Home » Author »naveen
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు చకచకా అడుగులు పడుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 2న ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా..
ఇక జన్మలో చంద్రబాబు మళ్లీ సీఎం కాలేరని జోస్యం చెప్పారు. సీఎం జగన్పై బురద జల్లడమే ఓ వర్గం మీడియా పనిగా పెట్టుకుందని, ప్రతి రోజూ ఏదో ఒక తప్పుడు కథనం రాస్తున్నారని ధ్వజమెత్తారు.
సభ్యత్వ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాలని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీని మరింత బలోపేతం చేసేలా క్రియాశీల సభ్యత్వ కార్యక్రమం చేపట్టాలన్నారు.
అభివృద్ధి విషయంలో కేంద్రం ఎవరిపైనా వివక్ష చూపించదని... అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర రోడ్డు రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.
రాష్ట్రానికి సంబంధించి కేంద్రం తరఫున చేసిన మంచి పనులన్నింటికి ఏపీ ప్రజల తరఫున ఎలాంటి సంకోచాలు, రాజకీయాలకు తావు లేకుండా సంతోషం తెలుపుతున్నానని, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నా..
ప్రముఖ పంజాబీ నటుడు, సామాజిక ఉద్యమకారుడు, ఎర్రకోట అల్లర్లలో నిందితుడు దీప్ సిద్ధూ మృతి చెందాడు. హర్యానాలోని సోనిపట్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్ధూ మరణించాడు.
బహిరంగ చర్చకు తాము సిద్ధమే అన్న హరీశ్ రావు.. కిషన్ రెడ్డితో చర్చకు కేసీఆర్ స్థాయి అవసరం లేదన్నారు. కిషన్ రెడ్డి.. అంబర్ పేట చౌరస్తాకు వస్తే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్..
తెలంగాణలో గత 24 గంటల్లో 569 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 2,098 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో కరోనా మరణాలేవీ సంభవించ లేదు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎస్ కు లేఖ రాశారు. చిత్తూరు జిల్లాలో అక్రమ మైనింగ్ జరుగుతోందని చంద్రబాబు ఆరోపించారు. గ్రానైట్ అక్రమ తవ్వకం, రవాణాపై చర్యలు తీసుకోవాలని..
ఛార్జిషీట్ చూస్తే షాక్ కి గురి చేసింది. సంబంధం లేని వ్యక్తులను ఛార్జిషీటులో చేర్చడం దురదృష్టకరం. సీబీఐ ఛార్జిషీట్ లో కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.
జగన్ ప్రభుత్వం ప్రకాశం జిల్లాను విస్మరించిందని జీవీఎల్ అన్నారు. ప్రకాశం జిల్లా వాళ్లకు రాజకీయ హోదా ఎందుకు దక్కలేదో అర్ధం కావడం లేదన్నారాయన. వెలిగొండ ప్రాజెక్టు ఎందుకు పూర్తి కావడం
అధికారులను నియమించుకోవడం అనేది ప్రభుత్వానికి ఉన్న పాలనాపరమైన అధికారం కావచ్చు... కానీ డీజీపీని హఠాత్తుగా మార్చాల్సిన అవసరం ఏం వచ్చింది? ఇందుకు గల కారణాలను..
వైసీపీ అధికారంలోకి వస్తే చీకటి రాజ్యం వస్తుందని తాను ఆనాడే చెప్పానని చంద్రబాబు అన్నారు. ఒక్క అవకాశం అంటూ ఓటు వేస్తే.. విద్యుత్ తీగలని పట్టుకోవటమే అని ఆనాడే హెచ్చరించాను అన్నారు.
రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 22వేల 267మందికి కరోనా పరీక్షలు చేయగా 615మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కోవిడ్ తో మరో నలుగురు చనిపోయారు.
హైదరాబాద్ లో నకిలీ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు అయ్యింది. మలక్పేట్-ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంతర్ రాష్ట్ర నకిలీ సర్టిఫికెట్స్ తయారీ ముఠాను..
ఓ టీచర్.. విద్యార్థిపై ప్రతాపం చూపించాడు. గొడ్డుని బాదినట్టు బాదాడు. దీంతో ఆ బాలుడు కోమాలోకి వెళ్లాడు. ప్రస్తుతం తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
కోవిడ్ నిబంధనలు మాత్రం కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రభుత్వం సూచించింది.
భారత్ కు చెందిన యువకుడు తన టాలెంట్ తో సత్తా చాటాడు. ఏకంగా అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ నుంచి రూ.65 కోట్ల రివార్డ్ అందుకున్నాడు.
వివేకా హత్య కేసులో ఈ ఏడాది జనవరి 31న పులివెందుల కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది సీబీఐ. వివేకాను హత్య చేయడానికి 2019 ఫిబ్రవరి 10న ఎర్రగంగిరెడ్డి ఇంట్లో ప్రణాళిక రచించారని..
రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 614 కోవిడ్ కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో గత 24గంటల వ్యవధిలో 2వేల 387మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 9వేల 908 యాక్టివ్ కేసులు..