Home » Author »naveen
ఉద్యోగుల ఆందోళనలు క్యాష్ చేసుకోడానికి కొందరు గోతికాడ నక్కలా చూస్తున్నారు. ఎవరో చెప్పిన మాటలు నమ్మి భావోగ్వేదానికి గురై సమ్మె నిర్ణయం తీసుకోవద్దు.
ఇప్పటివరకు నాలుగు గ్రూపులుగా ఉన్న సంఘాలు ఇప్పుడు అంతా కలిశారు. ఓ ప్రైవేట్ హోటల్ లో నాలుగు సంఘాలకు చెందిన కీలక నేతలు రహస్యంగా సమావేశం అయ్యారు.
రెవెన్యూ, అప్పులు కలుకుని ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ కంటే రూ.33,054 కోట్లు అధికంగా ఆదాయం ఉందని ఆయన వివరించారు. 2014-15లో రాష్ట్ర ఆదాయం రూ.65,695 కోట్లు మాత్రమే ఉన్న సమయంలో 43 శాతం..
గుడివాడ క్యాసినో వ్యవహారం ఏపీ రాజకీయాల్లో వేడి పెంచింది. దీనిపై రచ్చ రచ్చ జరుగుతోంది. ప్రతిపక్షం టీడీపీ సీరియస్ గా తీసుకుంది.
మేము అధికారంలోకి వస్తే మూడు రాజధానులు ఉండవు అన్నారు. అంతేకాదు మూడేళ్లలో అమరావతిని కట్టేస్తామన్నారు.
ఉద్యోగుల డీఏ సుమారుగా 10.01 శాతం పెరగనుండగా.. 2021 జూలై 1 నుంచి పెరిగిన డీఏ వర్తంచనుంది. ఈ నెల వేతనంతో కలిపి పెరిగిన డీఏ అకౌంట్ లో జమ కానుంది.
సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఓటమి చవి చూసింది. 31 పరుగుల తేడాతో ఆతిథ్య దక్షిణాఫ్రికా భారత్ పై విజయం సాధించింది.
అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీ కోసం వెస్టిండీస్ వెళ్లిన భారత యువ జట్టులో కరోనావైరస్ మహమ్మారి కలకలం రేపింది. జట్టులో కోవిడ్ కేసులు వెలుగుచూశాయి.
తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజురోజుకి కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 24వేల 253 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కరోనా బారినపడ్డ టీచర్లకు తక్షణమే సెలవులు ఇస్తున్నాం. స్కూళ్లలో పూర్తిస్థాయిలో శానిటైజ్ చేస్తున్నాం. టీచర్లు, విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలకు హాజరుకావాలి.
ఈ వైరస్లు అంతమయ్యేది ఎప్పుడు? విముక్తి ఎప్పుడు లభిస్తుంది? అని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ షాకింగ్ విషయం చెప్పింది.
కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గవు. సౌత్ ఇండియాలోనే ఏపీలో హెఆర్ఏ ఎక్కువగా ఉంది. కరోనా సమయంలోనూ ఉద్యోగులకు మేలు చేశాము.
హైదరాబాద్ కోల్పోవడంతో లక్షల కోట్లు ఆదాయం కోల్పోయాం. కోవిడ్ వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటా కూడా తగ్గింది. ఉద్యోగులందరికీ న్యాయం జరిగిందనే అనుకుంటున్నాం.
పీఆర్సీ ఆలస్యం అవుతుందని రూ.17వేల కోట్లు మధ్యంతర భృతి ఇచ్చామన్నారు. ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు కూడా ఇదే తరహాలోనే హెచ్ఆర్ఏ ఇస్తున్నాయని సీఎస్ వెల్లడించారు.
రాత్రి 11 తర్వాత అనవసరంగా ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకూడదు. కారణం లేకుండా రోడ్డుపైకి రావడానికి లేదు. అకారణంగా బయటకు వెళ్తే మాత్రం అంతే సంగతులు.
కరోనాతో చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్రంట్ లైన్ వర్కర్ల కుటుంబ సభ్యులకు ఈ ఆదేశాలు వర్తిస్తాయన్న ప్రభుత్వం.. ఆ కుటుంబాల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలంది.
తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కొత్త కేసులు భారీగా పెరిగాయి. 3వేలకు చేరువగా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.
చిత్తూరు జిల్లాలో పొట్టేలుకు బదులు మనిషి తల నరికిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో షాకింగ్ నిజాలు తెలిశాయి.
ఈ నెల 31వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు విధిస్తారు. కాగా, కర్ఫ్యూ నుంచి పలువురికి మినహాయింపు ఇచ్చారు.
మనమంతా ప్రశాంతంగా కుటుంబం సభ్యులతో గడుపుతున్నామంటే అది సైనికుల ప్రాణ త్యాగం వల్లే అని ఆయన చెప్పారు. మన కోసం సైనికులు సరిహద్దుల్లో నిత్యం కాపలా కాస్తుంటారని అన్నారు.