Home » Author »nagamani
నిన్న మొన్నటి వరకు కౌంటర్లు వేసుకున్న నేతలు ఈరోజు కౌగిలింతలతో కనిపించారు. జితేందర్ రెడ్డి ఫామ్హౌస్లో ఈటలతో పాటు బీజేపీ నేతల మీటింగ్ ఎందుకు? తెలంగణ బీజేపీలో ఏం జరుగబోతోంది..?
ఆ గ్రామంలో కుక్కల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులున్నాయి. ఆ కుక్కల కోసం ప్రత్యేకించి వంట వాళ్లు. వాటికి 24 గంటలు అందుబాటులో డాక్టర్లు ఉంటారు.
రూ.50లక్షల విలువు చేసే వజ్రాల ఉంగరాన్ని ఓ మహిళా పేషెంట్ నుంచి ఆస్పత్రి సిబ్బంది కొట్టేశారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ప్రియురాలి కోసం ఓ భర్త భార్య ముక్కు కోసుకుని జేబులో వేసుకుని పోయాడు. రక్తస్రావంతోనే పోలీసు స్టేషన్ కు వెళ్లి భర్తపై ఫిర్యాదు చేసింది.
50 ఏళ్ల సుప్రీంకోర్టు తీర్పు కాపీలను తొలగించి..అన్ని ఫైళ్లను డిజిటల్ మాధ్యమాల ద్వారా చూసే వెలుసుబాటు.సుప్రీంకోర్టు లాబీల్లో వైఫై సదుపాయాన్ని కల్పించనుంది.
స్కాములతో దేశాన్ని భ్ర ష్టు పట్టించారని ఆ స్కాములే త్రాచుపాములై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ను మింగేశాయని కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ కాదు కాంగ్రెస్ కు సి టీమ్ అంతకన్నా కాదు..మా బీజేపీకి, కాంగ్రెస్ లను ఒంటిచేత్తో ఢీకొట్టే పార్టీ �
ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సీ సీఐ ఆనందరావు ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఓ టేకు చెట్టులో శ్రీ మహా విష్ణువు కొలువయ్యాడు. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ టేకు చెట్టులో శ్రీ మహా విష్ణువు అనంత శయన రూపంలో దర్శనమిస్తున్నాడు. ఈ అరుపూప దృశ్యానికి హైదరాబాద్ వేదికగా నిలిచింది.
ఓ వ్యక్తిని పాము కాటేసింది. దాన్నుంచి కోలుకున్నాక మళ్లీ కాటేసింది.దీంతో అతను చనిపోయాడు.
అదొక అందాల పర్యాకట ప్రాంతం. కళ్లు తిప్పుకోనివ్వని అందాలకు నెలవు. అక్కడకు వెళ్లాలంటే సూట్ కేసులు పట్టుకెళ్లకూడదు. అది ప్రభుత్వం విధించిన రూల్. ఈ రూల్ అతిక్రమిస్తే జేబులు ఖాళీయే..భారీ జరిమానా తప్పదు. ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షింటే ఈ అందాల ప్రా�
చైర్మన్ పేషీలో సీసీ, అటెండర్లు, సిబ్బంది మార్పు జరిగింది. శాకంబరి ఉత్సవాల వేళ చైర్మన్ పేషీలో సీసీ చార్జ్ తీసుకోని పరిస్థితి. ఇద్దరు అటెండర్లకు గానా ఒక్క అటెంబ్ ను మాత్రమే నియమించటంపై ఈవోపై చైర్మన్, పాలకమండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ�
పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని వ్యతిరేకించడం ఏ క్లాస్ వార్..?పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం ను వ్యతిరేకించడం ఏ క్లాస్ వార్..?
గాల్లో ఎగిరే కారు.ఇది ప్రపంచంలో ఎగిరే తొలి కారు..!! ఈ ఎగిరే కారుకు అమెరికా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది..
ఓ చూసిన తెగువ ఓ గోమాతను కాపాడేలా చేసింది. సింహం నోట్లో చిక్కుకుని విల్లవిల్లాడిపోతున్న ఆవును ఓ రైతు ధైర్యంతో కాపాడాడు.
పవన్ కల్యాణ్ మహనీయుల పేర్లు చెబుతు నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. పవన్ పార్టీ పెట్టీ చంద్రబాబును సీఎం చేయాలని చూస్తున్నారు తప్ప తన కోసం కాదు.
రూ. కోటి లాటరీ గెలిచిన వ్యక్తికి పోలీసులు అండగా నిలబడ్డారు. లాటరీ గెలిచిన వ్యక్తి కోసం పోలీసులు ఏం చేశారంటే..
బస్సులో పెద్ద సౌండ్ తో పాటలు పెట్టినందుకు న్యాయమూర్తి బస్సు కండక్టర్, డ్రైవర్ కు భారీ జరిమానా విధించారు. ప్రయాణీకుల ప్రశాంతత పాడు చేయవద్దు అంటూ మండిపడ్డారు.
ఒక్కప్పుడు గ్యాంగ్ స్టర్ కబ్జా చేసిన భూముల్లో కొత్తగా అందంగా గృహాలు వెలిసాయి. కబ్జా కోరల్లో చిక్కుకున్న భూముల్ని స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం దాంట్లో ఇళ్లు నిర్మించి పేదలకు అందించింది. ఒకప్పుడు కబ్జా ప్రాంతంలో పేదల నవ్వులు విరబూస్తున్నా
అడవి బిడ్డలు ఎన్నాళ్లగానో వేచి చూసిన శుభతరుణం రానే వచ్చింది. పోడు భూములకు సీఎం కేసీఆర్ పట్టాలు పంపిణీ చేశారు. ఆసిఫాబాద్ లో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ పోడు భూములకు పట్టాలు పంపిణీ చేశారు.
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) కీలక ప్రకటన విడుదల చేసింది. ఇక మెట్రో రైలులో మద్యం తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.