Home » Author »naveen
యుక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులు, విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. యుక్రెయిన్, రష్యా ఎంబసీ అధికారులతో భారత దౌత్య అధికారులు
యుక్రెయిన్లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులకు సహకారం అందించేందుకు ఇద్దరు అధికారులను నియమించింది. అంతేకాదు వారిని సంప్రదించాల్సిన నెంబర్లు కూడా తెలిపింది.
యుక్రెయిన్ పై రష్యా చేస్తున్న దురాక్రమణకు చైనా పరోక్షంగా మద్దతు తెలిపింది. దీన్ని దండయాత్రగా.. విదేశీ మీడియా చూపించడాన్ని చైనా తప్పుపట్టింది.
తమ దేశంపై రష్యా దాడి నేపథ్యంలో యుక్రెయిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమపై దాడికి తెగబడ్డ రష్యాతో ఇకపై దౌత్య సంబంధాలను నెరపేదిలేదని యుక్రెయిన్ తేల్చేసింది.
యుక్రెయిన్ లో తమ రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేయించే పనిలో రష్యా నిమగ్నమైంది. యుక్రెయిన్లోని తన దౌత్య కేంద్రం నుండి తమ దేశ సిబ్బందిని ఖాళీ చేయించడం రష్యా ప్రారంభించిందని..
మాదాపూర్లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిన యువతిపైనే ప్రియుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఆమెను హత్య చేశాడు.
యుక్రెయిన్లో ఉంటున్న ఏపీ విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావాలని విదేశాంగ మంత్రిని లేఖలో కోరారు జగన్. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కోరారు.
గడిచిన 24 గంటల్లో ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదు. గడిచిన 24 గంటల వ్యవధిలో 38వేల 580 కరోనా పరీక్షలు చేయగా, 348 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
రష్యాకు వ్యతిరేకంగా, యుక్రెయిన్కు మద్దతుగా కొన్ని దేశాలు అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, బ్రిటన్ లు రష్యాకు వ్యతిరేకంగా ముందుకు సాగుతూ ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా కెనడా
దేశానికే మార్గదర్శనం చేసే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందని గొప్పగా చెప్పారు. పిడికెడు మందితో బయల్దేరితే తెలంగాణ సాకారమైందన్నారు. మిషన్భగీరథ దేశంలోనే ఎక్కడా లేదని కేసీఆర్ అన్నారు.
రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం తప్పదా? అంటే.. తాజా పరిణామాలు చూస్తుంటే ఆ భయాందోళనలు మరింత పెరిగాయనే చెప్పాలి. తాము కూడా ఏమాత్రం తగ్గేది లేదన్నట్లుగా యుక్రెయిన్..
ఈ తరహా పిటిషన్లు విద్యార్థులను అయోమయానికి గురి చేస్తాయని, అంతేకాకుండా ఈ తరహా పిటిషన్లు విద్యా వ్యవస్థలో గందరగోళాన్ని సృష్టిస్తాయని కోర్టు అభిప్రాయపడింది.
ఎన్సీపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ అరెస్ట్ అయ్యారు. ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో మనీ లాండరింగ్ కేసులో..
నిఘా కోసం ఈ స్పై విమానాలను అమెరికా పంపినట్టు సమాచారం. రష్యా దాడులకు పాల్పడితే తగిన విధంగా స్పందించేందుకు అమెరికా సిద్దమవుతోంది.
10 జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందుతుందన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ప్రాజెక్టులు కట్టుకున్నామని తెలిపారు. కేసీఆర్ తపన మొత్తం ప్రజల కోసమే అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ప్రజాప్రతినిధుల కోర్టులో ఊరట లభించింది. 2005 లో టీడీపీ నేతలపై నమోదైన కేసును ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది.
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 39వేల 579 కరోనా పరీక్షలు చేయగా, 374 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 91 కొత్త కేసులు వచ్చాయి.
డబ్బు కోసం అప్రూవర్ గా మారానని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పాడు. నాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదని దస్తగిరి తెలిపాడు.
యుక్రెయిన్, రష్యా సంక్షోభంపై బ్రిటన్ కీలక వ్యాఖ్యలు చేసింది. యుక్రెయిన్ పై రష్యా దండయాత్ర మొదలెట్టేసిందని, ఇక ఆంక్షలు తప్పవని బ్రిటన్ చెప్పింది.
రాష్ట్రంలో గడిచిన 24గంట్లలో కొత్తగా 244 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు కోవిడ్ తో మరణించారు. చిత్తూరు, కృష్ణా జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు.