Home » Author »nagamani
ఓ కోతిని పట్టుకోవడానికి జిల్లా కలెక్టర్ ఓ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. డ్రోన్లను కూడా ఉపయోగించారు.
మణిపూర్ లో పరిస్థితులు ఎంతకూ అదుపులోకి రావటంలేదు. హింస పెరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన తప్పదా?ఇదే దీనికి పరిష్కారమా?
తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఆంధ్రప్రదేశ్ లో 50 ఎకరాలు కొనొచ్చు.
మరోసారి తనను గెలిపిస్తే పటాన్ చెరుకు మెట్రో రైలు వచ్చేలా చేస్తా.పటాన్ చెరు నుంచి హయత్ నగర్ వరకు మెట్రో రైలు.పటాన్ చెరుకు ఐటీ కంపెనీలు.
మోదీ తీరు రోమ్ నగరం తగులబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నట్లుగా ఉంది. మణిపూర్ మండిపోతుంటే మోదీ అమెరికా పర్యటనలో యోగాసనాలు చేస్తు బిజీగా ఉన్నారు.
ఫ్యాషన్ కు కేరాఫ్ అడ్రస్ అయిన పారిస్ లో ఓ సింగర్ ధరించిన వాచ్ ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. చేతికి ధరించే వాచ్ మెడకు ధరించిన ఆ వాచ్ లో వజ్రాల ధగధగలు హాట్ టాపిక్ గా మారాయి.
తండ్రి నుంచి కూతురికి పోలీస్ స్టేషన్ బాధ్యతలు..ఓ తరం నుంచి మరో తరానికి బాధ్యతలు అప్పగించిన అరుదైన ఘటన మండ్యాలో చోటుచేసుకుంది.
తమిళనాడులోని సీఎం స్టాలిన్ ప్రభుత్వం మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే క్రమంలో మద్యం షాపులను మూసివేస్తోంది.
ఓ కాకి వినాయకుడి గుడిలో గంట కొడుతోంది. భక్తులు రాని రోజుల్లోనే వస్తుంది. పూజలు చేయని రోజుల్లోనే వచ్చి స్వామివారి గుడిలో గంట మోగించి వెళుతోంది.ఇదందా దైవలీల అంటూ ప్రజలు చెబుతున్నారు.
పాకిస్థాన్ దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్శిటీల్లోనే హోలీ వేడులను నిషేధిస్తున్నట్లుగా ప్రకటించింది.
ఓ యువతి తాను అబ్బాయిలా మారిపోవాలని అనుకుంది. మాంత్రికుడు వద్దకెళ్లింది. అతను చెప్పినట్లు చేసింది. ఆ తరువాత ఆమె ప్రాణామే పోయింది.
పనిచేయకపోతే టికెట్ ఇచ్చేది లేదు.ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గంలోని ప్రతీ ఇంటికి వెళ్లి తెలుసుకోవాలి. రిపోర్టులు వచ్చాకే టికెట్లు.
తెలంగాణ లోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ తో పాటు 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఓ పక్క గెలుపు కోసం మరోపక్క నేతల చేరికలపై ఫోకస్ పెంచారు.
హత్యలతో పాతబస్తీ వణికిపోతోంది. నేరాలకు అడ్డాగా మారుతున్న ప్రాంతంలో వరుస హత్యలు స్థానికుల్ని వణికిస్తున్నాయి.
జూన్ 21. అంతర్జాతీయ యోగా దినోత్సవం. దేశవ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహారాష్ట్రలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా వద్ద నౌవారి చీర ధరించిన మహిళలు యోగా చేశారు.
ఈరోజుల్లో కూడా వెట్టిచాకిరీ ఘటనలు కనిపిస్తున్నారు. మనుషుల్ని పశువుల్లా కట్టేసి పనులు చేయించుకుంటున్న అమానవీయ ఘటన మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది. ఇనుప గొలుసులతో బంధించి బావులు తవ్విస్తున్నారు కాంట్రాక్టర్లు.
క్రీడాకారులతో కలిసి బీరు తాగి ఎంజాయ్ చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు. ఎత్తిన బీరుబాటిల్ దించకుండా గటగటా తాగేశారు.
280 కిలోల చిల్లర నాణాలు భార్యకు భరణంగా ఇవ్వటానికి తెచ్చిన భర్తకు న్యాయమూర్తి షాకిచ్చారు.
నేను బీజేపీలో ఉన్నానని ముస్లింలు నన్ను వదిలేస్తే మీరు నష్టపోతారు.నేను మతాన్ని, ఘర్షణలను అర్థం చేసుకుని వచ్చాను. సత్యమేదో..అసత్యమేదో న్యాయం చేసేవారు ఎవరో తెలుసుకోవాలి.