Home » Author »nagamani
పల్నాడులో రంగురాళ్ల మాఫియా
కొంతమంది తుపాకులతో వచ్చి ఇంట్లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.ఈ కాల్పుల్లో కుటుంబంలో తొమ్మిదిమంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఎందరో తల్లులు, సోదరీమణుల నుంచి ఆశీర్వాదం తీసుకున్నాను. కానీ ఇప్పుడు నాకు తిలకం దిద్దేందుకు ఓ సోదరి బొటనవేలు నా నుదిటిమీదకు చేరింది. అది చేయి బొటనివేలు కాదు కాలి బొటనవేలు.
హైదరాబాద్లో గుజరాత్ ATS పోలీసుల సెర్చ్ ఆపరేషన్
బైక్ మెకానిక్గా రాహుల్ గాంధీ
TS High Court : కమ్మ, వెలమ సంఘాలకు భూ కేటాయింపుపై తెలంగాణ హైకోర్టు స్టే
Groom missing In Tirupati : తెల్లారితే పెళ్లి..బంధువులు, స్నేహితులు,శ్రేయోభిలాషులు అందరు వచ్చారు. ఇల్లు బంధువులతోను..పెళ్లి ఏర్పాట్లతోను కళకళలాడిపోతోంది. ఇంతలోనే జరగరానిది జరిగిపోయింది. పెళ్లి కొడుకు కనిపించుకుండాపోయాడు. దీంతో కుటుంబం తెగ ఆందోళనపడిపోయింద
బక్రీద్, మొహర్రం సందర్భంగా రోడ్లపై ప్రయాణించే వారికి ఇబ్బంది కలుగకుండా చూడాలి. రోడ్డు భద్రతలను పాటించాలి. రోడ్డు భద్రత అమలు విషయంలో సంబంధిత మత పెద్దలతోను, విద్యావేత్తలతోను స్థానిక అధికారులు సంప్రదించాలి.
వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరతారు అంటూ సోమిరెడ్డి వ్యాఖ్యలు. క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎంపీ ఆదాల ఏమన్నారంటే..
మమ్మల్ని చంపటానికి పోలీసులు వచ్చారు. సదశివా పేట్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మి సివిల్ డ్రెస్ లో వచ్చారు.
ప్రభుత్వం కేటాయించిన భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశిస్తు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో సుప్రీంకోర్టు తీర్పులను విరుద్ధంగా ఉందని పేర్కొంది.
ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశం అయిన తరువాత పొంగులేటి ఖమ్మం జిల్లాలో మరింత దూకుడు పెంచారు. వరుసగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.వాణిజ్య వ్యాపారులతో పోంగులేటి ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి ఘాటు వ
కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ పెంపు వార్తలతో రాష్ట్ర ప్రభుత్వం తరపున భద్రత ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ భావించారు. దీంట్లో భాగంగానే కేటీఆర్ డీజీపీ అంజనీకుమార్ కు ఫోన్ చేసి సీనియర్ ఐపీఎస్ తో సమీక్షించాలని ఆదేశాలు జారీ చేశారు.
అమీర్ పేటలో కోచింగ్ సెంటర్ల ముసుగులో ఉగ్రవాద శిక్షణలు.ఏటీఎస్ అధికారులు సోదాలు.కొన్ని కోచింగ్ సెంటర్లలో ఉగ్రవాద శిక్షణ.
కామారెడ్డిలో ఘరానా మోసం
అక్టోబర్ 5న అహ్మదాబాద్లో ప్రపంచకప్ తొలి మ్యాచ్
ఈటల హత్యకు కుట్ర
లోకేశ్ పాదయాత్రపై టీడీపీ నేతలు కీలక సమావేశం
పార్టీ అధిష్టానంతో సమావేశమైన తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశమైన రాహుల్ గాంధీ చురకలు వేశారు. వార్నింగ్ లు కూడా ఇచ్చారు. పార్టీ కోసం ఎవరు ఏం చేశారో..చేస్తున్నారో నాకు అంతా తెలుసు అన్నారు.
కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధు కుమారుడి నిశ్చితార్థాన్ని వినూత్నంగా జరిపారు. పవిత్ర గంగానది నీటిలో కాబోయే కోడలిని వినూత్నంగా పరిచయం చేశారు. గంగమ్మ ఒడిలోనే నిశ్చితార్థం జరిపించారు.