Home » Author »naveen
కడప నుంచి తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన లారీ వేగంగా ఢీకొట్టింది. దీంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. Road Accident
ఈ క్రమంలో మూసీ పరివాహక ప్రాంత ప్రజలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. Musi River
తెలంగాణ, ఏపీ, ఒడిశా, మధ్యప్రదేశ్, కేరళ, కర్నాటకలలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. Rain Alert
డేటా సేకరించడం అనేది ఇప్పుడే కొత్తగా చేయడం లేదు. గత ప్రభుత్వాలూ డేటాను సేకరించాయి. గత ప్రభుత్వంలో జరిగింది డేటా చోరీ. ఆ ప్రభుత్వం ప్రజల డేటాని ఎన్నికల కోసం వాడుకుంది. (Botcha Satyanarayana)
రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు శాంతిని నెలకొల్పారు. అసలు బీజేపీ సర్కార్ ఏం చెయ్యాలనుకుంటోంది? మహిళలను నగ్నంగా ఉరేగిస్తున్నారు. (Bellaiah Naik Tejavath)
ఈ రాజకీయ దొంగ.. దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నాడు. ఓటమి భయంతో తమకు పడవు అనుకున్న ఓట్లను తొలగిస్తున్నారు. N Chandrababu Naidu
రామచంద్రారెడ్డి జీవిత కాలం ప్రజాసేవకు అంకితమయ్యారని, నిజాయితీ-క్రమశిక్షణతో రాజకీయాలు చేసిన గొప్ప వ్యక్తి అని పొగిడారు... Ramachandra Reddy
శక్తిపీఠం ఉన్న జోగులాంబ జిల్లాలోనే మహిళకు స్వేచ్చగా పని చేసే పరిస్థితి లేకపోవడం బాధాకరం అని వాపోయారు. ZP Chairperson Saritha
వాలంటీర్లు సేకరించిన డేటా ఎక్కడికి వెళ్తుంది? ఇదంతా డేటా చౌర్యం కిందకు వస్తుంది. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్ళా. Pawan Kalyan
విపత్తు నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తోంది. ముంపు ప్రాంతంలో ఉండే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. (River Godavari)
అరెస్టులు, గృహ నిర్బందాలు కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనం. కేసీఆర్ ఇకనైనా మోనార్క్ బుద్దులు మానుకోవాలి. (Bandi Sanjay Kumar)
సీఎం కేసీఆర్ పోలీసులను పెట్టుకొని పాలన చేస్తున్నారు. యుద్ధం మొదలైంది కేసీఆర్. కేంద్ర మంత్రినే అరెస్ట్ చేస్తారా? G Kishan Reddy
అతివేగంగా దూసుకొచ్చిన బైక్ అదుపుతప్పింది. రోడ్డు మీదున్న పోల్ ను ఢీకొట్టింది. అంతే, బైకర్ గాల్లో ఎగిరిపడ్డాడు. (Mangaluru Road Accident)
కొంత కాలంగా వైసీపీకి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన చంద్రబాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. (Chandrababu Naidu)
ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందేలా చూడాలన్నారు.(Telangana)
నన్ను కొట్టొద్దు, వదిలేయండి, నన్ను క్షమించండి అని ఆమె ప్రాథేయపడినా బాలిక బంధువులు వదిలిపెట్టలేదు. చాలాసేపు ఆమెను కొడుతూనే ఉన్నారు. (Delhi)
నాలుగైదు నెలలుగా మంగళగిరి ప్రాంతంలో ఏటీఎంలలో నగదు ఉంచే సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. Guntur
కనిగిరి మండలం పెద్ద అలవలపాడు క్యాంప్ సైట్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న టీమ్ సభ్యుడిని టీడీపీ నేతలు గుర్తించి పట్టుకున్నారు. (Nara Lokesh)
ఈ వ్యవహారంపై బీజేపీ జాతీయ నాయకత్వం భగ్గుమంది. ఈటలను మందలించింది. (Eatala Rajender)
Kuppam Politics : బీసీలపై ప్రేమ ఉంటే ఎమ్మెల్సీ భరత్ ను ఇప్పుడే మంత్రిని చేయండి. ఎమ్మెల్సీ భరత్ కు చేతకాదా? నాయకత్వ లక్షణాలు లేవా...?