Home » Author »naveen
మేము చర్చలకు రాలేదు. ముఖ్యమైన మూడు డిమాండ్స్ ని మంత్రుల కమిటీతో చెప్పాము. వాటిని మీద ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి ... చర్చలకు రావాలా? వద్దా? అనేది ఆధారపడి ఉంది.
పీఆర్సీ జీవోలు నిలుపుదల చేయాలని ఉద్యోగా సంఘాల నేతలు కోరారని.. అయితే, ఒక్కసారి జారీ చేసిన జీవోలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయడం సమంజసం కాదన్నారు సజ్జల.
జగన్ దగ్గర మార్కుల కోసం చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని బుద్ధా వెంకన్న మండిపడ్డారు. కొడాలి నాని భాష గురించి ప్రతి ఒక్కరూ అసహ్యించుకుంటున్నారని చెప్పారు.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల గురించి హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడం సాధ్యమే అని పీకే అన్నారు.
గుడివాడలో ఏమీ జరగకుంటే ప్రభుత్వం, పోలీసులు ఎందుకు మాట్లాడడం లేదని చంద్రబాబు నిలదీశారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టి నిలదీసిన వారిని అరెస్ట్ చేయడం హేయం అన్నారు.
శానిటైజర్ వాడకంతో ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా లేకపోలేదు. ఒమిక్రాన్ విజృంభిస్తున్న వేళ శానిటైజర్ల వాడకం విషయంలో కొన్ని జాగ్రత్తలు మర్చిపోకుండా పాటించడం అత్యంత అవసరం అంటున్నారు.
మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంకుపై సైబర్ అటాక్ జరిగింది. సైబర్ క్రిమినల్స్ కోట్ల రూపాయలు కొట్టేశారు. బ్యాంక్ సర్వర్ ను హ్యాక్ చేసిన కేటుగాళ్లు..
టీడీపీ నిజనిర్ధారణ కమిటీపైనా కొడాలి నాని ఫైర్ అయ్యారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్, మర్డర్ కేసుల్లో నిందితులుగా ఉన్నవారు నిజనిర్ధారణ కమిటీ సభ్యులా? అని నిప్పులు చెరిగారు.
తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజురోజుకి కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా..
గడిచిన పది రోజులుగా తల్లిదండ్రుల దగ్గరే ఉంటున్న హార్దిక, ఈ ఉదయం గ్రామ శివారులోని ముళ్లపొదల దగ్గర శవమై కనిపించింది. రంగంలోకి దిగిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని..
సంక్రాంతికి.. కోడి పందాలు, జూదం జరుగుతూనే ఉంటాయి. రాష్ట్రంలో అన్ని చోట్లా జరిగినట్టే కృష్ణా జిల్లా గుడివాడలోనూ జరిగాయి. చంద్రబాబు హయాంలోనూ అలాంటివి జరిగాయి..
ఏపీలో కరోనావైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. రోజురోజుకి పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా మరోసారి కొత్త కేసులు భారీగా సంఖ్యలో వెలుగుచూశాయి.
పీఆర్సీపై ఏవైనా సందేహాలు ఉంటే ఉద్యోగులు కమిటీని అడగొచ్చు. చర్చలు, కమిటీపై అపోహలు వీడాలి. రేపు కూడా వారితో చర్చలకు వేచి చూస్తాం.
చివరి వరకు పోరాడినా ప్రయోజనం లేకపోయింది. గెలుపు అందినట్టే అంది చేజారింది. సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలోనూ భారత్ ఓటమి పాలైంది.
తొలిసారిగా కోహ్లి కూతురు కెమెరా కంటికి కనిపించింది. వామిక ఫస్ట్ ఫొటో వెలుగులోకి వచ్చింది. వామికకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
కేప్ టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న చివరి వన్డే మ్యాచ్ లో విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ చేశాడు. 63 బంతుల్లో 50 పరుగులు చేశాడు కోహ్లి. వన్డే కెరీర్ లో విరాట్ కు ఇది 64వ..
సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్.. వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. ఇలా క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్.. అలా ఔటయ్యాడు. తొలి బంతికే పంత్ డకౌట్ అయ్యాడు.
రాష్ట్రంలో కరోనా కేసులు ప్రమాదకర రీతిలో పెరుగుతున్నాయని, పిల్లలు కరోనా బారిన పడుతున్నారని నాదెండ్ల మనోహర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి రెండో వారం వరకు రాష్ట్రంలో విద్యాసంస్థలకు
తెలంగాణలో పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన, ఇతర కార్యక్రమాల కోసం కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించాలని కోరుతూ కేంద్ర ఆర్థిఖ మంత్రి నిర్మలా సీతారామన్ కి..
365 రోజులు మాగంటి బాబు క్లబ్ లు నడిపి, పేకాట ఆడించారు. గురజాలలో యరపతినేని పేకాట ఆడించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో బెల్లీ డ్యాన్సులు జరిగాయి. దీని గురించి ఎందుకు మాట్లాడరు?