Home » Author »naveen
కరోనా సమయంలో ఆన్ లైన్ క్లాసుల కోసం మొబైల్ ఫోన్స్, ల్యాప్ టాప్స్ నిత్యం పిల్లల చేతుల్లోనే ఉంటున్నాయి. ఇప్పుడు అవే ప్రమాదకరంగా మారుతున్నాయి.
రాష్ట్రంలో సంచలనం రేపిన కరీంనగర్ కారు ప్రమాద ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కారు ఓనర్ రాజేంద్రప్రసాద్, మరో ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు.
కరోనా మరణాల సంఖ్య పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 10వేల 310 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 12మంది చనిపోయారు.
నా మనవరాలిని ఎవరికీ చెప్పలేని విధంగా లైంగికంగా వేధించినట్లు సూసైడ్ నోట్ లో రాసింది. నా మనవరాలి మరణానికి కారణమైన వినోద్ జైన్ని కఠినంగా శిక్షించాలి. సీఎం జగన్ న్యాయం చేస్తారనే..
పీతల రక్తం లీటర్ ధర రూ.12లక్షల పైనే... ఏంటి షాక్ అయ్యారా? నమ్మబుద్ధి కావడం లేదా?.. కానీ, ఇది నిజమే. మార్కెట్ లో పీతల రక్తం లీటర్ ధర రూ.12లక్షలకు పైగా పలుకుతుంది. దీనికి కారణం..
జట్టులో 9మంది ప్లేయర్లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో 11మంది ఆటగాళ్లను బరిలోకి దించలేక టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది.
ట్రోలింగ్, సైబర్ బుల్లింగ్ లను తానూ ఎదుర్కొన్నట్లు భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అన్నారు. అయితే వీటిని తాను చాలా ధైర్యంగా ఎదుర్కొన్నానని ఆమె చెప్పారు.
తాజాగా ఇచ్చిన జీవోలో అన్నీ లొసుగులే ఉన్నాయని చెప్పారు. 30శాతం ఇవ్వాల్సిన హెచ్ఆర్ఏ... ఏ ప్రాతిపదికన 16 శాతం ఇస్తున్నారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
1986లో మెట్టూరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పద్మరాజన్ తొలిసారి ఎన్నికల బరిలోకి దిగారు. ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయిపై లక్నోలో, పీవీ నరసింహారావుపై నంద్యాలలో పోటీ చేశారు.
శ్రీశైలంలో ఫిబ్రవరి 22 నుంచి మార్చి 4వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కోటేశ్వరరావు అధికారులతో చెప్పారు.
టీటీడీ స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడికి ఊహించని ప్రమాదం జరిగింది. ఓ పాముని పట్టే ప్రయత్నంలో.. ఆయన పాము కాటుకి గురయ్యారు. విషపూరితమైన పాము ఆయనను కాటు వేసింది.
మీకు భారంగా ఉన్న 10 వేల కోట్లు దాచి, మా పాత జీతాలు మాకు ఇవ్వండి అని ప్రభుత్వాన్ని అడిగారు. రూ.1800 కోట్ల సప్లిమెంట్రీ బిల్లులు, రూ.2100 కోట్ల బకాయి బిల్లులు వెంటనే చెల్లించాలని..
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 11వేల 573 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ముగ్గురు కోవిడ్ తో చనిపోయారు.
స్కూళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు తెరవాలని నిర్ణయించింది.
కళ్ల ముందే భారీ సైజులో విషపూరితమైన కింగ్ కోబ్రా ఉన్నా.. అస్సలు భయపడలేదు. అంతేనా.. ఒట్టి చేతులతోనే కాలనాగుని పట్టేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తిరుమలలో మరోసారి నకిలీ దర్శనం టికెట్ల కలకలం రేగింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను మోసం చేసి.. నకిలీ టికెట్లు విక్రయించి డబ్బులు దండుకుంటున్నారు కేటుగాళ్లు..
హైదరాబాద్ లో ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణ ఖర్చు, ఇతరత్రా అవసరాల కోసం కోటి రూపాయలు ప్రకటించారు కేసీఆర్. తెలంగాణ గర్వించ దగ్గ గొప్ప కళారూపాన్ని కాపాడుతున్న మొగులయ్య అభినందనీయుడు..
ఆర్థిక ఉల్లంఘనలతో రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తోందని, దీనిపై కేంద్రం జోక్యం చేసుకోవాలని చంద్రబాబు కోరారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉంటే.. ఇప్పటికిప్పుడు కొత్త జిల్లాలు అంటూ
26 జిల్లాలు ఏ విధంగా వచ్చాయో.. అదే విధంగా మూడు రాజధానులు వస్తాయి. విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని అవ్వడం ఖాయం. కొత్త జిల్లాలకు టీడీపీ అనుకులమో, వ్యతిరేకమో చెప్పాలి..
డ్రగ్స్ వాడకాన్ని తెలంగాణ నుంచి పూర్తిగా తరిమేయాలి. డ్రగ్స్ వాడేది ఎవరైనా ఉపేక్షించేది లేదు. ఏ పార్టీకి చెందిన వారైనా వదిలేది లేదు.