Home » Author »naveen
ఈ పార్టీ నా పార్టీ, నా చేతులు మీదుగా నిర్మాణం చేసిన పార్టీ. పార్టీ నిర్మాణం లో నేను ఒక పిల్లర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. Pilli Subhash Chandra Bose
సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. AP Weather Report
బహుళ అంతస్తుల నిర్మాణ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా వర్షాకాలంలో సెల్లార్ పనులు చేపట్టిందని మండిపడుతున్నారు. దీనిపై GHMC అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. Hyderabad
భారీ వర్షం నేపథ్యంలో నగరవాసులను అప్రమత్తం చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు. Hyderabad Rain
ఇక నుంచి వారంతా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండబోతున్నారు. వారిందరికి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పే స్కేల్ కూడా ఉండబోతోంది. ఇన్ని రోజుల వీఆర్ఏల కల నిజమైందని చెప్పుకోవచ్చు. VRAs
ఈ రెండు పథకాలకు కొత్త దరఖాస్తుల స్వీకరణ గడువును జూలై 27 వరకు పెంచింది జగన్ సర్కార్. Andhra Pradesh
కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు ఉండొచ్చని వాతావరణ శాఖ ప్రకటించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. Andhra Pradesh Rains
నాలుగు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయన్నారు. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు...Telangana Rain Alert
వీఆర్ఏలను క్రమబద్దీకరిస్తూ.. వారిని నాలుగు శాఖల్లో సర్దుబాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. VRA System
ఎంతమంది వచ్చినా ఎద్దు మాత్రం బెదరలేదు. బైక్ పై ఉన్న వారిని కుమ్మి కుమ్మి వదిలింది. Delhi Bull Attack
వలసలు ఆపేందుకు రైతులకు ఆవును ఉచితంగా ఇస్తాం. కోట్లాది మంది కౌలు రైతుల కోసం ప్రత్యేక ప్రణాళిక చేస్తాం...BCYP
వాలంటీర్ వ్యవస్థతో పెట్టుకున్నావంటే నీ రాజకీయ జీవితాన్ని నువ్వే అంతం చేసుకున్నట్లే.. Kottu Satyanarayana
కామంతో రగిలిపోతూ ముద్దుల్లో మునిగి తేలుతున్నారు. పబ్లిక్ గానే రొమాన్స్ చేసుకుంటున్నారు.. Students Romance
2024లో రామచంద్రాపురం నియోకవర్గం నుంచి వేణుకి కనుక సీటు ఇస్తే నేను మద్దతివ్వనని పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రకటన చేయడంతో వివాదం మరింత ముదిరింది. Pilli Subhash Chandra Bose
నిన్ననే దివ్యాంగులకు ఇచ్చే ఆసరా పెన్షన్ ను రూ.4,016కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. Telangana Government
పొన్నంపై కొందరు జిల్లా నేతలు, పార్టీలో సీనియర్ నేతలు కుట్రలు చేస్తున్నారంటూ అనుచరులు ఆరోపించారు...Ponnam Prabhakar
కాంగ్రెస్ శ్రేణులారా.. వంద రోజులు కష్టపడండి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. Revanth Reddy
ఈ ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. CM Jagan
తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు భర్తీ చేసింది కేవలం 58వేల 240 పోస్టులే అని చెప్పారు YS Sharmila
పెన్షన్ మొత్తాన్ని భారీగా పెంచింది. ఈ మేరకు జీవో జారీ చేసింది సర్కార్. Pension Hike