Home » Author »nagamani
గుండెపోటు లక్షణాల గురించి ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలని అవగాహన కల్పించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 16,000 గుండె ఆపరేషన్లు చేసిన డాక్టర్ గౌరవ్ గాంధీ 41 ఏళ్లకే గుండెపోటుతో మరణించటం ఆందోళన కలిగిస్తోంది.
శ్వేత జాతీయురాలిని ఉద్యోగం నుంచి తొలగించిందనందుకు ప్రముఖ కాఫీ సంస్థ స్టార్బక్స్కు భారీ దెబ్బ తగిలింది. సదరు ఉద్యోగినికి రూ.210కోట్లు చెల్లించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
అతనో మాజీ సైనికుడు. అతని కిడ్నీలో ఏకంగా 801గ్రాముల రాయి బరువుగల రాయి ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద కిడ్నీ రాయిగా రికార్డు పొందింది.
వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు
డెహ్రాడూన్ లో హృదయాలను కలచివేసే ఘటన వెలుగులోకి వచ్చింది. కుళ్లిపోయిన మృతదేహాల మధ్యలో శిశువు సజీవంగా ఉంది. నాలుగు రోజులుగా పాలు లేకుండా బిడ్డ ఆరోగ్యంగా ఉండటం చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు.
వైసీపీ ప్రభుత్వం దిగజారి వ్యవహరిస్తోంది
మీసం తిప్పను..చేతల్లో చూపిస్తా
కోడికత్తి కేసులో నిందితుడు శ్రీను తనకు జైలు నుంచి విముక్తి కలిగించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాడు. తాను గత 1,610 రోజులుగా తాను జైలులోనే మగ్గిపోతున్నానని...ఇంకా ఎంతకాలం జైలులోనే ఉండాలో తెలియటంలేదని లేఖలో ఆవేదన వ్యక్తంచేశాడ�
భారత కుబేరులు దేశం వదిలిపోతున్నారు. ప్రతీ ఏటా భారత మిలియనీర్లు దేశం వదిలిపోతున్నారు. అలా ఈ ఏడాది భారీ సంఖ్యలో దేశం వదిలపోతున్నారని నివేదిక వెల్లడించింది.
కోడికత్తి కేసులో ట్విస్ట్.. సీజేఐకి నిందితుడు శ్రీను లేఖ
పవన్ కల్యాణ్ను ఎల్కేజీలో చేర్పించాలి. ఎల్కేజీ చదవడానికి మూడేళ్ల వయసు కావాలి..కానీ పవన్ కు 55 ఏళ్లు. అందుకే పవన్ను ఎల్కేజీలో చేర్పించటానికి సీఎం జగన్మోహన్ రెడ్డి అనుమతి కోరతాను.
శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు అధికారులే విఘాతం కలిగించారు. ఓ రెస్టారెంట్ సిబ్బందిపై రాత్రి సమయంలో రెచ్చిపోయారు. చెప్పుతో చెంప ఛెళ్లుమనిపించారు.
విశాఖలో కలకలం రేపిన వైసీపీ ఎంపీ ఎవివి సత్యనారాయణ భార్య, కుమారుడు, ఆడిటల్ జీవీ కిడ్నాప్ సుఖాంతమైంది. ఎంపీ, భార్య,కుమారుడు, ఆడిటర్ జీవి సురక్షితంగా విడిపించారు పోలీసులు. వారు ముగ్గురు క్షేమంగా ఉన్నారని పోలీసులు ప్రకటించారు.
విశాఖలో కిడ్నాప్ కలకలం రేగింది. ప్రముఖ ఆడిటర్ మాజీ స్మార్ట్ సిటి చైర్మన్ గోపాలపురం ఇన్చార్జ్ జీవీ కిడ్నాప్ కావటంతో పాటు..విశాఖ ఎంపి ఎవివి సత్యనారాయణ కుమారుడు,అతని భార్య కూడా కిడ్నాప్ అయినవారిలో ఉన్నట్లుగా సమాచారం.
పవన్ తన వాహనానికి ‘వారాహి’అని పేరు పెట్టుకున్నారు కానీ ‘నారాహి’ అని పెట్టుకోవాల్సింది. పవన్ చెప్పు చూపిస్తు విమర్శలు చేస్తున్నారని చెప్పులు పవన్ కే కాదు నాక్కూడా ఉన్నాయి అంటూ తన రెండు చెప్పులు చూపించి మరీ విమర్శలు చేశారు మాజీ మంత్రి పేర్న
రాష్ట్రంలో ఏ కేసునైనా సీబీఐ దర్యాఫ్తు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిందేనని స్టాలిన్ ప్రభుత్వం ప్రకటించింది.
ఇంట్లోనే విడిచిన ఆయన చెప్పులు కనిపించకుండాపోయాయని అధికారులకు ఫిర్యాదు చేశారు మాజీ మేయర్. దీంతో మున్సిపల్ అధికారులు రగంలోకి దిగారు. ఏకంగా కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసిపారేశారు.
ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన హైదరాబాద్ కు చెందిన 27 ఏళ్ల తేజస్విని హత్యకు గురైంది. బ్రెజిల్ కు చెందిన ఓ యువకుడు కత్తితో దాడి చేసి హత్య చేశాడు.
గడ్కరీ జీ మనం కూడా ఇలాంటి అద్భుతాన్ని భారత్ లో చేయగలమా? అంటూ ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది.
ఉత్తరకొరియాలో 40 శాతం ఎక్కువగా ఆత్మహత్యలు పెరిగాయి. దీంతో దేశాధ్యక్షుడు కిమ్ అధికారులకు రహస్యంగా ఆదేశాలు జారీ చేశారని దక్షిణ కొరియా గూఢాచార సంస్థ వెల్లడించింది.