Home » Author »naveen
గాలిపటాలను ఎగరేసేందుకు వాడే చైనా మాంజా ప్రాణాలు తీస్తోంది. చైనా మాంజా.. మనుషుల పాలిట యమపాశంగా మారింది. మాంజా కారణంగా అనేకమంది ప్రాణాలు పోతున్నాయి.
సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకు అందరూ కోవిడ్ బారిన పడుతున్నారు. రాజకీయ నాయకులను కరోనా భయపెడుతోంది. ఇప్పటికే పలువురు పార్టీ నేతలు కోవిడ్ బారిన పడ్డారు.
తెలంగాణలో పార్టీ బలోపేతంపై బీజేపీ నేతలు ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా ఇతర పార్టీల నుండి బీజేపీలో చేరే వారి కోసం సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ మహమ్మారి కల్లోలం కొనసాగుతోంది. భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆ రెండు జిల్లాల్లో కరోనా మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది.
ఏపీలోనూ స్కూళ్లు, కాలేజీలకు సెలవులు పొడిగిస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఈ క్రమంలో దీనిపై మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు.
కోవిడ్ మహమ్మారి పార్లమెంటులో కలకలం రేపుతోంది. పార్లమెంటులో కరోనా బారిన పడుతున్న సిబ్బంది సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డ వారి సంఖ్య..
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 53వేల 073 మందికి కరోనా పరీక్షలు చేయగా..
సంక్రాంతి పండుగ పూట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పండుగ సందర్భంగా ఎగరేసిన గాలిపటం మాంజా.. ఓ వ్యక్తి ప్రాణం తీసింది.
అరెస్ట్ చేసిన టీచర్లందరినీ ప్రభుత్వం తక్షణమే భేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ‘స్థానికత’కు గొడ్డలిపెట్టుగా ఉన్న 317 జీవోను వెంటనే సవరించాలన్నారు.
చిరంజీవిని వైసీపీలోకి తీసుకొచ్చి.. అన్నదమ్ముల (చిరంజీవి- పవన్ కళ్యాణ్) మధ్య చిచ్చు పెట్టే ఆలోచన జగన్కి లేదని మంత్రి బాలినేని తేల్చి చెప్పారు. అసలు జగన్ ది అటువంటి క్యారెక్టర్..
దెయ్యాలు ఉన్నాయి. నిజమే. అంటే మీరు నమ్ముతారా? దెయ్యాలు లేవు, భూతాలు లేవు. అదంతా ట్రాష్ అని కొట్టిపారేస్తారా? కానీ, ఆయన మాత్రం దెయ్యాలు ఉన్నాయని అంటున్నారు..
సెల్ఫీ మోజు ఓ ప్రేమజంట ప్రాణం తీసింది. సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రియురాలు ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో ప్రియుడు కూడా కాలువలో కొట్టుకుపోయాడు.
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్త కేసులు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయి. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న 4వేల 528 కేసులు నమోదవగా ఇవాళ 5 వేలకు చేరువలో..
ప్రత్యేక విమానంలో ఆగమేఘాల మీద చిరంజీవి.. సీఎంను ఒంటరిగా కలవాల్సిన అవసరం ఏమిటి? వారిద్దరి మధ్య రాజ్యసభ సీటు అంశం ప్రస్తావనకు వచ్చిందో లేదో కానీ.. వన్ టూ వన్ భేటీ ఊహాగానాలకు...
తనకు పార్టీ టికెట్ దక్కలేదని ఓ నాయకుడు వెక్కి వెక్కి ఏడ్చాడు. చిన్న పిల్లాడిలా బోరున విలపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు టొబాకో బోర్డు మెంబర్ గా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని జీవీఎల్ స్వయంగా వెల్లడించారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో మకర సంక్రాంతి పర్వదినాన మకరజ్యోతి దర్శనమిచ్చింది. పొన్నాంబళమేడు కొండల్లో జ్యోతి కనిపించడంతో అయ్యప్ప భక్తులు పులకించిపోయారు.
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్నటితో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య పెరిగింది. నిన్న 2వేల 707 కేసులు నమోదవగా..
పండగ పూట బీహార్ లో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్ తో ముగ్గురు ట్రైనీ జవాన్లు మృతి చెందారు.
లగ్జరీ స్పోర్ట్స్ కారు సంస్థ లంబోర్గిని.. అమ్మకాల్లో సరికొత్త రికార్డులు సృష్టించింది. కరోనా సంక్షోభం సమయంలోనూ విక్రయాల్లో టాప్గేర్లో దూసుకుపోయింది. ఈ క్రమంలో 59ఏళ్ల రికార్డులను