Home » Author »naveen
తమ ఆంక్షల నుంచి తప్పించుకునేందుకు రష్యాకు ఎవరు సాయపడినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది అమెరికా.(America Warns China)
ఏపీకి బిగ్ రిలీఫ్. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 5వేల 508 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 26 పాజిటివ్ కేసులు..(AP Covid Report)
బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన పింక్ బాల్ టెస్ట్(డే/నైట్) మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. (India Vs Sri Lanka)
ప్రధాన ప్రతిపక్షం టీడీపీ.. అధికార పార్టీని టార్గెట్ చేసింది. కల్తీసారా మరణాలకు ప్రభుత్వానిదే బాధ్యత అంటోంది.(Lokesh Liquor Deaths)
తిరుమలలో దళారులు రెచ్చిపోతున్నారు. కొత్త తరహాలో మోసాలకు తెరలేపారు. అమాయక భక్తులను అడ్డంగా దోచుకుంటున్నారు.
తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవేంకటేశ్వర స్వామిని శనివారం రికార్డు స్థాయిలో 75వేల 775 మంది భక్తులు దర్శించుకున్నారు.
శ్రీలంకతో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్(Pink Ball Test) మ్యాచ్ లో భారత్ పట్టు బిగించింది. శ్రీలంక ముందు భారీ లక్ష్యం ఉంచింది.
తెలంగాణలో కరోనావ్యాప్తి కట్టడిలోనే ఉంది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 16వేల 128 కరోనా పరీక్షలు చేయగా..
శ్రీలంకతో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్ (డే నైట్ టెస్ట్) మ్యాచ్ లో భారత్ పట్టు బిగించింది. రెండో రోజు సెకండ్ ఇన్నింగ్స్లో..
ఏప్రిల్ మొదటి వారం నుంచి సొంత స్థలం ఉన్నవారికి రూ.3లక్షలతో ఇళ్ల నిర్మాణాల కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుందని..(Harish Rao On Houses)
అధికార, అహంకారంతో మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. సీఎం అహంకారానికి, సామాన్యుల ఆత్మగౌరవానికి జరుగుతున్న పోరాటం ఇది.(Nadendla Manohar)
యుక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయాన్ని(Indian Embassy Ukraine ) తాత్కాలికంగా పోలాండ్ కు మార్చాలని నిర్ణయించింది. యుక్రెయిన్లో వేగంగా క్షీణిస్తున్న..
మెదక్ పట్టణంలో పిల్లికోటల దగ్గర రూ.4 కోట్ల 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న గిరిజన గురుకుల పాఠశాల, కళాశాలకు మంత్రి శంకుస్థాపన చేశారు.
డ్రగ్స్ కల్చర్ వచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే అని విజయశాంతి(Vijayashanti On TRS) ఆరోపించారు. రాష్ట్రంలో మార్పు అవసరమని తేల్చి చెప్పారు.
అతడు గురి పెట్టాడంటే.. బుల్లెట్ దిగాల్సిందే.. శత్రువు ఎంత దూరంలో ఉన్నా సరే.. అతడి తూటాకు దొరికిపోవాల్సిందే. రామాయణంలో వాలి ఎంత బలవతుండో, ఈ వాలి అంతే బలశాలి.
ఎండలు అధికంగా ఉండటంతో పాఠశాల విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒంటి పూట బడులకు..
భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండో టెస్ట్ (పింక్ బాల్ టెస్ట్) తొలి రోజు ఆట ముగిసింది. శ్రీలంక జట్టు 6 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది.
తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 23వేల 936 కరోనా టెస్టులు చేయగా..(Telangana Covid Numbers)
డ్వాక్రా సంఘాల మహిళలు పొదుపు చేసుకున్న అభయహస్తం డబ్బులను తిరిగి డ్వాక్రా మహిళలకు చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
తొలి ఇన్నింగ్స్ లో టీమిండియాను 252 పరుగులకే కట్టడి చేసిన శ్రీలంకకు ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. (Ind Vs Sri Lanka)