Home » Author »nagamani
నడ్డాలు, పాండేలు వస్తారు..ఏమోమో మాట్లాడతారు..ఎన్నికలు వస్తున్నాయంటే చాలు కొంతమంది టూరిస్టులో తెలంగాణలో దిగుతారు.యూపీ నుంచి వచ్చి ఏమేమో పనికిమాలిన మాటలు మాట్లాడతారు.
‘ఎప్పటికీ ఆశ కోల్పోవద్దు..మనం ఆశించింది లేట్ అయినా దక్కుతుంది. లేట్ అయినా వస్తుంది..కాబట్టి ఆశను కోల్పోవద్దు..నాలుగేళ్లుగా అతను చూసిన ఎదురు చూపులు ఫలించాయి. ఎట్టకేలకు అనుకున్నది చేతికొచ్చింది.
ఆరేళ్ల పిల్లాడి టైమ్ టేబుల్ భలే ఉందిగా..తినటం, ఆడుకోవటం, చదువుకోవటం ఇలా దేనికి ఎంత టైమ్ పెట్టుకున్నాడంటే..
పుట్టిన బిడ్డల్ని గుండెల్లో పెట్టుకుని పెంచుకోవాల్సిన తల్లి చంపి ఫ్రిడ్జ్ లో దాచింది. దీని కారణం ఏదైనా కావచ్చు కన్నతల్లే కసాయిగా మారిన క్రమంలో బిడ్డలు అత్యంత పాశవికంగా చంపబడ్డారు కన్నతల్లి చేతుల్లో..
జానకీపురం మహిళా సర్పంచ్ నవ్య మరోసారి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై ఆరోపణలు చేశారు. తన భర్తను ట్రాప్ లో వేసి తనపై ఒత్తిడి తెస్తున్నారని తన భర్త, ఎమ్మెల్యే రాజయ్యవల్ల తనకు ప్రాణహాని ఉందంటూ సంచలన ఆరోపణలు చేయటంపై మహిళా కమిషన్ స్పందించింది. పోలీస�
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పొత్తులపై చర్చలు ఆసక్తికరంగా మారాయి. ఏ పార్టీ ఏపార్టీతో పొత్తు పెట్టుకుంటుంది? అసలు పొత్తులు ఉంటాయా? ఉండవా? ఇలా ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్న క్రమంలో టీడీపీతో పొత్తులపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సో�
రెండు కోట్ల రూపాయల నోట్ల కట్టలను బాక్సుల్లో పెట్టి పక్కింటి టెర్రాస్ పైకి విసిరిశారు సబ్ కలెక్టర్. మైనింగ్ మాఫియాకు అడ్డుగోలుగా అనుమతులు ఇస్తు భారీ అవినీతికి పాల్పడుతు కోట్లు కూడబెట్టిన సొమ్మును పక్కింటిపైకి విసిరేశారు.
యోగా దినోత్సవం పేరుతో ఇటువంటి పిచ్చి పనులు ప్రాణాలకు ప్రమాదమని పోలీసులు హెచ్చరించారు.
ఎంపీ కనిమొళి అభినందించారని ఓ మహిళా బస్సు డ్రైవర్ ను ఉద్యోగం నుంచి తీసివేసింది యాజమాన్యం. రాష్ట్రంలోనే మొదటి మహిళా బస్సు డ్రైవర్ గా పేరొందిన మహిళను ఉద్యోగం నుంచి తీసివేసింది బస్సు యాజమాన్యం.
అయోధ్యలో శ్రీరాముడి మందిరం అత్యంత సుందరంగా రూపుదిద్దుకుంటోంది. రామయ్య కోసం ఎంతోమంది భక్తులు అరుదైన కానుకలను సమర్పించటానికి ఎంతో ఆర్తిగా ఎదురు చూస్తున్నారు. అటువంటివి అరుదైన కానుకల్లో 108 అడుగుల పొడువు అరుదైన అగరుబత్తీ ఆకట్టుకుంటోంది. రామయ
తెలంగాణ ప్రభుత్వం స్టాఫ్ నర్సుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1827 స్టాఫ్ నర్సులో పోస్టులను భర్తీ చేయనుంది.
అనుచరులతో ఈటల సమావేశం..పార్టీ మారుతున్నారనే ప్రచారం..ఆయన మౌనం దేనికి సంకేతమిస్తోంది..? హాట్ టాపిక్ గా ఈటల సమావేశం..
ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా బైడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కర్ణాటకలో గెలిచినట్లుగా కాంగ్రెస్ తెలంగాణలోను గెలుస్తుందా. తెలంగాణ కాంగ్రెస్ నేతలు అదే జోష్ తో గెలుపు సాధిస్తారా? తాజాగా బెంగళూరు వెళ్లిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో ఏమని చర్చించారు? పార్టీ వీడిని త�
గొడుగు తీసుకెళ్లిపోయిన మహిళను అలా వర్షంలో వదిలేయటం సరికాదంటూ విమర్శిస్తున్నారు.
ధర్మవరంలో జనాలను చూసి షాక్ అయ్యానని..కేతిరెడ్డి వద్దు బాబు వద్దు అంటున్నారు. పవన్ లా 100 మంది బౌన్సర్లతోను.. చంద్రబాబులా హై సెక్కురిటీతో నేను తిరగడంలేదు.. సింగిల్ గా వెళుతున్నా
ముద్రగడ గారు మీది పొరపాటా లేక గ్రహపాటా? 1995 లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుని 1993 - 1994లో ఎలా కలుస్తారు? 'ఈ లేఖ మీరు రాసిందా? లేక జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిందా?
పేదల పక్షాలన ఉన్నాం..కాబట్టి మనదే విజయం.ఇద్దరు ముగ్గురు కోసం బీజేపీ పనిచేస్తోంది. బీహార్ ను గెలిస్తే దేశాన్ని గెలుస్తాం.
ఓ సామాన్యుడిలా అమెరికా వచ్చినప్పుడు వైట్ హౌస్ ను బయటనుంచి చూశాను..ఇప్పుడు అదే వైట్ హౌస్ లో నాకు ఇంతటి ఆదరణ లభించటం భారతీయులకు లభించిన గౌరవం.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా గుజరాత్ లోని సూరత్ లో నిర్వహించిన యోగా దినోత్సవం గిన్నిస్ రికార్డు సాధించింది.