Home » Author »naveen
రిజర్వేషన్ల కోసం వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే ఉందని... అయినప్పటికీ బిల్లు ఆమోదం కోసం దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపారని ఆయన మండిపడ్డారు. ముస్ల
ప్రయాణికులకు మరింత దగ్గరయ్యేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది.
తెలుగు సంవత్సరాది ఉగాది నుంచే రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు అవుతాయని జగన్ తెలిపారు. కొత్త జిల్లాల నుంచి కలెక్టర్లు, ఎస్పీలు కార్యకలాపాలు సాగించాలని ఆదేశించారు.
తుది తీర్పు వెలువడే వరకు విద్యార్థులు హిజాబ్, కాషాయ కండువాల ప్రస్తావన తేవొద్దని స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రశాంతత నెలకొనాల్సిన అవసరం ఉందంది. సోమవారం నుంచి కాలేజీలు, స్కూళ్లు..
కామాంధులు రెచ్చిపోతున్నారు. కామంతో కళ్లుమూసుకుపోయి దారుణాలకు ఒడిగడుతున్నారు. నోరున్న మనుషులనే కాదు నోరు లేని మూగజీవాలను సైతం వదలడం లేదు కొందరు నీచులు.
తెలంగాణ బిల్లు ఎలా పెట్టారో సంజయ్ కు కనీస అవగాహన ఉందా? సీఎం కేసీఆర్ పై ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
రాష్ట్రంలో కొత్తగా 1,345 కోవిడ్ కేసులు వచ్చాయి. మరో నలుగురు కరోనాతో చనిపోయారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 6వేల 576 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ అభ్యర్ధుల వయోపరిమితి, నిర్ణీత అటెంప్ట్స్ పెంచే అంశం గురించి కేంద్రం క్లారిటీ ఇచ్చింది. సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల వయో పరిమితి, నిర్ణీత అటెంప్ట్స్..
దేశంలో మళ్లీ మంకీ ఫీవర్ కలకలం రేపుతోంది. కేరళ రాష్ట్రంలో ఈ ఏడాది తొలి మంకీ ఫీవర్ కేసు నమోదైంది.
దశాబ్దాల స్ఫూర్తిదాయక పోరాటాన్ని, ప్రజల త్యాగాన్ని నరేంద్రమోదీ పదే పదే అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని అసంబద్ధ వ్యాఖ్యలను ఖండించారు. రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని..
ప్రతి చిన్న నొప్పికి, తలనొప్పికి, ఒంటి నొప్పులు, జ్వరానికి ప్యారాసెటమాల్ మాత్రలు వేసుకునే వారికి ఇది హెచ్చరికే. నిత్యం ప్యారాసెటమాల్ మాత్రలు తీసుకునేవారికి గుండెపోటు..
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,061 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,79,971కి చేరింది.
శ్రీ రామానుజాచార్యుల వారి దివ్య సందేశం స్ఫూర్తిదాయకం అన్నారు. మనుషులంతా ఒక్కటేనని రామానుజాచార్యులు చాటి చెప్పారని, సమతామూర్తి భావి తరాల వారికి స్ఫూర్తి మంత్రం అని చెప్పారు.
రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది టెన్త్, ఇంటర్ పరీక్షలు..
నరేంద్రమోదీ పూర్తిగా తెలంగాణకు వ్యతిరేకిలా మాట్లాడారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నరేంద్ర మోదీ లాంటి వ్యక్తి ప్రధానిగా ఉండి ఉంటే తెలంగాణ వచ్చేదే కాదన్నారు.
ఉపాధ్యాయులను ప్రతిపక్షాలే రెచ్చగొడుతున్నాయని జగన్ ఆరోపించారు. టీచర్లు పోరుబాట పట్టడం మంచిది కాదన్నారు.
గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,891 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ తో మరో ఐదుగురు చనిపోయారు. కరోనా బారి నుంచి నిన్న 10వేల 241 మంది పూర్తిగా కోలుకున్నారు.
ప్రత్యేక హోదాతో ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన తేల్చి చెప్పారు. స్పెషల్ స్టేటస్ అనేది టీడీపీ, వైసీపీ పార్టీలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడానికి ఉపయోగించే రాజకీయ అంశం అని అన్నారు.
3 రాష్ట్రాలను ఏర్పాటు చేసిన బీజేపీ.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎందుకు గెలవలేకపోయింది? పారిశ్రామికవేత్తలకు మేలు చేయడం మినహా సామాన్యులకు మోదీ చేసిన అభివృద్ధి శూన్యం.
ఇప్పటివరకు ఈ యాప్ ను ప్లే స్టోర్ నుంచి ఇన్ స్టాల్ చేసుకోవాల్సి వచ్చేది. ఇకపై ప్రీలోడెడ్ యాప్ రూపంలో కొత్త ఆండ్రాయిడ్ ఫోన్లలో ట్రూ కాలర్ యాప్ అందుబాటులోకి రానుంది.