Home » Author »naveen
గోవా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థులకు కాంగ్రెస్ కొత్త రూల్ తెచ్చింది. ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచి పార్టీ ఫిరాయిస్తే.. మళ్లీ ఎప్పటికీ వారిని..
ఏపీలో కరోనావైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. రోజురోజుకి పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా మరోసారి కొత్త కేసులు..
భారత్ తో మూడో వన్డేలో సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ సెంచరీ బాదాడు. 108 బంతుల్లో 100 పరుగులు చేశాడు. వన్డే కెరీర్ లో డికాక్ కు ఇది 17వ శతకం.
దళితబంధు కూడా దేశవ్యాప్తంగా అమలు చేయాల్సి కార్యక్రమం అని, ఈ మేరకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను ఆయన డిమాండ్ చేశారు. ఇందుకు బడ్జెట్ లో నిధులు కేటాయించాలన్నారు హరీష్ రావు.
హాస్టల్ ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లిపోవాలని విద్యార్థులను కోరారు. క్లాసులు, పరీక్షలు అన్నీ ఆన్లైన్లోనే నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
ముఖ్యమంత్రిని చంపుతానంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన వ్యక్తికి, జనసేన పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టే వారిని జనసేన పార్టీ..
సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ లో ఓడిన భారత్.. వన్డే సిరీస్ కూడా కోల్పోయింది. డూ ఆర్ డై మ్యాచ్ లో భారత్ పై సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో గెలిచింది.
వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్ లలో కీలక సమాచారం పంపుకోవద్దని ప్రభుత్వ అధికారులను కేంద్రం ఆదేశించింది.వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులు మీటింగ్ లకు గూగుల్ మీట్, జూమ్ వంటి అప్లికేషన్లు
తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి కల్లోలం కొనసాగుతోంది. కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఒక లక్ష 20వేల 243 కరోనా టెస్టులు చేయగా..
యాదాద్రిలో మార్చి 21వ తేదీ నుంచి సుదర్శన మహా యాగం, 28న మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. కుంభ సంప్రోక్షణతో..
నాగేశ్వరరావు చెప్పినట్లు వినకపోతే ఇబ్బందులకు గురి చేసేవాడని, మహిళలను శారీరకంగా లొంగదీసుకునేవాడని కాలనీ మహిళలు చెబుతున్నారు. అమావాస్య, పౌర్ణమి నాడు నగ్నంగా తిరుగుతూ భయపెట్టే వాడని..
క్యాసినో నిర్వహించిన కొడాలి నానిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. న్యాయ పోరాటం చేస్తాము. వదిలి పెట్టే ప్రసక్తే లేదు..
అగ్రవర్ణాల్లోని నిరుపేద మహిళలకు ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు ఈ నెల 25 నుంచి ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. ఇందుకోసం రూ.580 కోట్లు..
కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించాయి. నష్టాలు రావడంతో అనేక సంస్థలు మూతపడ్డాయి. ఫలితంగా దేశంలో నిరుద్యోగం నానాటికీ పెరిగిపోతోంది.
కొడుకు ఆకస్మిక మరణం తట్టుకోలేకపోయిన ఆ తండ్రి తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. కొడుకు అంత్యక్రియలు పూర్తయిన కాసేపటికే ఇంట్లోనే ఫ్యాన్ కి..
గాంధీ ఆసుపత్రిలో పోలీస్ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మూడంచెల భద్రత కల్పించారు. గతంలో జరిగిన ఘటనలు దృష్టిలో పెట్టుకుని..
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఆరు విమానాశ్రయాల విస్తరణ, అభివృద్ధి పనులతో పాటు, రెండు కొత్త విమానాశ్రాయల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు సీఎం జగన్.
త్వరలోనే 15ఏళ్లలోపు పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడతామని ఆయన తెలిపారు. ఈ ప్రక్రియ గురించి సైంటిఫిక్ డేటా రాగానే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి కల్లోలం కొనసాగుతోంది. కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో..
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నా తీవ్రత అంతగా లేదు. పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఆలోచన ఇప్పటికైతే లేదు. పిల్లలకు కరోనా సోకితే.. ఆ పాఠశాల వరకే..