Home » Author »nagamani
ఏపీలో లేఖాస్త్రాలు పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి. ముద్రగడ పవన్ కు లేఖ..బుద్ధా వెంకన్న ముద్రగడకు లేఖ ఇలా లేఖలు పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి. ఇక విమర్శలు, ప్రతి విమర్శలు మామూలుగా లేవు.
ఆడుకోవటానికని వెళ్లిన చిన్నారుల్ని కారు రూపంలో మృత్యువు కబళించింది. నవ్వుతు తుళ్లుతు వెళ్లిన పిల్లలు విగతజీవులుగా కనిపించటంతో కన్నవారి గుండెలు అవిసేలా ఏడ్చారు.
ఐఐటీ బాంబే (IIT Bombay)కు చెందిన పూర్వ విద్యార్థుల గ్రూపుకు నందన్ నీలేకని రూ. 315 కోట్లు విరాళం ఇచ్చారు.
ఒక్క తరం చదువుకుంటే... ఆ తరువాత వచ్చే వారు ఆటోమేటిక్ గా ముందుకు వెళ్తారు. పిల్లలు బాగా చదవుకోవాలి. ప్రపంచం పోటీ పడే విధార్ధులను మన టీచర్లు తయారు చేశారు. అమెరికాలోను సమస్యలున్నాయి..అక్కడా పేదవారున్నారు. సమస్యలుంటే పరిష్కరించుకుందాం..ఎవరో వచ్చి
లిటిల్ మెగా ప్రిన్సెస్కు స్వాగతం పలికిన చిరంజీవి
ఆడపిల్ల పుట్టడం అపురూపం.. మంచి ఘడియల్లో పాప జన్మించింది
మరో దేశంలో దగ్గు మందు తీసుకున్న చిన్నారులు చనిపోయారు. వీరి మరణాలకు కారణమైన ఆ దగ్గుమందు భారత్ దేనా. అనే అనుమానాలు వస్తున్నాయి.
భర్త, పిల్లలను వదిలేసి వేరే వ్యక్తితో కలిసి ఉంటున్న భార్యపై భర్త పిటీషన్ వేశాడు. ఆ పిటీషన్ ను విచారించిన కోర్టు అతనికి షాకిచ్చింది.
కన్నతండ్రిని నలుగురిలోను నిలదీసింది జనగామ ఎమ్మెల్యే మత్తురెడ్డి కుమార్తె భవానీ. తన భూమి తనకు తిరిగి అప్పగించకపోతే మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ తండ్రికే వార్నింగ్ ఇచ్చింది.
రెండేళ్లుగా స్వామిజీ తనపై అత్యాచారం చేస్తున్నాడంటూ ఓ బాలిక విశాఖలోని జ్ఞానానంద ఆశ్రమంలో పూర్ణానంద సరస్వతీ స్వామీజీపై ఫిర్యాదు చేయటం కలకలం రేపుతోంది. స్వామీజి చేతిలో చిత్రహింసలు అభవించానని.. అత్యాచారాలకు గురి అయ్యానని పోలీసులకు ఫిర్యాదు
నేను కులాన్ని వాడుకుని రాజకీయంగా ఎదగలేదు. యువతను వాడుకుని పబ్బం గడుపుకోలేదు. కోట్లాది రూపాయలకు అమ్ముడుపోయి ఉద్యమం చేయలేదు.
విడాకుల కోసం ఓ గుడి ఉందని మీకు తెలుసా? మీరు విడాకులు కావాలా? ఇదిగో విడాకులు ఇచ్చే గుడి ఉంది. అక్కడికెళితే విడాకులు గ్యారంటీ..
పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే నేతలంతా అలెర్ట్ గా ఉండాలి. ప్రజలను చైతన్యం చేసేలా కార్యక్రమాలు నిర్వహించాలి. భవిష్యత్తుకు భరోసా పేరుతో ప్రజల్లో చైనత్యం తేవాల్సిన సమయం ఆసన్నమైంది.
శాంతి భద్రతల విషయంలో మా ప్రభుత్వం క్లారిటీ గా ఉంది,జనసేన రౌడీల పార్టీ.పవన్ కళ్యాణ్ కోసం సుపారీ ఇవ్వాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది..?
నేను గూండానైతే నన్ను పిలిచి ఎందుకు పార్టీలోకి తీసుకున్నారు? నేను గుండా నయితే నా ఇంటికి వచ్చి కేసీఆర్ ఎట్లా భోజనం చేశారు..? వరంగల్ లో సురేఖ, పరకాలలో నేను పోటీ చేస్తాం.
పవన్ కల్యాణ్ ఎదుగుతుంటే తట్టుకోలేక పోతున్నారు. పవన్ భద్రత విషయంలో బీజేపీ అధిష్టానం జోక్యం చేసుకోవాలి. Y కేటగిరీ భద్రత కల్పించాలి.
నా ఎంపీ నిధులను నా సొంతానికి వాడుకున్నా తప్పేంటీ? నా ఇంటి నిర్మాణం కోసం, నా కుమారుడు పెళ్లి కోసం నా ఎంపీ లాడ్స్ నిధులు వాడుకుంటే తప్పేంటీ? అని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ.
గేటెడ్ కమ్యూనిటీల తరహాలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలను టీడీపీ ప్రభుత్వం నిర్మిస్తే వాటికి వైసీపీ రంగులేసి వైఎస్ బొమ్మ పెట్టారు.అధికార పార్టీ ఎంపీ ఫ్యామిలీనే కిడ్నాప్ చేశారు.విశాఖలో అక్రమాలకు భయపడి ఎంపీ ఎంవీవీ తన ఆఫీసును హైదరాబాదుకు మార్చుకున్
మండలంలో ఆవుల మందపై పెద్దపులి దాడికి తెగబడింది. ఈ దాడిలో రెండు ఆవులు మృతి చెందాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు.
ప్రపంచ దేశాల అటెన్షన్ అంతా మోదీ, జో బైడెన్ భేటీ మీదే ఉంది. వైట్ హౌజ్ వేదికగా.. ఈ వీరు ఏయే అంశాలపై చర్చించబోతున్నారు? ఏయే ఒప్పందాలపై సంతకాలు చేయబోతున్నారు?