్టుకున్నారు. ముద్దు పెట్టుకున్నారు. నా ఆఫీసుకు వచ్చి నా ఫోటోలు తీసి వేధించారు. ఫిర్యాదు చేస్తానని తెలిసి నన్ను బెదరించారు. మహిళా ఐపీఎస్ ను వేధించిన కేసులో మాజీ డీజీపీకి జ�
మృతదేహాలను ముక్కలు చేసిన ఆన్లైన్లో శరీర భాగాలను అమ్మేస్తున్నారు. ఈ దారుణ వ్యాపారం మార్చురీ మేనేజర్ చేస్తున్న నాలుగేళ్లుగా చేస్తున్నా బయటపడలేదు. ఇటీవలే బయపటడింది.
డిప్లొమా కోర్సుల ఫీజుల నియంత్రణపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి )హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి నేరుగా వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
తెలంగాణ ఉద్యమంలో వీళ్లేనట, కొట్లాడింది, తెలంగాణ తెచ్చింది దొర ఒక్కడేనట..ఉద్యమాల తెలంగాణ చరిత్రను వక్రీకరించడానికి అయ్యా కొడుకులకు సిగ్గుండాలే.దొంగ దీక్షలతోనో, అమెరికాలో ఉన్న నీ బిడ్డలు ఊడిపడితేనో,పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె దొరకలేదని �
నాన్ వెజ్ పానీ పూరీ ట్రెండ్ అవుతోంది. నాన్ వెజ్ పూరీ అమ్ముతు నా రూటే సెపరేటు అంటున్నాడో వ్యాపారి. మీకిష్టమైన నాన్ వెజ్ టేస్ట్ లో నోరూరించే పానీపూరీ.
అక్కడ నా అవసరం తీరినరోజు రాజకీయాలనుంచి తప్పుకుంటా అంటూ మంత్రి పువ్వాడ సంచలన వ్యాఖ్యలు చేశారు.
భారత్ కు రెండవ రాజధానిగా తెలంగాణ అయ్యే అవకాశం ఉంది, తెలంగాణ దేశానికి రెండో రాజధాని అవుతుందనే నమ్మకం ఉందంటూ మాజీ గవర్నర్ వ్యాఖ్యానించారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పాటు హైదరాబాదులో పర్యటించనున్నారు. దీంతో నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి.