Home » Author »naveen
వేతన సవరణ విధానం మార్చుతామన్నారు. 17 అంశాలపై సానుకూల ఒప్పందం కుదరింది. మా డిమాండ్లు నెరవేర్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు.
పీఆర్సీ విషయంలో మంత్రుల కమిటీతో స్టీరింగ్ కమిటీ జరిపిన చర్చల్లో విభేదాలు వచ్చాయి. స్టీరింగ్ కమిటీ సమావేశాన్ని ఉపాధ్యాయ సంఘాలు బహిష్కరించాయి.
పీఆర్సీ అంశంలో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. మంత్రుల కమిటీ ప్రతిపాదనలకు సీఎం జగన్ అంగీకారం తెలిపారు.
అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ఇంగ్లండ్ ను సమర్థవంతంగా కట్టడి చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 44.5 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌట్ అయింది.
ఉద్యోగులకు ఫిట్మెంట్ 23 శాతమే ఇస్తామని మంత్రుల కమిటీ తేల్చి చెప్పింది. అలాగే ఐఆర్ రికవరీ చేయబోమని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. ఐదేళ్లకు ఒకసారి పీఆర్సీ అమలుకు ఓకే చెప్పింది.
గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,098 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,76,313కి చేరింది.
సూది, నొప్పికి భయపడి కరోనా టీకాకు దూరంగా ఉంటున్న వారి కోసం జైకోవ్-డి.. నీడిల్ లెస్ వ్యాక్సిన్ విధానాన్ని తీసుకొచ్చింది. ఇందులో సూది వాడరు. ఇక నొప్పే ఉండదు.
దేశంలో మార్చి ఆరంభం నాటికి కరోనా థర్డ్ వేవ్ తగ్గుముఖం పడుతుందని తెలిపారు. మహారాష్ట్ర, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్ లో థర్డ్ వేవ్ తీవ్రత గరిష్టానికి చేరిందని.. ఫిబ్రవరి చివరికి..
ఈ యాంటీ వైరల్ మాస్క్ ప్రత్యేకత ఏంటంటే.. ఇది కేవలం ముక్కును మాత్రమే మూసి ఉంచుతుంది. దీంతో మాస్కును ధరించే తినొచ్చు, తాగొచ్చు. ప్రస్తుతం వీటిని ఆన్ లైన్ లో..
గడిచిన 24 గంటల్లో 3,396 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 9మంది కోవిడ్ తో చనిపోయారు.
కొందరు మొబైల్ ఫోన్ కి బానిసలుగా మారుతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేదు. తిండి కూడా మాని నిత్యం ఫోన్ తోనే గడుపుతున్నారు. ఈ క్రమంలో పిచ్చోళ్లుగా మారుతున్నారు.
బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ లో కరోనావైరస్ మహమ్మారి కలకలం కొనసాగుతోంది. తాజాగా 45మంది కోవిడ్ బారిన పడ్డారు.
ఓ విద్యార్థి తన లవర్ ని తన గదికి తీసుకెళ్లాలనుకున్నాడు. ఇందుకోసం పెద్ద స్కెచ్ కూడా వేశాడు. కానీ, ఆఖరి నిమిషంలో ప్లాన్ బెడిసికొట్టింది.
చట్టానికి విరుద్ధంగా ఏం జరిగినా దాన్ని నివారించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎలాంటి చర్యలైనా తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉందని చెప్పింది.
తాను చావుకి భయపడే వ్యక్తిని కాదన్నారు ఒవైసీ. తనకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అసవరం లేదని, దాన్ని తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. దేశ ప్రజలకు భద్రత లభిస్తే తనకూ లభించినట్లే అన్నారు.
ఎమ్మెల్యేకి ఏ అధికారం ఉందని ప్రమాణ స్వీకారం చేయించారు...? ఇంత దారుణంగా రాజ్యాంగాన్ని అవమానిస్తారా? రాజ్యాంగ బద్దంగా నడుచుకోండి అని అడగడం రాజకీయమా?
కరోనా కేసులు తగ్గితే.. ఫిబ్రవరి 15 తర్వాత ఆఫ్లైన్ లో సర్వదర్శనం టోకెన్లు భక్తులకు జారీ చేస్తామని తెలిపారు. అంతేకాదు .. కేసులు అదుపులోకి వస్తే.. మార్చి 1 నుంచి..
ఉద్యోగులు సమ్మెకు దిగితే తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ చర్యలపై సీఎం జగన్ చర్చించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.
మాట తప్పం మడమ తిప్పం అన్నారు.. ఇప్పుడేమో మాట తప్పారు అని మండిపడ్డారు. రివర్స్ పీఆర్సీ ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు బాలకృష్ణ. హిందూపురం ప్రజల చిరకాల కలను నెరవేర్చే వరకు..
రాజ్యాంగం మార్చాలంటున్న కొంతమంది నాయకులు.. అందులో ఏం నచ్చలేదో చెప్పాలని ప్రశ్నించారు. దళితుల ఆత్మగౌరవం దెబ్బతీసేలా కొందరు రాజ్యాంగం మార్చాలని మాట్లాడుతున్నారని..