Home » Author »naveen
భారత్, శ్రీలంక(Ind Vs SL) జట్ల మధ్య మొహాలీ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ భారీ స్కోర్ చేసింది.
హైదరాబాద్ నగరం కొత్తపేటలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ను వెంటనే తెరవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
రష్యా సైన్యంపై(Russia Military) ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం వ్యాప్తి చేసిన వారికి 15 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు.
తెలంగాణలో ఉద్యోగులకు అలర్ట్. పరస్పర బదిలీల (మ్యూచువల్ ట్రాన్స్ ఫర్) ప్రక్రియ మొదలైంది. పరస్పర బదిలీలు కోరుకునే ఉద్యోగులు ఈ నెల 15 లోపు దరఖాస్తు..
తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు(Telangana Covid Cases) భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో..
గతవారం రోజులుగా కొనసాగుతున్న భీకర యుద్ధంలో యుక్రెయిన్ బలగాల ప్రటిఘటనలో ఇప్పటివరకు 9వేల మంది రష్యా సైనికులు(Russia Soldiers) చనిపోయినట్లు..
ఇలాంటి దుర్మార్గులు ఎవరో ఒకరు వస్తారనే ఆనాడు ఎంతో ఆలోచించి సీఆర్డీయే చట్టం తీసుకొచ్చాం. భూములు ఇచ్చిన రైతులకు పక్కాగా హక్కులు కల్పించాం.
రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అని పార్లమెంటులో చెప్పారని బొత్స(Minister Botsa) గుర్తు చేశారు. దీనికి విరుద్ధంగా..
ఏం జరిగినా అందుకు తానే కారణం అని వైసీపీ నేతలు అంటున్నారని చంద్రబాబు(Chandrababu Viveka) మండిపడ్డారు. వివేకా హత్య విషయంలోనూ..
ఏపీకి బిగ్ రిలీఫ్. కరోనావైరస్ వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు(AP Covid Cases) భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో..
రష్యా బలగాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రష్యా సైనిక మేజర్ జనరల్ ఆండ్రీ సుఖోవెట్ స్కీ(Russia General Andrei) యుక్రెయిన్ దాడుల్లో మరణించినట్టు..
వైసీపీ ప్రభుత్వం పంతాలకు పోకూడదని నాగబాబు(Konidela Nagababu) హితవు పలికారు. ఏ ప్రభుత్వం అయినా ప్రజలతో శత్రుత్వం పెట్టుకుంటే..
తెలంగాణ పోలీసుల తీరుపై ఢిల్లీ పోలీసులు (Delhi Cops) సీరియస్ గా ఉన్నారు. తెలంగాణ పోలీసులు వ్యవహరించిన తీరుని వారు తప్పుపడుతున్నారు.
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) హత్యకు కుట్ర జరిగింది. ఈ కుట్రను సైబరాబాద్ పోలీసులు భగ్నం చేశారు.
తెలంగాణలో కరోనావైరస్ (Telangana Corona) మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో..
పుతిన్ ను యుద్ధ నేరస్తుడిగా అభివర్ణించారు బోరిస్ జాన్సన్(PM Boris Johnson). పుతిన్ నాయకత్వంలోని రష్యా... యుక్రెయిన్ లో ఇప్పటికే పలు యుద్ధ నేరాలకు..
భారత పౌరులు, విద్యార్థులు... కాలి నడకన అయినా సరే.. వెంటనే ఖార్కివ్(Leave Kharkiv) వీడాల్సిందే.. ఇదీ.. యుక్రెయిన్లోని ఇండియన్ ఎంబసీ తాజా ప్రకటన.
ఏపీలో కరోనావైరస్ (AP Corona) మహమ్మారి వ్యాప్తి గణనీయంగా తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 9,008 కరోనా టెస్టులు చేయగా
యుద్ధంలో రష్యా భారీగానే నష్టపోయినట్టు తెలుస్తోంది. పెద్ద సంఖ్యలో రష్యా సైనికులు(Russia Soldiers) చనిపోయారు. అంతేకాదు యుద్ధ విమానాలను, హెలికాప్టర్లను కూడా కోల్పోయింది.
రాష్ట్రంలో ఏ క్షణంలో అయినా ఎన్నికల రావొచ్చని అచ్చెన్నాయుడు(Atchennaidu) అన్నారు. ఈసారి కచ్చితంగా టీడీపీదే విజయం అని, 160 స్థానాల్లో గెలుపు ఖాయమని..