Home » Author »naveen
ఏపీలో తీవ్ర వివాదంగా మారిన సినిమా టికెట్ ధరల అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. టాలీవుడ్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
చిరంజీవి పార్టీ పెట్టకుంటే అప్పుడే అధికారంలోకి వచ్చేవాళ్లం అన్నారాయన. అసలు టీడీపీ సీన్ మరోలా ఉండేదన్నారు చంద్రబాబు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ వార్తలు రాయకూడదన్నట్లు జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ కార్యకర్త.. ప్రజలను చైతన్య పరిచే ఆయుధంగా చైతన్య రథం పని చేస్తుందన
ఇప్పటికే కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా సినీ, రాజకీయ ప్రముఖులు కోవిడ్ బారిన పడ్డారు. ఇప్పుడు క్రికెట్ లోనూ కరోనా కల్లోలం రేగింది. టీమిండియా ఆల్ రౌండర్
ఆర్టీసీ బస్సుల్లో మాస్కు లేకుంటే స్పాట్ లోనే జరిమానా విధిస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఏపీఎస్ఆర్టీసీ స్పందించింది.
రాత్రి 11 గంటలకు నైట్ కర్ఫ్యూ ప్రారంభమైంది. ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ సమయంలో అనవసరంగా బయటకు వెళ్తే పోలీసులు చర్యలు తీసుకుంటారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన పాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో మృతుడు రామకృష్ణ తల్లి సూర్యావతి, సోదరి మాధవిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏపీ, తెలంగాణలో నాలుగు రోజులుగా పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఐటీ సోదాలు జరిగాయి. మూడు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో రూ.800 కోట్ల అనధికారిక లావాదేవీలు జరిపినట్లుగా గుర్తించారు.
దేశంలో కరోనావైరస్ మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. కోవిడ్ వ్యాప్తి రోజురోజుకీ తీవ్రరూపం దాల్చుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు పెరుగుతున్నాయి.
తెలంగాణలో కరోనా ఉగ్రరూపం దాల్చింది. మరోసారి కొత్త కేసులు ఆందోళనకర రీతిలో పెరిగాయి.గడిచిన 24 గంటల్లో 70 వేల 697 టెస్టులు చేయగా..
రియల్ హీరో సోనూసూద్ సోదరి మాల్వికా సూద్.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన స్వస్థలం పంజాబ్ లోని మోగా నుంచి రానున్న అసెంబ్లీ ఎన్నికల బరిలోకి ఆమె దిగనున్నారు.
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజువారీ కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో..
కరోనావైరస్ మహమ్మారి అంతకంతకూ ఉగ్రరూపం దాల్చుతోంది. దేశ రాజధానిలో కల్లోలం సృష్టిస్తోంది. పోలీస్ డిపార్ట్ మెంట్ లో పెద్ద సంఖ్యలో కోవిడ్ బారిన పడుతున్నారు.
ఇక ముందు క్రెడిట్ కార్డుతో లావాదేవీలు చేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి. కార్డు ఉపయోగించి నగదు విత్ డ్రా చేయడం, బిల్లు చెల్లింపు విషయంలో జాగ్రత్తగా ఉండండి. లేదంటే జేబుకి భారీ..
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శన టికెట్లను టీటీడీ జారీ చేసింది. తిరుపతి వాసులకు మాత్రమే వైకుంఠ ద్వార సర్వదర్శనం టికెట్లు ఇస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఒకరోజు ముందుగానే..
ప్రజలు నిర్లక్ష్యంగా ఉండరాదని, స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలని సీఎం స్పష్టం చేశారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజేషన్ చేసుకోవడం..
పీఆర్సీ ప్రకటించిన గంటల వ్యవధిలోనే రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు మెరుపు నిరసనలకు దిగారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని ఆందోళన బాట పట్టారు.
ఈ కేసులో సూసైడ్ లెటర్ లభ్యమైంది. తమ కుటుంబం చావుకి నలుగురు కారణం అంటూ పప్పుల సురేశ్ లేఖ రాశారు. గణేశ్ కుమార్, వినీత, చంద్రశేఖర్..
భగవత్ శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవ ఏర్పాట్లకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
దేశంలో కరోనా ఉధృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించింది. కంటైన్మెంట్ జోన్లలోని అధికారులు, సిబ్బందికి కూడా..