Home » Author »Naresh Mannam
సినిమా కమిట్ అయ్యి4 ఏళ్లు.. షూటింగ్ స్టార్ట్ చేసి మూడు సంవత్సరాలు.. ఇద్దరు స్టార్ హీరోలు.. ఒక టాప్ డైరెక్టర్.. అంతా కలిస్తే.. ఓ ట్రిపుల్ ఆర్. సరిగ్గా 4 ఏళ్ల నుంచి టాలీవుడ్..
18ఏళ్లు కలిసున్నారు. ఇద్దరు పిల్లలున్నారు. అయితే ఇలా సడెన్ గా విడిపోతున్నట్టు ప్రకటించి, ఇండస్ట్రీకే పెద్ద షాకిచ్చారు ఐశ్వర్య, ధనుష్. నిజానికి ఐశ్వర్య, ధనుష్ ముందు ఫ్రెండ్స్..
దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన స్థానం ఉంది. శివ సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు ఆర్జీవి. రాను రాను హిట్ అనే మాటకి దూరమైపోయిన ఆర్జీవీ..
సౌత్ ఇండియాలోనే కాదు.. ఇండియాలోనే బిగ్గెస్ట్ మూవీగా రిలీజ్ అవుతున్న ట్రిపుల్ఆర్ కి రిలీజ్ టైమ్ దగ్గరపడింది. ఇప్పటికే చాలాసార్లు రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్న ట్రిపుల్ఆర్ లాస్ట్ కి..
ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసిన సినిమా ‘కేజీఎఫ్’. ఇండియన్ సినీ చరిత్రలోనే అలాంటి ఎలివేషన్లు ఏ సినిమాలో చూడలేదు. ప్రశాంత్ నీల్ ఈ ఒక్క చిత్రంతో తానేంటో దేశ వ్యాప్తంగా చాటి..
అలా చేస్తే సినిమా నుంచి తప్పుకుంటానని చిరూకి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు సల్మాన్ ఖాన్. మొహమాట పెడితే... స్మైల్ ఇచ్చి తగ్గే టైప్ తాను కాదని తేల్చేేశాడు. మరోసారి అలాంటి ఆఫర్ చేయొద్దని..
కొత్త సినిమా ముహూర్తాలు వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. ఇదిగో ముహూర్తం అదిగో షూటింగ్ అని చాలా కాలం నుంచి చెబుతున్న సినిమాలు ఇప్పుడప్పుడే సెట్స్ మీదకెళ్లే పరిస్తితి కనిపించడం లేదు
పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్’ సినిమాతో అనన్య బాగా పాపులర్ అయ్యింది. కెరీర్ ప్రారంభంలో పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన అనన్య ‘మల్లేశం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
మొదటి సినిమా’తో తెరంగేట్రం చేసిన పూనమ్.. ఒక్కటంటే ఒక్క హిట్ కూడా తన ఖాతాలో చేరలేదు. అయితే పూనమ్ బజ్వా లేటెస్ట్ ఇన్స్టాగ్రమ్ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తన కసినో, కోపాన్నో, బాధనో.. ఏదైతేనేం అన్నింటికి చెక్ పెట్టేస్తోంది సమంత. విడాకుల తర్వాత ఒక్కొక్కటిగా నాగచైతన్యకు సంబంధించిన అటాచ్ మెంట్స్ ను వదలించుకుంటుంది. ఎమోషనల్ స్టేటస్ లు..
కొందరు బాలీవుడ్ మేధావులు టాలీవుడ్ ను తొక్కేయాలనుకుంటారు. బాహుబలి 2.. ఆ తర్వాత పుష్పతో పెరిగిన తెలుగు హీరోల క్రేజ్ అక్కడ కొంతమందికి నచ్చడం లేదు. అందుకే విషయం లేని బాలీవుడ్..
మెగా టార్గెట్ తో జక్కన్న ట్రిపుల్ ఆర్ ని పట్టుకొస్తున్నారు. 2 వేల కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగుతున్నారు. భారీ రేట్లకు కొన్న బయ్యర్లకు లాభాల పంట పండాలంటే బాక్సాఫీస్ దగ్గర సినిమా..
ఒక స్టార్ హీరో లేడు.. హీరోయిన్ తో డ్యూయెట్ లేదు.. మాస్ మసాలా యాక్షన్ సీన్స్ అసలే లేవు. కానీ చిన్న సినిమాగా రిలీజై భారీ కలెక్షన్స్ రాబడుతుంది ది కశ్మీర్ పైల్స్. రోజురోజుకి..
టాలీవుడ్ కీర్తి సురేష్ హవా కొనసాగిస్తుంది. మహానటి సినిమాతో స్టార్ డమ్ సంపాదించుకున్న కీర్తి ఆ తర్వాత ఒకవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు స్టార్ హీరోల జతకట్టి వరస సినిమాలను..
మార్చ్ 25.. డేట్ దగ్గరపడుతున్న కొద్దీ ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ పీక్స్ కు చేరుకుంటున్నాయి. చిత్ర యూనిట్ అంతా భారీ స్థాయి ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఏదైనా ఒక పద్ధతి..
పెద్ద సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. భారీ స్టార్ కాస్ట్ తో.. భారీ బడ్జెట్ తో నెవర్ బిఫోర్ అన్న రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ మెగా మూవీస్ అన్నీ జస్ట్ శాంపిల్ చూపిస్తూనే ఆడియన్స్..
తెలుగు సినిమాని టోటల్ ఇండియా వైడ్ గా పరిచయం చేసిన డైరెక్టర్ ఎవరంటే రాజమౌళినే. తెలుగు సినిమాతో బాలీవుడ్ లో జెండా పాతిన డైరెక్టర్ కూడా ఆయనే. ఫస్ట్ టైమ్ ఇండియన్ సినిమాకి 2 వేల..
ఎంత బజ్ క్రియేట్ చేస్తున్నా.. ఫుల్ స్వింగ్ లో ప్రమోషన్స్ కానిస్తున్నా జక్కన్నను ట్రిపుల్ ఆర్ టెన్షన్ ఓ పక్క వెంటాడుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఆడియెన్స్ చూపిస్తున్నంత క్రేజ్..
రీసెంట్ గా బాలకృష్ణ అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రగ్యా జైస్వాల్ ఇదే ఊపులో అందాల విందు వడ్డిస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది కీర్తి సురేష్. 'మహానటి' సినిమాతో ఆమె పాపులారిటీ అమాంతం పెరిగిపోగా.. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా బిజీగా మారిపోయింది