Home » Author »naveen
ప్రత్యేక హోదా అంశం ఏపీకి సంబంధించిన అంశం అని, స్పెషల్ స్టేటస్ తో తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదని, అందుకే ఎజెండా నుంచి ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం తొలగించిందని..
ఎజెండాలో ప్రత్యేక హోదా ఉండటాన్ని టీడీపీ ఎందుకు స్వాగతించలేదని నిలదీశారు. చంద్రబాబు ఆదేశాలతోనే ఎజెండాను మార్పించారని స్పష్టం అవుతోందని ఆరోపించారు.
సమతామూర్తి సందర్శన తనకు లభించిన మహాభాగ్యం అని అన్నారు. సమతామూర్తి కేంద్రం.. ప్రపంచంలో 8వ అద్భుతం అని అభివర్ణించారు. ధర్మ పరిరక్షణకు సమతామూర్తి ప్రతిమ ప్రేరణ కలిగిస్తుందన్నారు.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 683 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో ఎలాంటి కరోనా మరణాలు సంభవించ లేదు. కరోనా బారి నుంచి..
టీమిండియా తరఫున మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న యువ బౌలర్లపై ఐపీఎల్ వేలంలో కాసుల వర్షం కురిసింది. దీపక్ చహర్ ఏకంగా రూ.14 కోట్లు ధర పలకగా, ప్రసిద్ధ్ కృష్ణ రూ.10 కోట్ల ధర పలికాడు.
ఒక రాజధాని అమరావతిలోనే అభివృద్ధి సరిగా జరగడం లేదు. అలాంటప్పుడు మూడు రాజధానుల ప్రతిపాదన సరికాదు. మూడు రాజధానులను అభివృద్ధి చేయడం చాలా కష్టం.
ఏపీలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 896 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇవాళ టీడీపీ శ్రేణులు బాధపడినట్టే, రేపు వైసీపీ వాళ్లు కూడా బాధపడతారని, రేపన్నది ఒకటుంటుందని మరువరాదని హెచ్చరించారు.
ఏపీ విభజన సమస్యల పరిష్కారంపై కేంద్రం కమిటీ వేయడం శుభపరిణామం అని అన్నారు. ఇది సీఎం జగన్ సాధించిన విజయంగా అభివర్ణించారు.
ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల కార్యకలాపాలను ప్రారంభించేందుకు కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వం.. ఈ క్రమంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలు, సలహాలు, సూచనల పరిశీలన కోసం ప్రత్యేక కమిటీని
విండీస్ తో మూడు వన్డేల సిరీస్ లో కోహ్లి పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. మూడు వన్డేల్లో కలిపి కేవలం 26 పరుగులు మాత్రమే చేశాడు.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 733 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,82,336కి చేరింది.
భారత జట్టు అదరగొట్టింది. వెస్టిండీస్ తో మూడో వన్డేలోనూ ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్ ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది.
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ని తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. మే 11 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
రాష్ట్రానికి మధ్యలో ఉంది కనుక.. రాజధానిని అమరావతిలో ఉంచాలని టీడీపీ నేతలు అంటారు.. మరి అదే ఫార్ములా హిందూపురంకి వర్తించదా..? అని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు.
ప్రభుత్వ నిర్ణయంపై సినీ ప్రముఖులు సంతృప్తి వ్యక్తం చేస్తుంటే.. చంద్రబాబు మాత్రం ఓర్వలేకపోతున్నారని అన్నారు. 14ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు.. ఇండస్ట్రీకి చేసింది ఏమైనా ఉందా?
ఏపీలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్త కేసుల సంఖ్య భారీగా తగ్గింది. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 1,166 కరోనా కేసులు నమోదయ్యాయి.
భారత బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్(80), యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్(56) హాఫ్ సెంచరీలతో మెరిశారు. చివర్లో వాషింగ్టన్ సుందర్(33), దీపక్ చాహర్(38) పరుగులతో రాణించారు.
ఇంటర్ చదివి డిగ్రీ చదివినట్టు దొంగ సర్టిఫికెట్ పెట్టి ప్రమోషన్ కొట్టేశాడు. వేరొకరికి రావాల్సిన ఉద్యోగం దొబ్బేయ్యడం తప్పుకాదా..? రాష్ట్రం విడిపోతే ఉద్యోగ సంఘాల ముసుగులో చంద్రబాబుకి
అహ్మదాబాద్ లో వెస్టిండీస్ తో జరుగుతున్న మూడో వన్డేలో శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ హాఫ్ సెంచరీలతో మెరిశారు. 42 పరుగులకే 3 వికెట్లు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను..