Home » Author »naveen
తొలి ఇన్నింగ్స్ లో టీమిండియాను 252 పరుగులకే కట్టడి చేసిన శ్రీలంకకు ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. (Ind Vs Sri Lanka)
బెంగళూరు వేదికగా శ్రీలంకంతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో(పింక్ బాల్ టెస్ట్) తొలి రోజే భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది.
పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ బిగ్ షాక్ ఇచ్చింది. ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్) వడ్డీ రేట్లను(EPFO Interest Rate) భారీగా తగ్గించింది.
అధికారం కోసం అడ్డదారులు తొక్కడం మంచిది కాదన్నారు డీఎల్(DL Ravindra Reddy). జగన్ అనే వ్యక్తికి డబ్బుతో పనిలేదని.. ప్రజలకు సేవ చేస్తారని ఆశించామని..
రాజ్యలక్ష్మి(Tirupati Rajyalakshmi) మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. ఆమె ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని డాక్టర్లు నిర్ధారించారు.
తిరుపతి, గుంటూరు- విజయవాడల మధ్య, విశాఖపట్నంలో 3 అత్యాధునిక కేన్సర్ ఆసుపత్రులను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.
ఎట్టకేలకు రష్యా బలగాలు(Russia Forces) యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలోకి ప్రవేశించాయి. కీవ్లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే రష్యా బలగాలు భీకరంగా కాల్పులు జరుపుతూ..
సారా మరణాలన్నీ జగన్ సర్కార్ హత్యలే అని లోకేష్(Nara Lokesh Alcohol Deaths) ఆరోపించారు. జంగారెడ్డిగూడెం మరణాలపై న్యాయ విచారణ..
జంగారెడ్డిగూడెం మరణాలపై ప్రభుత్వం స్పందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 15మంది చనిపోతే కూడా ప్రభుత్వంలో కదలిక లేదన్నారు.(Chandrababu On Mystery Deaths)
42 లోక్ సభ స్థానాలున్న ఏపీ, తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఏపీ, తెలంగాణ నుంచి బీజేపీలోకి భారీగా చేరికలు ఉండనున్నాయని..(GVL On Elections)
GVL On AP Budget..ఏపీ బడ్జెట్ ను ఉత్తుత్తి బడ్జెట్ గా అభివర్ణించారు. అసలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులే లేవని చెప్పారు. కొత్త జిల్లాలకు, అమరావతికి కేటాయింపులు ఎక్కడ?
బీజేపీని ఖతం చేయాలని సీఎం కేసీఆర్ నా మీద కేసు వేయించారని రాజాసింగ్ అన్నారు. అంత చేసినా తననే గెలిపించారని చెప్పారు.
కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న జూపల్లి కృష్ణారావు(Jupally) త్వరలోనే ఆ పార్టీ వీడి ఓ జాతీయ పార్టీలో చేరతారనే ప్రచారం సాగుతోంది.
సైబర్ క్రిమినల్స్ కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో అందినకాడికి దోచుకుంటున్నారు.
5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దండయాత్ర చేసింది. ఐదు రాష్ట్రాల్లో నాలుగు చోట్ల సత్తా చాటింది.(Final Election Results)
తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 24వేల 444 కరోనా పరీక్షలు (Telangana Covid)
ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి ముందే మ్యాజిక్ ఫిగర్ (202) ను దాటేసిన బీజేపీ.. కౌంటింగ్ పూర్తయ్యే సరికి ఏకంగా 273 సీట్లను గెలుచుకుంది.(BJP 273)
బీజేపీ గెలుపు శాశ్వతం కాదని త్వరలో పుంజుకుంటాం అని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలపై పునరాలోచించుకుంటామని, లోపాలను..(Sailajanath On Results)
వచ్చే ఎన్నికల్లో ప్రజా తీర్పును వదులుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ప్రస్తుతం గులాబీ తోటలోనే ఉన్నా.. ఎన్ని ముళ్లు గుచ్చుకున్నా..
కేంద్రంలో మోదీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని ఓటములు ఎదురవుతున్నాయి.(Congress Loosing Power)