Home » Author »nagamani
2019 ఎన్నికల్లో ఓటమి గురించి దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు.టీడీపీ ఎందుకు ఓడిపోయిందో..? వైసీపీ ఎందుకు ఎలా గెలిచిందో వివరిస్తు సంచలన వ్యాఖ్యలు చేశారు.
మేము తరతరాలుగా ప్రజలకు సేవ చేస్తున్నా..నేను ఎక్కడైనా అక్రమాలకు పాల్పడినట్లు నిరూపిస్తే వాళ్ళకే ఇచ్చేస్తా..మాది భూ స్వామి కుటుంబం, వందల ఎకరాల భూములు ఉన్నాయి
తెలంగాణ బీజేపీలో ఈటల రాజేందర్ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారుతోంది. ఈటల అస్సాంలో సీఎం హిమంతతో చర్చలు జరపటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కోడి గుడ్డు కథలు చెప్పేవారు పరిశ్రమల మంత్రి, పిల్ల కాలువా తవ్వలేనివారు ఇరిగేషన్ మంత్రి..వీళ్లు మన రాష్ట్ర మంత్రులు.
ద్వీపంలో కొత్త రాజధాని నిర్మాణం. 2024లోకి అందుబాటులోకి రానుంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ నిర్మాణం కొనసాగుతోంది.
వేసవి సెలవులు ముగిసాయి. స్కూల్స్ తిరిగి ప్రారంభమయ్యాయి. కానీ ఓ గ్రామంలో మాత్రం విద్యార్ధులే కాదు టీచర్లు కూడా స్కూల్ కు వెళ్లటానికి జంకుతున్నారు. అది ఒడిశా రైళ్ల ప్రమాదం ఘటన తరువాత..రైళ్ల ప్రమాదానికి స్కూల్ కు సంబంధమేంటీ..? విద్యార్దులు ఎందు�
మెడికల్ కాలేజీలకు అనుమతులు విషయంలో బీఆర్ఎస్, బీజేపీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు మొదలయ్యాయి. తెలంగాణకు కేంద్రం మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇచ్చిందని బీజేపీ చెబుతుంటే కాదు మేమే ఏర్పాటు చేసుకున్నాం దానికి మీ గొప్పలు ఏంటని బీఆర్ఎస్ అంటోంది.
ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూర్ చేస్తే సుప్రీంకోర్టు దాన్ని సవరించింది. బెయిల్ రోజులను కుదించింది. దీంతో మాగుంట రాఘవకు షాక్ తగిలింది.
మహిళను చంపి మ్యాన్ హోల్ లో పడేసిన ఘటన వెలుగులోెకి వచ్చింది. ఈకేసును పోలీసులు ఛేధించారు. దీనికి కారణం వివాహేతర సబంధమేనని తేల్చారు. మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న సాయి కృష్ణ అనే వ్యక్తి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయటంతో ఆమెను హత్య చేసి
వడ్డీతో సహా చెల్లిస్తా..!
అధికారమదంతో ఉన్న ప్రజా ప్రతినిధులు అవాకులు చెవాకులు పెలుతున్నారు. మందు పార్టీలు చేసుకుని బాటిళ్లకు బాటిళ్లు తెల్లార్లు కూర్చుని తాగారు.వంశ చరిత్ర అంటూ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్టాడుతున్నారు.. వారందరికి వడ్డీతో సహా ఇచ్చి పడేసే టైమ్ వచ్చిం
మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సిద్దమని కేంద్రం లేఖ రాసినా తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదని..కేంద్రం సహకరించడం లేదని చెప్పడం సిగ్గు చేటని అన్నారు.
ఎండలు మండించే రోహిణి కార్తె వెళ్లింది. చిరుజల్లులతో వాతావరణాన్ని చల్లబరిచే మృగశిర కార్తె వచ్చింది. దీంతో కొర్రమీను చేప ధర కొండెక్కింది.
ఢిల్లీ నుంచి ఈటల రాజేందర్ పిలుపు వచ్చింది. ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి ఇవ్వటానికేనా? లేదా మరేదైనానా?
మిస్ వరల్డ్ పోటీలు భారత్ లో జరుగనున్నాయి. దీని కోసం 130 దేశాల జాతీయ ఛాంపియన్లు భారతదేశంలో నెల రోజులు విడిది చేయనున్నారు.
వైఎస్ వివేకా కేసులో కీలక పరిణామం.. అవినాశ్ రెడ్డిని 8వ నిందితుడిగా చేర్చిన సీబీఐ
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ దర్యాప్తులో భాగంగా ఈ కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అనివాశ్ రెడ్డిని 8వ నిందితుడిగా చేర్చింది. కౌంటర్ పిటీషన్ లో సీబీఐ పలు కీలక విషయాలు ప్రస్తావించింది.
వైరల్ అవుతున్న మెగా ఫ్యామిలీ ఎంగేజ్మెంట్ కార్డ్
పోలీసులను వదలని సైబర్ నేరగాళ్లు
కేజ్రీవాల్ ప్రసంగానికి అడ్డుపడిన మోదీ మద్దతుదారులు