Home » Author »naveen
ఏపీలో కరోనావైరస్ (AP Corona) మహమ్మారి వ్యాప్తి గణనీయంగా తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 9,008 కరోనా టెస్టులు చేయగా
యుద్ధంలో రష్యా భారీగానే నష్టపోయినట్టు తెలుస్తోంది. పెద్ద సంఖ్యలో రష్యా సైనికులు(Russia Soldiers) చనిపోయారు. అంతేకాదు యుద్ధ విమానాలను, హెలికాప్టర్లను కూడా కోల్పోయింది.
రాష్ట్రంలో ఏ క్షణంలో అయినా ఎన్నికల రావొచ్చని అచ్చెన్నాయుడు(Atchennaidu) అన్నారు. ఈసారి కచ్చితంగా టీడీపీదే విజయం అని, 160 స్థానాల్లో గెలుపు ఖాయమని..
తక్షణమే కీవ్ లోని( పౌరులు ఖాళీ చేసి వెళ్లిపోవాలని సూచించింది. ఓవైపు రష్యా బాంబుల వర్షం, మరోవైపు యుక్రెయిన్ ధీటుగా జవాబు..(Indian Embassy)
రష్యా దాడులపై యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ(Zelensky) మరోసారి మండిపడ్డారు. ఈయూ పార్లమెంటును ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా..
తెలంగాణలో కరోనావైరస్(Telangana Corona) మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో..
రష్యా, యుక్రెయిన్(Russia Ukraine Talks) మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి. మరోమారు బెలారస్లోనే బుధవారం నాడు రెండో విడత చర్చలు జరపాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.
ప్రపంచ దేశాలు హెచ్చరిస్తున్నా, కఠిన ఆంక్షలు విధిస్తున్నా.. రష్యా(Russia War) మాత్రం వెనక్కి తగ్గడం లేదు. యుక్రెయిన్ పై యుద్ధం ఆపడం లేదు.
ఏపీలో కరోనావైరస్(AP Covid Cases) మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 11,571 కరోనా పరీక్షలు
ఒకిట్రికా నగరం దగ్గర రష్యా బలగాలు జరిపిన ఓ రాకెట్ దాడిలో యుక్రెయిన్ కు చెందిన 70 మంది సైనికులు(Ukraine Soldiers) మృతి చెందారు. అంతేకాదు పదుల సంఖ్యలో సాధారణ పౌరులూ
యుక్రెయిన్ లోని రెండవ అతిపెద్ద నగరం ఖార్కివ్ లో(kharkiv) పరిస్థితులు దిగజారిపోయాయి. ఖార్కివ్ లోకి ప్రవేశించిన రష్యా బలగాలు దాడులు ముమ్మరం చేశాయి.
యుక్రెయిన్ పై రష్యా యద్ధం నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. వెంటనే రష్యాను వీడాలని అమెరికన్లకు సూచించింది.
తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 19వేల 947 కరోనా పరీక్షలు నిర్వహించగా..
మానవతా దృక్పథంతో యుక్రెయిన్ కు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు భారత్ ప్రకటించింది. యుక్రెయిన్ కు నిత్యావసరాలు, ఔషధాలు, వైద్య సిబ్బంది..
యుక్రెయిన్ కు ప్రపంచ దేశాల మద్దతు పెరుగుతోంది. రష్యాపై ఒంటరి పోరాటం చేస్తున్న యుక్రెయిన్ కు క్షిపణులు, ఆయుధాలు పంపిస్తామని నాటో సెక్రటరీ జనరల్..
Operation Ganga నిర్విరామంగా కొనసాగుతోంది. సోమవారం మధ్యాహ్నం దాకా యుక్రెయిన్లోని భారతీయులతో 5 విమానాలు భారత్ చేరగా..
యుక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులకు కీవ్ లోని భారత రాయబార కార్యాలయం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. భారత పౌరులు, విద్యార్థులకు
తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో శివరాత్రి సంగీత మహోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి.
యుక్రెయిన్ లో ఉండిపోయిన పలువురు తెలుగు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు రోజులుగా బంకర్ లోనే ఉన్నారు. తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు లేక నరకం చూస్తున్నారు.
తెలంగాణకు బిగ్ రిలీఫ్. కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి భారీగా తగ్గింది. కొత్త కేసులు గణనీయంగా తగ్గాయి.