Home » Author »naveen
వివేకా హత్య కేసులో ఈ ఏడాది జనవరి 31న పులివెందుల కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది సీబీఐ. వివేకాను హత్య చేయడానికి 2019 ఫిబ్రవరి 10న ఎర్రగంగిరెడ్డి ఇంట్లో ప్రణాళిక రచించారని..
రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 614 కోవిడ్ కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో గత 24గంటల వ్యవధిలో 2వేల 387మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 9వేల 908 యాక్టివ్ కేసులు..
రైతుల ఖాతాల్లో ఇన్పుట్ సబ్సిడీ జమ చేయనున్నారు సీఎం జగన్. 2021 నవంబర్లో భారీ వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ చేయనున్నారు.
రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ హామీతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు చిత్తశుద్ధి ఉంటే ఆ పార్టీకి చెందిన చెందిన 28 మంది ఎంపీలు రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలి.
జగనన్న చేదోడు పథకం కింద లబ్దిదారుల ఖాతాల్లో ఫిబ్రవరి 8న రూ.10వేలు జమ చేసిన సంగతి తెలిసిందే. అయితే, అర్హులుగా ఉండి ఈ పథకం డబ్బులు అందని వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
ఏపీలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 434 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ మళ్లీ మొదలైంది. పులివెందుల ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో సీబీఐ విచారణ చేపట్టింది.
ఈ ప్రభుత్వం హయాంలోనే రోడ్లన్నీ పాడైపోయినట్టుగా వక్రీకరించి, ఒక ముద్రవేసి విష ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రూ.2205 కోట్లు...
పీపీపీ పద్ధతిలో రవాణాశాఖ ద్వారా ఆటోమేటెడ్ ఎఫ్సీ టెస్టింగ్ ఏర్పాటుపై కార్యాచరణ రూపొందించాలన్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు బీమా పరిహారం దక్కేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని..
ఫ్రీ ఫైర్ గేమ్ లవర్స్కు గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లు షాక్ ఇచ్చాయి. తమ ప్లాట్ఫామ్ల నుంచి ఫ్రీ ఫైర్ను తొలగించాయి.
కొత్త పార్టీ ఎందుకు పెట్టకూడదు? పెడితే తప్పా? అని ప్రశ్నించారు. దేశంలో కొత్త పార్టీ పెట్టే దమ్ము నాకు లేదా? అని నిలదీశారు. జాతీయ పార్టీ పెడితే నన్ను ఎవరు అడ్డుకుంటారు?
త్వరలోనే మళ్లీ పెట్రోల్ రేట్లు పెరుగుతాయని బాంబు పేల్చారు కేసీఆర్. ఇప్పటికే పేదల నోరు కొడుతున్న బీజేపీ.. యూపీ ఎన్నికలు అయిన తెల్లారే పెట్రోల్ రేట్లు పెంచుతుందని..
విద్యుత్ సంస్కరణలు అమలు చేయకపోతే రాష్ట్రానికి రూ.25 వేల కోట్ల నష్టం వస్తుంది. అయినా మీటర్లు బిగించేది లేదని తేల్చి చెప్పాం. పవర్ రిఫర్మ్స్ అమలు చేయకపోతే ఇచ్చిన నిధులు వెనక్కి..
దేశంలోని దళితుల బాగు కోసం, దేశమంతా దళితబంధు అమలు చేయాలని, దళితులకు 19 శాతం రిజర్వేషన్ల కోసం కొత్త రాజ్యాంగం కావాలంటున్నా.
మమ్మల్ని కాదు... మిమ్మల్ని జైల్లో వేయడం మాత్రం పక్కా! కేంద్రం అవినీతిపై భయంకరమైన చిట్టా ఉంది. మొత్తం బద్దలు కొడతాం. రాఫెల్ డీల్ పై సుప్రీంకోర్టులో కేసు వేయబోతున్నాం.
రామానుజుల స్వర్ణమూర్తిని లోకార్పణం చేయడం సంతోషంగా ఉందన్నారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. ప్రజల్లో భక్తి, సమానతల కోసం రామానుజులు కృషి చేశారని వివరించారు.
ఏపీలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు, మరణాలు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 22వేల 785 కరోనా టెస్టులు చేయగా..
చిత్తూరు జిల్లాలో నిత్య పెళ్లికొడుకు వ్యవహారం బయటపడిది. మూడో భార్య ఫిర్యాదుతో అతగాడి బాగోతం బట్టబయలైంది.
కేంద్రం ఆమోదం తెలిపాక ఇచ్చిన స్థలాలని వెనక్కి తీసుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళతామని సోమువీర్రాజు చెప్పారు.
ప్రత్యేక హోదా అంశం ఏపీకి సంబంధించిన అంశం అని, స్పెషల్ స్టేటస్ తో తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదని, అందుకే ఎజెండా నుంచి ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం తొలగించిందని..