Home » Author »naveen
చంద్రబాబు ఐదేళ్లలో 2 లక్షల కోట్లకు పైగా అప్పులు తీసుకెళ్లారని, రూ.39 వేల కోట్లు చెల్లించకుండా వెళ్లిపోయారని ఆరోపణలు చేశారు.(CM Jagan Debts)
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ మరో ఘనత సాధించింది. ప్రజలకు నాణ్యమైన భద్రత సేవలు అందించడంలో భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
తెలంగాణలోనూ యూపీ తరహా ఫలితాలే రిపీట్ అవుతాయని ఆయన అన్నారు. తెలంగాణలో బండి సంజయ్ రూపంలో బుల్డోజర్ ని..(Raja Singh On Election Results)
యుక్రెయిన్ను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా దాడులు జరుపుతున్న రష్యాకు(Russian Oil) మరో బిగ్ షాక్ తగిలింది. యుద్ధ కాంక్షతో రగిలిపోతున్న రష్యాపై ఇప్పటికే..
మొబైల్ లో పోర్న్ వీడియోలు చూడటానికి అలవాటు పడిన ఐదుగురు మైనర్లు దారుణానికి ఒడిగట్టారు. కామంతో కళ్లుమూసుకుపోయి ఇద్దరు బాలికలపై..
దమ్ముంటే టీడీపీ వాళ్లనే 23 సీట్లకు రాజీనామా చేసి మళ్లీ గెలవమనండి.. తానే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రతి సవాల్ విసిరారు రోజా.(MLA Roja Elections)
ఏపీలో అప్పుడే ఎన్నికల హడావుడి(Chandrababu Early Elections) మొదలైంది. ముందస్తు ఎన్నికల గురించి హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది. సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో..
యుక్రెయిన్లో(Evacuate Ukraine) ఎప్పటికప్పుడు పరిస్థితులు మారిపోతున్న నేపథ్యంలో యుద్ధ భూమిలో చిక్కుకుపోయిన వారి తరలింపునకు మరో అవకాశం ఉంటుందో, లేదోనని..
నేను కీవ్ లోని బాంకోవా స్ట్రీట్ లో ఉన్నా(Zelensky Kyiv). నేను దాక్కోలేదు. నేను ఎవరికీ భయపడటం లేదు. దేశం కోసం జరుగుతున్న ఈ యుద్ధంలో..
బహదూర్పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని అసద్బాబా నగర్ కిషన్బాగ్లో కలకలం రేపిన మైనర్ బాలికపై అత్యాచారం కేసుని పోలీసులు చేధించారు.
నెత్తి మీద కుంపటిని దించుకోవడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని చంద్రబాబు(Chandrababu On Elections) అన్నారు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా ఈ ప్రభుత్వాన్ని..
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు(BJP MLAS) హైకోర్టుని ఆశ్రయించారు. సస్పెన్షన్ ఉత్తర్వులను కొట్టివేయాలని హైకోర్టును కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేలా..
తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో(Microsoft Hyderabad) తన డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది.
యుక్రెయిన్ తన రాజ్యాంగాన్ని సవరించాలని Dmitry Peskov అన్నారు. క్రిమియాను రష్యా భూభాగంగా గుర్తించాలన్నారు. ఈ షరతులకు యుక్రెయిన్ అంగీకరిస్తే..
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవానికి చాలా దూరంగా ఉందని అన్నారు. ప్రచారానికి తప్ప ప్రజలకు పనికొచ్చే..(Bhatti Vikramarka Budget)
ఏపీలో కరోనావైరస్(AP Covid Cases) మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 7వేల 547 కరోనా పరీక్షలు..
అసెంబ్లీ సమావేశాలు ప్రజాస్వామ్య బద్దంగా లేవని Kishan Reddy Budget అన్నారు. బడ్జెట్ ప్రసంగం టీఆర్ఎస్ ప్రభుత్వం వీడుకోలు ప్రసంగంలా ఉందన్నారు.
నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 30మంది ప్రయాణికులు గాయపడ్డారు.
రొమేనియా నుంచి మొత్తం 7వేల 457 మందిని భారత్ కు తరలించారు. యుక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడానికి..(Romania Operation Ganga)
భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఫోన్ లో మాట్లాడారు. జెలెన్ స్కీతో నేరుగా చర్చలు జరపాలని, వివాదాన్ని ముగించాలని..