Home » Author »Narender Thiru
చూడ్డానికి ట్యాబ్లెట్ షీట్లాగా కనిపిస్తున్నప్పటికీ అది వెడ్డింగ్ కార్డు. వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతున్న ఒక జంట ఇలా వినూత్నంగా తమ పెండ్లి పత్రిక డిజైన్ చేయించుకుంది. ప్రస్తుతం ఈ ట్యాబ్లెట్ షీట్లాంటి వెడ్డింగ్ కార్డు నెటిజన్లను ఆకర్ష
చైనాకు చెందిన వందకుపైగా లోన్ యాప్స్ ఉపయోగించి దాదాపు రూ.500 కోట్ల అక్రమ వసూళ్లకు పాల్పడిందో ముఠా. ఈ డబ్బును హవాలా, క్రిప్టోకరెన్సీ రూపంలో చైనాకు తరలించారు. అంతేకాదు.. వినియోగదారుల సమాచారం కూడా చైనా సర్వర్లకు చేర్చారు.
కొత్త ఐఫోన్ కొనాలి అనుకుంటున్నారా? అయితే మరికొద్ది రోజులు ఆగండి. ఎందుకంటే త్వరలో ఐఫోన్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. వచ్చే నెలలో యాపిల్ సంస్థ ఒక ఈవెంట్ నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా ఐఫోన్ 14 విడుదలవుతుంది. ఈ కొత్త ఫోన్ మార్కెట్లోకి రాగానే, పాత ఫోన్ల ధ�
దేశంలో వర్షాలు, వరద ఉధృతి కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా వర్షాల కారణంగా 31 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. పలువురు గల్లంతయ్యారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది.
నగదు రూపంలో జరిగే లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ దృష్టి పెట్టింది. నగదు రూపంలో ఇకపై రూ.20 వేలకు మించిన చెల్లింపులు జరపకూడదు. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తి రూ.5 లక్షలకు మించిన నగదు తీసుకోకూడదు.
ఊరి నుంచి దగ్గర్లోని ఆస్పత్రికి వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో, ఒక అన్న.. గర్భిణి అయిన తన చెల్లిని భుజాలపై మోసుకుంటూ తీసుకెళ్లాడు. మోకాలి లోతు నీటిలో రెండు కిలోమీటర్లు చెల్లిని ఎత్తుకుని తీసుకెళ్లాడు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. త్వరలో ఉప ఎన్నిక జరగబోతున్న మునుగోడులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారు.
బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మోదీ పేరుతో కాకుండా బాల్థాకరే పేరుతో ఓట్లు అడుగుతున్నాడంటే మోదీ శకం ముగిసినట్లే అని వ్యాఖ్యానించారు శివసేన నేత ఉద్ధవ్ థాకరే. త్వరలో ముంబైలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి.
రైల్వే ప్రాజెక్టు కోసం ఇంటిని కోల్పోవడానికి ఇష్టపడని ఒక రైతు.. ఇంటిని ప్రాజెక్టుకు దూరంగా జరుపుకుంటున్నాడు. కొత్త టెక్నాలజీ ద్వారా ఇంటిని 500 అడుగుల దూరం జరిపి, తన ఇంటిని సురక్షితంగా కాపాడుకుంటున్నాడు.
తలకు గాయమై రక్తస్రావంతో ఆస్పత్రికి వచ్చిన మహిళకు కండోమ్ ప్యాకెట్తో డ్రెస్సింగ్ చేశారు ఆస్పత్రి సిబ్బంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో అధికారులు స్పందించారు.
కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎంపిక కొనసాగుతోంది. ప్రస్తుతం అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ తిరిగి ఆ పదవి చేపట్టేందుకు ఇష్టపడటం లేదు. మరోవైపు మళ్లీ ఈ బాధ్యతలు తీసుకునేందుకు రాహుల్ కూడా నిరాకరించారు.
తన పార్టీ నుంచి కొత్తగా ఎన్నికైన మంత్రులు ఎలా నడుచుకోవాలో చెబుతూ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కొన్ని సూచనలు చేశారు. తమ శాఖ నుంచి కొత్త కార్లు కొనొద్దన్నారు. ప్రజలతో ఎవరూ కాళ్లు మొక్కించుకోవద్దన్నారు.
ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలనలో మునుగోడుకు సంబంధించిన ఏ ఒక్క సమస్యనూ పరిష్కరించలేదన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. మునుగోడు ఎన్నికల ప్రచారం ప్రారంభించే సందర్భంగా మీడ
మునావర్ ఫారుఖీ కామెడీ షో విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. సాయంత్రం షో జరుగుతుందా.. లేదా అనే అనుమానాలున్నాయి. ఎలాగైనా షోను అడ్డుకుని తీరుతామని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అంటున్నారు. షో జరిగే శిల్పకళా వేదిక వద్ద పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చ�
దేశంలో పురుషులకంటే స్త్రీలకే ఎక్కువ మంది శృంగార భాగస్వాములున్నట్లు తాజా సర్వే వెల్లడించింది. దాదాపు 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్త్రీలకే ఎక్కువ మంది భాగస్వాములున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పురుషులకే ఎక్కువ మంది భాగస్వా�
అప్పుల బాధతోపాటు, కుటుంబంలో ఉన్న సమస్యల కారణంగా గుంటూరు జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు టి.మంజునాథ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన అపార్ట్మెంట్లో శుక్రవారం మధ్యాహ్నం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మహిళతో సహజీవనం చేస్తూనే ఆమె మైనర్ కూతురుపై కన్నేశాడో వ్యక్తి. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అత్యాచారయత్నం చేశాడు. అప్పుడే ఇంటికి వచ్చింది ఆమె తల్లి. అతడు చేస్తున్న అరాచకాన్ని చూసి అడ్డుకునే ప్రయత్నం చేసింది.
భారత సైన్యంలోని ప్రత్యేక విభాగమైన ఐటీబీపీకి చెందిన క్యాంపు నుంచి రెండు ఏకే-47 రైఫిళ్లు కనిపించకుండా పోయాయి. 45వ బెటాలియన్కు చెందిన ఇద్దరు పోలీసుల రైఫిళ్లు ఇవి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
తమ ప్రభుత్వం చేపట్టిన ‘జల్ జీవన్ మిషన్’ కింద గ్రామీణ ప్రాంతాల్లోని ఏడు కోట్ల ఇండ్లకు నల్లాల ద్వారా మంచి నీళ్లు అందిస్తున్నామని ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. లక్ష గ్రామాల్లో బహిరంగ మల విసర్జన పూర్తిగా అంతమైందన్నారు.
షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్పై డ్రగ్స్ కేసు నమోదు చేసిన అధికారి సమీర్ వాంఖడేను చంపేస్తామంటూ తాజాగా హెచ్చరిక జారీ అయింది. సోషల్ మీడియా ద్వారా సమీర్కు వార్నింగ్ ఇచ్చారు. దీనిపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.