Home » Author »naveen
తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పశ్చిమ దేశాలు రష్యాని హెచ్చరిస్తున్నాయి. తీవ్రమైన ఆర్థికపరమైన ఆంక్షలు విధించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నాయి.
నకిలీ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు సరఫరా చేస్తున్న ఏడుగురిని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కమిషనర్ టాస్క్ ఫోర్స్, చాదర్ ఘాట్ పోలీసులు సంయుక్తంగా..
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 39వేల 386 కరోనా పరీక్షలు చేయగా 385 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 95 కొత్త కేసులు నమోదు.. మేడ్చ
భారత్ లో పిల్లలకు దేశీయంగా తయారైన మరో కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. 12-18ఏళ్ల వారి కోసం బయోలాజికల్-ఇ తయారు చేసిన కోర్బెవ్యాక్స్ కు డీసీజీఐ పరిమితులతో కూడిన అత్యవసర..
వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు, అవినీతిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. తల్లికి, చెల్లికి న్యాయం చెయ్యలేని సీఎం.. రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారు?
గౌతమ్ రెడ్డి వ్యాయామం చేస్తూ ఇబ్బంది పడ్డారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆయన కుటుంబ సభ్యులు ఖండించారు. గౌతమ్ రెడ్డి మరణానికి ముందు అసలేం జరిగిందో వివరించారు.
ఏపీలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 14వేల 249 కరోనా పరీక్షలు చేయగా..
ఏపీలో జగనన్న తోడు పథకం అమలు వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 22న జగనన్న తోడు మూడో దశను సీఎం జగన్ ప్రారంభించాల్సి ఉంది. అయితే..
బీహార్ ముజఫర్ పూర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆ కేసుని డీల్ చేసిన డాక్టర్లు సైతం విస్తుపోయారు. ఓ మై గాడ్.. ఇట్స్ రియల్లీ వండర్ అని ముక్కున వేలేసుకుంటున్నారు.
వెస్టిండీస్ తో ఆఖరి, మూడో టీ 20లోనూ భారత్ విజయం సాధించింది. 17 పరుగుల తేడాతో విండీస్ ను చిత్తు చేసింది. 185 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ను భారత్ కట్టడి చేసింది.
వెస్టిండీస్ తో మూడో టీ20 మ్యాచ్ లో భారత్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్ వీర విహారం చేశారు.
మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలని సీఎం జగన్ అనేక మంచి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని మంత్రి చెప్పారు. మత్స్యకారుల బతుకులు మారకూడదా? అని పవన్ ను ప్రశ్నించారు.
ప్రభుత్వాలు చేసే చట్టాలను తాను గౌరవిస్తానని, అయితే ప్రజలను ఇబ్బందులకు గురిచేసే చట్టాలను ఉల్లంఘించడానికే ఇష్టపడతానని పవన్ స్పష్టం చేశారు. భయపడడానికి, వంగి వంగి దండాలు పెట్టడానికి..
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 256 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 767 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒక్కరోజు వ్యవధిలో ఎలాంటి కోవిడ్ మరణాలు సంభవించ లేదు.
సెర్ప్ కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ ఇచ్చిన హామీ ఏమైంది? అని బండి సంజయ్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి..
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 335 కరోనా కేసులు నమోదయ్యాయి. క్రితం రోజు(425)తో పోలిస్తే కొత్త కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో మరో ముగ్గురు కరోనాతో చనిపోయారు.
హైదరాబాద్ గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ విద్యార్థి వంశీ కృష్ణ(16) ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వంశీ కృష్ణ సూసైడ్ లో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి.
పెద్దపల్లి జిల్లాలో ఘోరం జరిగింది. డిగ్రీ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామానికి చెందిన దామ తరుణ్(19) ను గుర్తు తెలియని వ్యక్తులు..
విశాఖ జిల్లాలో వైసీపీ కార్యకర్తలు కానిస్టేబుల్ బండిపై మద్యం, బిర్యానీ పెట్టుకుని పార్టీ చేసుకోవడం అధికార పార్టీ నేతల బరితెగింపుని వెల్లడిస్తోందన్నారు. పోలీసులకే రక్షణ లేని..
తన భర్త మద్యానికి బానిసై తనను చిత్రహింసలు పెట్టేవాడని భార్య వాపోయింది. గతి లేని పరిస్థితుల్లోనే తన భర్తను చంపేశానని నేరాన్ని ఒప్పుకుంది.