Home » Author »nagamani
అన్న అంటే చెల్లెలికి పెళ్లి చేసిన పంపిస్తాడు. తన చెల్లిలికి ఎటువంటి కష్టం రాకుండా చూసుకోమని అప్పగింతలు పెడతాడు. కానీ ఓ అన్నమాత్రం అత్తారింటిలో ఉన్న చెల్లెలిని సినీ ఫక్కీలో కిడ్నాప్ చేసి బైక్ మీద ఎత్తుకుపోయాడు.
అమ్మాయిని కిడ్నాప్ చేసి ఎడారిలో మంట వేసి ఆమెను ఎత్తుకుని మంట చుట్టు ఏడు అడుగులు వేసాడు ఓ గూండా. ఆ తరువాత ఆమెను వదిలేశాడు. కిడ్నాప్ చేసిన మరీ బలవంతంగా ఇంత చేసినవాడు ఆ తరువాత ఆమెను ఎందుకు వదిలేశాడు? పోలీసులకు ఫిర్యాదు చేయదనే ధైర్యమా? ఆ తరువాత ఆమ�
12 ఏళ్లుగా ప్రభుత్వం ప్రేతాత్మకు పెన్షన్ ఇస్తున్న ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. 12 ఏళ్ళ నుంచి జరుగుతోంది. ఇదికాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావటంతో ప్రేతాత్మకు పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం అంటూ సెటైర్లు, విమర్శలు వస్తున్నాయి.
హైదరాబాద్ లోని టీడీపీ ఆఫీసుకు వచ్చిన సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం కేసీఆర్, తెలంగాణ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పాలనలో అందుకే తెలింగాణ అభివృద్ధి చెందింది అని అన్నారు.
పెళ్లి చేసుకోవాలి బాబూ..పిల్ల ఎక్కడ దొరుకుతుంది బాబు అన్నట్లుగా ఓ వ్యక్తి తనకు ఓ అమ్మాయిని చూసి పెట్టండీ పెళ్లి చేసుకోవటానికి అంటూ ఏకంగా ప్రభుత్వ అధికారులకు లేఖ రాశాడు. అమ్మాయి ఎలా ఉండాలో కూడా చెప్పాడు.
సింహం సింగిల్ గానే కాదు గుంపుగా వచ్చినా చుక్కలు చూపిస్తా..కుమ్మిపడేస్తా..వస్తారా ఛాలెంజ్ అన్నట్లుగా కొమ్ము విసిరి మరీ సవాల్ చేసిందో ఓ గెదె సింహాల గుంపుకు..
సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అత్యద్భుతంగా పురోగతి సాధించిందని తెలిపారు. పర్యావరణం,పరిశ్రమల రంగాల్లో అద్భుతమైన ప్రగతి జరిగిందని..తెలంగాణలో సమగ్ర, సమత్యులత, సమ్మిళిత అభివృద్ధి జరిగిందన్నారు. పరిశ్రమల ఏర్పాట�
సార్ పర్మిషన్ ఉంటేనే బయటకు వెళ్లనిస్తాం లేదంటే లేదు అంటూ ఆ సంస్థ సెక్యురిటీ గార్డు తాళాలు వేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘనకార్యం చేసింది ఏదో అనామకమైన సంస్థ కాదు. ఇండియన్ ఎడ్ టెక్ స్టార్టప్ సంస్థ కోడింగ్ నింజాస్ కంపెనీ
రతనాల సీమ రాయలసీమలో తొలికరి పలకరించింది. ఓ రైతు పంట పండింది. ఓ విలువైన వజ్రం దొరికింది. రైతు ఆనందం మిన్నంటింది. రెండు కోట్ల వజ్రం దొరకటంతో ఆ రైతు ఇంట ఆనందం వెల్లివిరిసింది.
ముస్లిం యువకుడిని ప్రేమించిన యువతికి ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ స్వయంగా వెంట తీసుకెళ్లి మరీ ‘ది కేరళ స్టోరీ’ చూపించారు. ఆ తరువాత ఆ యువతి చేసిన పనితో షాక్..
