Home » Author »nagamani
భోపాల్ వేదికగా సీఎం కేసీఆర్ పై మొట్టమొదటిసారి ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేయటం ఆసక్తికరంగా మారింది. ప్రధాని స్వయంగా కేసీఆర్ పై చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ ఆసక్తిని పెంచాయి. మోదీ మొదటిసారి ప్రత్యక్షంగా బహిరంగంగా కేసీఆర్ పై విమర్శలు చేయటం అత్యంత గ�
ఉత్తరాంధ్ర తూర్పు కాపులు ఎక్కువగా వలస వెళ్ళిపోతున్నారు. ఉత్తరాంధ్రా తూర్పుకాపులకు ధైర్యం ఎక్కువ. దేశంలో పెద్ద ఎత్తయిన నిర్మాణాలు ఎక్కడ జరిగినా అక్కడ ఉత్తరాంధ్ర తూర్పు కాపులు ఉంటారు.జనసేన అధికారంలోకి రాగానే ముందుగా తూర్పు కాపులు యొక్క గణ�
నడి సముద్రంలో చేపలు పట్టటానికి వెళ్లిన మత్స్యకారులకు ‘ ఆది నారాయణుడు’ దర్శమిచ్చాడు. శంఖు, చక్రాలతో విష్ణుమూర్తి విగ్రహం లభ్యమైంది మత్స్యకారులకు.
ఎవ్వరికి భయపడేది లేదు. నాపై నాలుగేళ్లుగా ఇదే జరుగుతోంది. రాహల్ గాంధీకి అన్ని చెబుతా. అందరి ముందే చెబుతా.
నగర కమిషనర్ పెంపుడు కుక్క కనిపించకుండాపోయింది. నగర పోలీసులంతా ఆగమేఘాలమీద రంగంలోకి దిగారు. నగరమంతా జల్లెడపట్టారు.
అదో ప్రత్యేకమైన మేక..పేరు కింగ్. పేరుకు తగినట్లే దాని ధర కూడా వెరీ వెరీ స్పెషల్. ఆ మేక తినే ఆహారం ఏంటో తెలుసా..?
గోదావరి జిల్లాలో రౌడియిజం,గుండాయిజం చేసేది..ఎవరో ప్రజలకు తెలుసు.175 నియోజకవర్గాలలో ఫోటి చేయలేని జనసేన గురించి పట్టించుకోనవసరంలేదు.
ప్రధాని నరేంద్ర మోదీ నా కుమారుడు అంటున్నారు ఓ మహిళ. మధ్యప్రదేశలో మోదీ పర్యటించనున్న క్రమంలో 100 మహిళ తన 25 ఎకరాల భూమిని మోదీకి రాసిచ్చేస్తాను అనటం ఆసక్తికరంగా మారింది.
టమోటా ధరలు మండిపోతున్నాయి. సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. కిలో వంద రూపాయల దిశగా దూసుకుపోతోంది.
పార్టీలో చేరే నేతలతోను..తెలంగాణ కాంగ్రెస్ నేతలతోను ఢిల్లీలో కాంగ్రెస్ కార్యాలయం కళకళలాడిపోతోంది. కర్ణాటక ఎన్నికల గెలుపు తరువాత హస్తం పార్టీలో జోష్ కొనసాగుతోంది. తెలంగాణలో గెలుపే లక్ష్యంగా నేతలంతా కలిసి కట్టుగా పనిచేస్తున్నారు. భారీగా పా�
ఓ గృహిణిగా ఆమె కటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహించటం వలనే ఎటువంటి ఒత్తిడి లేకుండా భర్త బయటకు వెళ్లి పనులు చూసుకుంటుంటాడు. అలా అతను ఇంటి ఒత్తిడి లేకుండా పనిచేయటానికి వీలు కలుగటానికి కారణం భార్యే. అటువంటి భార్యకు అతను సంపాదించే ప్రతీ ఆస్తిలో�
పాపే నా ప్రాణం అనేది సినిమా.కానీ ఓ వ్యక్తి మాత్రం కుక్కే నా ప్రాణం అంటున్నాడు. ఆకుక్క కోసం కుటుంబాన్నే వదిలేసుకున్నాడు. అదికూడా ఓ వీధి కుక్క కోసం..తొమ్మిదేళ్లుగా ఆ కుక్కే లోకంగా జీవిస్తున్నాడు.
ఎక్కడివీ నాగ ప్రతిమలు..కృష్ణానదీ తీరంలో నాగ ప్రతిమలు కుప్పలు తెప్పలుగా బయటపడుతున్నాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని ఉండవల్లిలో సమీపంలో కృష్ణానది కరకట్ట దిగువన నాగప్రతిమలు పదుల సంఖ్యలో కనిపిస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దు గ్రామాలకు స్వాంత్ర్య సమరయోధుల పేర్లు పెట్టాలని నిర్ణయించింది.
ఓ వ్యక్తి రూ.2లక్షలు ఉన్న క్యాష్ బ్యాగును వేరొకరికి అప్పగించటానికి క్యాబ్ లో బయలుదేరారు. క్యాబ్ రెండు బైకులపై వచ్చిన నలుగురు వ్యక్తలు నడిరోడ్డుపై క్యాబ్ ను అటకాయించారు. గన్ పట్టుకుని కారులో ఉన్న వ్యక్తిని బెదిరించారు. అంతే బ్యాగు అందిపుచ్చ
భాగ్యనగరానికి మరో మణిహారం.అదే ఉప్పల్ స్కైవాక్. మంత్రి కేటీఆర్ చేతులుమీదుగా ప్రారంభమైంది. దాదాపు రూ.25 కోట్లతో నిర్మించిన ఈ స్కైవాక్ నిర్మాణం ఉప్పల్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఉప్పల్ రింగ్ వద్ద పాదచారుల కోసం ప్రభుత్వం నిర్మించిన ఈ స్కైవా�
అతను హెయిర్ స్టైల్ వేశాడంటే అద్దిరిపోవాల్సిందే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒకేసారి 28 కత్తెరలతో హెయిర్ కటింగ్ చేసాడంటే తిరుగుండదు..రికార్డు సాధించాల్సిందే. అలాగే సాధించాడు ఓ రికార్డు..మరిన్ని కత్తెరలు పట్టుకుని మరిన్ని రికార్డులు సాధించటాన�
తెలంగాణలో లులు గ్రూప్ Rs.3,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఫుడ్ ఫ్రాజెసింగ్ యూనిట్ ను లులూ గ్రూప్ తెలంగాణలో ఏర్పాటు చేయనుంది.
చెట్లను కాపాడేందుకు 'ప్రాణవాయు దేవత యోజన' కింద ఓ పథకాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం.
నా కుటుంబానికి ఎటువంటి రాజకీయ చరిత్ర లేకపోయినా నేను ఎమ్మెల్యేగా గెలిచాను..కానీ నువ్వు నీ తాత, తండ్రీ సీఎంలుగా పనిచేసినా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు.2024 ఎన్నికల్లో ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటా..