Home » Author »naveen
ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఫిబ్రవరి 6న అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ఆర్టీసీ సంఘాల ఐక్యవేదిక ప్రకటించింది.
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 6వేల 213 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో 5 మంది కరోనాతో చనిపోయారు. గడిచిన 24 గంటల్లో 10వేల 795 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవ కార్యక్రమాలు తిలకించేందుకు నగర వాసుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి ముచ్చింతల్ ఆశ్రమానికి..
ఈ బడ్జెట్.. పేదలు, కార్మికులకు సాధికారతను అందిస్తుందన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం అనే ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ఈ బడ్జెట్ ఉందన్నారు.
నేరం చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పార్టీ ఏదైనా.. మహిళలు, బాలికలపై చేయి వేస్తే తమ ప్రభుత్వం ఉపేక్షించే ప్రసక్తే లేదని..
అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికలో ఏం రహస్యం ఉంది? ఎందుకు బయట పెట్టడం లేదు? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పీఆర్సీ సాధన సమితి నేతలు.
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,861 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ముగ్గురు కోవిడ్ తో మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు..
చర్చలకు రావాలని ప్రభుత్వం లిఖితపూర్వకంగా కోరితే స్పందిస్తామని ఉద్యోగులు పేర్కొంటున్న నేపథ్యంలో, ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. చర్చలకు రావాలంటూ మరోసారి ఉద్యోగ సంఘాలకు..
రాష్ట్ర విభజన సమస్యల్లో భాగంగా కాజీపేట్లో కోచ్ ఫ్యాక్టరీ హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని మండిపడ్డారు. ఏ రాష్ట్రం నుంచి రైల్వేమంత్రులు వస్తే
పేదల ఇళ్ల నిర్మాణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటాలు చెల్లించడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరి కారణంగా తొలి దశలో నిర్మించాల్సిన 15.75 లక్షల ఇళ్లు..
వైసీపీ ఎమ్మెల్యేలు, నేతల అక్రమాలపై గట్టిగా పోరాడాలని నేతలకు సూచించారు చంద్రబాబు. నియోజకవర్గ సమస్యలపై స్థానిక పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.
తమ 4 డిమాండ్లపై ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరిగే నిరవధిక సమ్మెకి మద్దతిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు ప్రకటించారు.
ఏపీలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 5వేల 879 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ప్రభుత్వం నుంచి వేలు, లక్షలు జీతాలు తీసుకుంటూ వారి పిల్లలను మాత్రం ప్రైవేట్ స్కూల్స్ లో చదివిస్తున్నారని మంత్రి అన్నారు. మీరు పాఠాలు చెప్పే స్కూల్స్లో మీ పిల్లలను ఎందుకు చదివించరు
త్వరలో దేశ ప్రజలందరికి ఒకటే డిజిటల్ ఐడీ ఉండనుందా? ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, పాస్ పోర్టు స్థానంలో కొత్త కార్డు రానుందా? ఇక నుంచి ప్రత్యేక ఐడీలను అందించాల్సిన అవసరం లేదా?
టీడీపీ నారీ సంకల్ప దీక్షకు పోలీసులు ఆంక్షలు విధించారు. దీక్షకు వస్తున్న టీడీపీ మహిళలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా దీక్ష ఆగదని..
వినోద్ జైన్ ఎంత దారుణమైన లైంగిక వేధింపులకు గురిచేశాడో, మానసిక వేదనకు గురిచేశాడో బాలిక ఆత్మహత్యను బట్టి అర్థమవుతుంది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని..
టీడీపీ కూడా ఎదురుదాడికి దిగింది. వైసీపీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు, ఎంపీలు, ఇతర నేతలపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంది.
మహిళలపై అరాచకాలు జరిగేది టీడీపీ వాళ్ల వల్లనే అని మంత్రి ఆరోపించారు. నారా లోకేష్ పీఏ తమను ఏడిపిస్తున్నాడని టీడీపీ మహిళా నేతలు ధర్నా చేశారని మంత్రి అన్నారు.
9వ తరగతి బాలిక అపార్ట్ మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏపీలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో నిందితుడు వినోద్ జైన్ ను తక్షణమే కఠినంగా శిక్షించాలని..