Home » Author »nagamani
పిల్లలను ఆడించడం, కథలు చెప్పడం, పార్కులు, హోటళ్లు, ‘జూ’లు, మ్యూజియాలకు తీసుకెళ్లటం, షికార్లకు తిప్పటం వంటివి చేస్తు రోజుకు లక్షలు సంపాదిస్తోంది ఓ మహిళ.
అవినాశ్ కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసినట్లుగా తీర్పు వెలువరించిన తరువాత దీనిపై సీబీఐ బందం సమీక్ష నిర్వహించింది. ఈకేసులో దర్యాప్తు అధికారి వికాస్ కుమార్ నేతత్వంలో సీబీఐ అధికారులు సమీక్ష నిర్వహించి హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు�
డయాబెటిస్ నియంత్రణ కోసం ఉపయోగపడే మొక్కలపై భారతీయ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా 400ల రకాల మొక్కలకు డయాబెటిస్ ను నియంత్రించే గుణం ఉందని తెలిపారు.
అవినాశ్ బెయిల్ పిటిషన్ ఆర్డర్లో హైకోర్టు కీలక వ్యాఖ్యలు
భారతీయ మహిళలు వ్యాపార రంగంలో అగ్రగామిగా నిలుస్తున్నారు. తమ సొంత నిర్ణయాలతో వినూత్న రీతిలో ఆలోచిస్తు గెలుపు సంతకాలు చేసే మహిళల్లో హైదరాబాదుకు చెందిన మహిమ దాట్ల పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతోంది. ఎవరీ మహిళా దాట్ల..? 45 ఏళ్లకే 8700కోట్లకు అ
బ్రాహ్మణుల్లో కూడా చాలామంది పేదలున్నారని వారి సంక్షేమం కోసం ప్రతీ ఏటా నిధులు కేటాయిస్తున్నామని CM KCr తెలిపారు. బ్రాహ్మణ పరిషత్ కు ఏటా రూ.100కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు.
రద్దు అయ్యే కాలేజీల లిస్టులో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తో పాటు ప్రధాని నరేంద్రమోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ కూడా ఉంది.వీటితో పాటు అసోం, పుదుచ్చేరి, తమిళనాడు, పంజాబ్, , త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎక్కువగా నిబంధనలు పాటించని కాలే�
మోదీ తొమ్మిదేళ్ల పాలనలో రెండేళ్లు కరోనా సంక్షోభం.. ఏడాది నుంచి యుక్రెయిన్-రష్యా వార్ సవాల్గా మారాయి. ప్రపంచ సంక్షోభం భారత్ పైకూడా పడింది. అయినా అన్నింటిని తట్టుకుని నిలబడి ..వైద్య రంగానికి, విద్యారంగానికి కూడా మోడీ ప్రభుత్వం పెద్ద పీట వేస�
నోట్ల రద్దు.. సువిశాల రోడ్లు, వందే భారత్ రైళ్లు, పేదలకు ఇళ్లు, రైతులకు భరోసా, విద్య, వైద్యం, స్టార్టప్లు, యూనికార్న్లు.. ప్రధాని మోదీ పాలనకు గీటురాళ్లు. పదేళ్ల కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడుతూ 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్�
హైదరాబాద్ పాత బస్తీని అభివృద్ది చేయని ఎంఐఎం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ము కాస్తుంటుంది. ఎంఐఎం పార్టీకి చెతకాకనే బిఆర్ఎస్ పార్టీని గెలిపించి పబ్బం గడుపుకుంటోంది అంటూ సెటైర్లు వేశారు.
హామీల అమలుపై సిద్దరామయ్య కసరత్తు
మేనిఫెస్టో చూసి వైసీపీ నేతల్లో భయం మొదలైంది
అచ్యుతాపురంలో మిస్టరీగా మారిన యువతి మృతి
Wrestlers Protest : రెజ్లర్ల పోరులో కొత్త ట్విస్ట్
రాసిపెట్టుకోండి వైసీపీ ఖేల్ ఖతం.!
ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వివాహాల్లో వధువులకు ప్రభుత్వం ఇచ్చిన బహుమతుల్లో ఏమున్నాయో చూసి నవ దంపతులు షాక్ అయ్యారు. శుభమాని పెళ్లి చేసుకుంటే ఇలాంటివి ఇస్తారా? అంటూ ఆశ్చర్యపోయారు.
సిద్ధి వినాయక బంగారు షాపులో చోరీ సినిమా స్టైల్లో జరిగిందని.. దొంగలు ఆ సినిమాలను చూసి చోరీ చేశారని సీవీ ఆనంద్ వెల్లడించారు.
జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ ‘ఫ్రెండ్ షిప్ మాంద్యం’ గురించి ఆందోళన చెందుతున్నారు. ఏంటీ ఫ్రెండ్షిప్ మాంద్యమా? అంటే..
వైఎస్ జగన్ మొదట చెప్పిన తమ విధ్వంస విధానాన్నే తాను, తన ప్రభుత్వం నిత్యం పాటిస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు.
బెంజ్ కారులో వచ్చి బెండకాయలు,బీరకాయల వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది? ఆడి కారులో వచ్చి ఆనపకాయలు అమ్మితే ఎలా ఉంటుంది? ఇవి ఎలా ఉన్నాగానీ..ఆడి కారులో వచ్చి టీ అమ్మితే ఇదిగో వీరిలా ఉంటుంది..