ఒడిశా రైళ్ల ప్రమాదం వెనుక టీఎంసీ కుట్ర ఉందని ఆరోపణలు. ఇద్దరు రైల్వే అధికారుల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్ లో ఏముంది? ఎందుకు టీఎంసీపై ఆరోపణలు?
ఓ అమెరికన్ యువతి ఆర్టిఫిషయల్ చాట్బాట్ను పెళ్లిచేసుకుంటే.. వర్చువల్ పద్ధతిలో ఓ బొమ్మను సృష్టించి అత్యంత వైభవంగా వివాహం చేసుకున్నాడు ఓ జపాన్ యువకుడు. వినడానికే వింతగా ఉన్న ఈ రెండు పెళ్లిళ్లు.. టెక్నాలజీ మ్యారేజ్గా సోషల్ మీడియాలో వైరల�
చేలల్లో ధాన్యం తినేసేది. ధాన్యం దొరకకపోతే ఇళ్లల్లోకి దూరి బియ్యం తినేసేది. దాన్ని తరమటానికి ఎవరైనా దగ్గరకొస్తే దాడికి దూసుకొచ్చేది. కేవలం బియ్యం మాత్రమే తినేసి వెళ్లిపోయేది అరి కొంబన్ ఏనుగు. దేశంలోనే ఓ అరుదైన జీవిగా గుర్తింపు పొందిన 35 ఏళ్ల
జింకను లటుక్కుని పట్టేసుకుందామనుకుంది మొసలి. కానీ జింక తనకు ఏదో ప్రమాదం ముంచుకొస్తోందని కనిపెట్టటం చెంగుమంటూ ఓ దూకు దూకేయటంతో తప్పించుకున్న వీడియోను చూస్తే వెంట్రుకవాసిలో ప్రాణాలు దక్కటం అంటే ఇదేనేమోఅనిపిస్తుంది.
మ్యాజిక్ చేసైనా డబ్బులు సంపాదిస్తా.. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది బీజేపీకి కౌంటరా?
తల్లి అనుమానాస్పదంగా మరణించింది. తండ్రి జైలుపాలయ్యాడు. మూడేళ్ల కొడుకు అనాథ అయ్యాడు. జైలునుంచి విడుదల అయిన తండ్రి కొడుకులు 10ఏళ్లకు కలిసారు. హీరో కార్తీ నటించిన ‘ఖైదీ’ సినిమాను తలపించే ఈ రియల్ స్టోరీ..సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ స్కూల్లో ఒకే ఒక్క విద్యార్ది చదువుకుంటున్నాడు. ఆ విద్యార్దికి పాఠాలు చెప్పటానికి ఓ టీచర్ 70కిలోమీటర్లు ప్రయాణించి మరీ వస్తున్నారు ఓ ఉపాధ్యాయురాలు. అలా ఒక విద్యార్ది కోసం ఆమె రోజుకు 140 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు. ఒక్క విద్యార్ది కోసం స్క
ప్లాస్టిక్.. ప్లాస్టిక్ .. ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ భూతం వల్ల ఎన్నో జీవులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఈ ప్లాస్టిక్ ఎన్నీ వన్యప్రాణులు అంతరించిపోతున్నాయి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా ప్లాస్టిక్ బాటిల్స్ తో రూపొందించిన అతి పెద్ద తేబేలు
నీటిలో దిగి చేపలు పట్టుకోవటం ఓ సంప్రదాయంగా కొనసాగిస్తున్నారు ఆ గ్రామ ప్రజలు. చేపల్ని పట్టుకునే ఈ పనిని ఓ పండుగలా నిర్వహిస్తున్నారు. ఈ పండుగ చేపల్ని పట్టుకోవటం కోసం మాత్రం కాదు. ఈ వేడుకలో ఓ పర్యావరణ హితం ఉంది. చిన్నాపెద్దా చేపలు పట్టుకుని ఈ ‘ఎ
"జీవితం మరియు మరణం యొక్క అనుభూతిని"అందించే రెస్టారెంట్. శ్మశానంలో ఉంటుంది.సమాధుల మధ్యలో కూర్చుని తినటం, తాగటం ఓ వింత అనుభూతిని కలిగించే వినూత్న రెస్టారెంట్ మన భారత్ లోనే..