Home » Author »naveen
తెలుగు రాష్ట్రాల్లో రథసప్తమి వేడుకలకు ఆలయాలు ముస్తాబయ్యాయి. అర్ధరాత్రి తరువాత రథసప్తమి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. నిత్యపూజలు అందుకుంటున్న అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో..
బిగ్ బాస్-5 కంటెస్టెంట్, యూట్యూబ్ స్టార్, 7ఆర్ట్స్ సరయును హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిందువుల విశ్వాసాలను దెబ్బతీసేలా..
గతేడాది మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో ఓ చిన్న విమానం క్రాష్ ల్యాండైంది. ఇప్పుడా విమాన పైలెట్ కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం దిమ్మదిరిగే జరిమానా విధించింది. ఏకంగా రూ.85కోట్లు చెల్లించాలని
గడిచిన 24 గంటల్లో 1,380 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 7,78,910కి చేరింది. తాజాగా మరొకరు కోవిడ్ తో ప్రాణాలు కోల్పోయారు.
శ్రీరామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు జగన్. రామానుజాచార్యుల బోధనలు అనుసరణీయం అన్నారు.
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,597 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 8మంది కోవిడ్ తో మరణించారు.
వామపక్ష పార్టీలు ఈ ప్రభుత్వంపై దాడి చేసి ఎవరికి మేలు చేయాలని అనుకుంటున్నారు అని సజ్జల నిలదీశారు. లేని సమస్యని మళ్లీ సృష్టించాలని భావిస్తున్నారని అన్నారు.
ఈ పథకం కింద రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీల సంక్షేమం కోసం ఏటా రూ.10వేల చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది. రెండో విడతలో 2.85 లక్షల మంది లబ్దిదారులు ఉన్నారు. వారి ఖాతాల్లోకి రూ.285 కోట్లు..
నెల్లూరు జిల్లాలో పోలీసుల తీరు వివాదానికి దారి తీసింది. మహిళా పోలీసుల యూనిఫామ్ కోసం పురుషులు కొలతలు తీసుకోవడం విమర్శలకు తావిచ్చింది.
ఇండియన్ సైంటిస్టులు శుభవార్త చెప్పారు. కరోనావైరస్ అన్ని వేరియంట్లను నిలువరించే వ్యాక్సిన్ ను తయారు చేస్తున్నట్లు తెలిపారు.
నిన్న వధువు ప్రియాంక ముక్తినూతలపాడులో ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయింది. భార్య మృతిని తట్టుకోలేకపోయిన భర్త డ్యామ్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,217 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ లో 383 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి.
చారిత్రక 1000వ వన్డేలో భారత జట్టు చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘనవిజయం నమోదు చేసింది.
కోవిడ్ వల్ల ఏర్పడిన అవరోధాల దృష్ట్యా నిలిపివేసిన సర్వదర్శనాన్ని తిరిగి ప్రారంభించి పూర్వవైభవ స్థితికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. రెండు డోసుల వ్యాక్సినేషన్..
శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం ఉత్సవాలకు పలువురు వీవీఐపీలు హాజరుకానున్నారు. సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించనున్నారు.
రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 2వేలకు దిగొచ్చింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2వేల 690 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 9 మంది కోవిడ్ తో ప్రాణాలు కోల్పోయారు.
పీఆర్సీ వ్యవహారం అప్పుడే కొలిక్కి వచ్చినట్టు కనిపించడం లేదు. పీఆర్సీ పై కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఆగ్రహంగా ఉంది.
నిరుద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే శాఖలో 2.65లక్షలు ఉద్యోగాలు ఉన్నట్టు ప్రకటించింది. త్వరలోనే ఈ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయనున్నట్టు తెలిపింది
వెస్టిండీస్ తో వన్డే మ్యాచ్ లో భారత బౌలర్లు రాణించారు. విండీస్ బ్యాటర్లను కట్టడి చేశారు. ఫలితంగా విండీస్ జట్టు తక్కువ స్కోర్ కే పరిమితం అయ్యింది.
టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. రైనా తీవ్ర దుఖంలో మునిగిపోయాడు.