Home » Author »naveen
మంచింగ్ కు ఆమ్లెట్ వేయలేదనే కారణంతో భార్యనే చంపేశాడో భర్త. బీహార్ సహియారా పోలీస్ స్టేషన్ పరిధిలోని బెలాహీ జయ్ రామ్ గ్రామంలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గింది. పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 401 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఈ రోజే రాజీనామా చేద్దామనుకున్నానని.. అయితే, రాజీనామా వద్దని సీనియర్ నేతలు ఫోన్ చేసి ఆపారని జగ్గారెడ్డి తెలిపారు. రానున్న రెండు, మూడు రోజుల్లో రాజీనామా చేస్తానని, ఇందులో ఎలాంటి..
కర్నాటకలో హిజాబ్ వివాదం కొనసాగుతోంది. తాజాగా విద్యార్థుల సస్పెన్షన్ కు, కేసుల నమోదుకు దారితీసింది. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ హిజాబ్ ధరించి వచ్చిన
తమను ఒక్కసారైనా సంప్రదించకుండా టీటీడీ ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకుందని మండిపడుతున్నారు. ప్రైవేట్ హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు తొలగించకుండా న్యాయం చేయాలని తిరుపతి ఎమ్మెల్యే భూమన..
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 425 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు కోవిడ్ తో చనిపోయారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 19వేల 769 కరోనా పరీక్షలు చేశారు.
కరోనా కేసుల నమోదు భారీగా తగ్గడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ ఎత్తివేసింది.
నారాయణపేట జిల్లాలో లైంగిక దాడికి గురైన యువతి చనిపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచింది. మద్దూర్ మండలానికి చెందిన దివ్యాంగ యువతిపై..
గోదావరి-కావేరీ నదుల అనుసంధానంలో తొలి అడుగు పడింది. నదుల అనుసంధానికి తెలుగు రాష్ట్రాలో ఓకే చెప్పాయి. అయితే పలు కండీషన్స్ పెట్టాయి.
వెస్టిండీస్ తో ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20లో భారత్ విజయం సాధించింది. 8 పరుగుల తేడాతో విండీస్ ను చిత్తు చేసింది.
గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 425 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ లో 130 కొత్త కేసులు వెల్లడయ్యాయి.
కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మనకు అనవసరం. వ్యవసాయ బోర్లకు మీటర్ల వల్ల రైతులకు ఒక్క రూపాయి నష్టం కూడా ఉండదు. జగన్ ఆధికారంలో ఉన్నంత వరకూ రైతులకు ఉచిత విద్యుత్ కొనసాగుతుంది..
అసోం రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి స్కూటర్ కొనుగోలు చేశాడు. అంతే.. న్యూస్ లోకి ఎక్కాడు. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు. అంతా అతడి గురించే చర్చించుకుంటున్నారు. ఎందుకో తెలుసా...
చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదు. చంద్రబాబు కుట్రల స్వభావం ఉన్న వ్యక్తి. ఎన్టీఆర్ మృతికి పరోక్షంగా కారణమైన వ్యక్తి చంద్రబాబు..
టీఆర్ఎస్ అధినాయకత్వం.. కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటోంది. సమరానికి సై అంటోంది. ఎక్కడా తగ్గేదేలే అన్న సంకేతాలు పంపుతోంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజును రాష్ట్ర పండుగగా జరపాలి. ప్రధాని మోదీ, బండి సంజయ్ సైతం కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారని చెప్పారు.
బీహార్ రంజీ ఆటగాడు షకీబుల్ గని వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఆడిన తొలి మ్యాచులోనే ట్రిపుల్ సెంచరీ బాదాడు.
కర్నాటకలో చెలరేగిన హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం కర్నాటకలో ఈ వివాదం ప్రకంపనలు రేపుతోంది. తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది.
వాట్సాప్ యూజర్లు ఇక ముందు జాగ్రత్త పడాల్సిందే. ఇష్టానుసారంగా ఎమోజీలు వాడటానికి వీల్లేదు. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 453 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 1,380 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక గత ఒక్కరోజు వ్యవధిలో కోవిడ్ మరణాలేవీ సంభవించ లేదు.