Home » Author »naveen
పుతిన్ తీరుపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రపంచ దేశాలు పుతిన్ వైఖరిని నిరసిస్తూ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. టీమిండియా మరో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. శ్రీలంకతో మూడో టీ20 మ్యాచ్లోనూ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది భారత్.
యుక్రెయిన్ పై సైనిక చర్య నేపథ్యంలో, నాటో దేశాలు ప్రతీకార చర్యలకు దిగే అవకాశం ఉందని పుతిన్ అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటి నుంచి ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు అణ్వాయుధ..
తమపై యుద్ధానికి దిగిన రష్యా భారీగా మూల్యం చెల్లించుకుంటోందని తెలిపారు. యుక్రెయిన్ సైన్యం.. రష్యాకి చెందిన 4వేల 300 మంది సైనికులను హతమార్చిందని వెల్లడించారు.
జరుగుతున్న దారుణాలకు రష్యాను బాధ్యురాలిని చేయాలని ఐసీజేని కోరారు. రష్యా తక్షణమే సైనిక చర్యలను నిలుపుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
రష్యాతో చర్చలకు తాము సిద్ధమే అన్నారు. అయితే చర్చలకు వేదికగా బెలారస్ తమకు ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పారు.
యుక్రెయిన్ కి భారీ విరాళం ప్రకటించారు. ఈ-కామర్స్ సంస్థ రాకుటెన్ వ్యవస్థాపకుడైన మికిటానీ... యుద్ధంలో నలిగిపోతున్న యుక్రెయిన్ కు రూ.65 కోట్లు అందిస్తున్నట్టు ప్రకటించారు.
తండ్రి బిర్యానీ తీసుకురాలేదని 13 ఏళ్ల కుమారుడు ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర ఘటన ఒడిషాలో చోటుచేసుకుంది.
యుక్రెయిన్ లో చిక్కుకుపోయిన 4వేల మందికి పైగా తెలుగు విద్యార్థులను తక్షణమే సురక్షితంగా స్వదేశానికి తరలించాలని కేంద్రాన్ని కోరారు చంద్రబాబు.
తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 35,064 కరోనా టెస్టులు చేయగా..
యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరానికి రష్యా బలగాలు చేరుకున్నాయి. దీంతో ఆ దేశ భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. తమ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీని బంకర్ లోకి తరలించాయని సమాచారం.
చర్చల ద్వారానే రష్యా, యుక్రెయిన్లు సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పిన జిన్ పింగ్.. ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కూడా ప్రకటించారు.
సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్కు ఎంతమాత్రం భయపడేది లేదు. టికెట్ ధరలు నచ్చకపోతే.. సినిమా విడుదలను వాయిదా వేసుకోవాలి.
మేమున్న ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి బాంబుల మోత వినిపిస్తోంది. సమీపంలో సురక్షిత ప్రాంతం ఎక్కడో కూడా తెలియక ఆందోళన చెందుతున్నాం..
యుక్రెయిన్ లో చిక్కుకున్న ఆంధ్రులకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. టీడీపీ ఎన్ఆర్ఐ సెల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మిమ్మల్ని సురక్షితంగా తీసుకొచ్చే బాధ్యత..
యుక్రెయిన్పై సైనిక దాడికి తక్షణమే స్వస్తి పలకాలని పుతిన్ ను కోరారు. హింసకు తెర దించాలని పుతిన్ ను అభ్యర్థించారు ప్రధాని మోదీ. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని..
తొలి టీ20లో లంకపై భారత్ ఘన విజయం సాధించింది. 62 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. భారత్ నిర్దేశించిన 200 పరుగుల భారీ టార్గెట్ తో...
తెలంగాణలో కొత్తగా 311 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీలోనే 90 కొత్త కేసులు నమోదయ్యాయి.
దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగి రాక్షసానందం పొందాలని ప్రయత్నం చేసే కుట్రదారులకు స్వామివారే తగిన శిక్ష విధిస్తారని చెప్పారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలిగించే నిర్ణయాలు..
రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 220 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు కోవిడ్ తో చనిపోయారు.