Home » Author »naveen
యూనియన్ బ్యాంకు (ఆంధ్ర బ్యాంక్)లో భారీ కుంభకోణం జరిగింది. బ్యాంకు సిబ్బంది ఘరానా మోసానికి పాల్పడ్డారు. రైతులు రుణాలు తీసుకున్నట్లు పత్రాలు సృష్టించిన బ్యాంకు సిబ్బంది..
సంక్రాంతి పండుగ వేళ.. ప్రయాణికులకు.. సౌత్ సెంట్రల్ రైల్వే షాక్ ఇచ్చింది. పండుగ వేళ కాచిగూడ రైల్వేస్టేషన్ లో అనవసర రద్దీని నియంత్రించేందుకు, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూసేందుకు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో అక్రమ లేఔట్ల క్రమబద్దీకరణపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
స్వయంగా వచ్చిన వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనాలు కల్పిస్తామని ఈవో స్పష్టం చేశారు. విఐపీలు సిఫార్సు లేఖలు ఇవ్వద్దని ఆయన కోరారు.
ఉద్యోగులు చేస్తున్న పలు డిమాండ్లపై అధికారులతో జగన్ చర్చించారు. పీఆర్సీ, సీపీఎస్ రద్దు సహా మిగిలిన డిమాండ్ల పరిష్కారంపై సమాలోచనలు జరిపారు. ఎంతమేరకు ఫిట్ మెంట్ ఇవ్వొచ్చనే విషయంపై..
240 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 118 పరుగులు చేసింది. కేవలం రెండు వికెట్లే కోల్పోయింది. ఇంకా రెండు రోజుల ఆట ఉండటం..
ఏపీలో ముందస్తు ఎన్నికల అంశం హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాల్లో హీట్ పెంచింది. జగన్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని, ముందస్తు ఎన్నికలు వస్తే తాము సిద్ధంగా ఉన్నామని
కామాంధులు బరితెగిస్తున్నారు. చిన్న పిల్లలను కూడా వదలడం లేదు. పశువుల్లా మీద పడి కామవాంఛ తీర్చుకుంటున్నారు. ఇంటి నుంచి బయటకు..
మృతుడు చంద్రశేఖర్ దగ్గర అప్పు తీసుకున్న వ్యక్తులే అతన్ని మట్టుబెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. డిసెంబర్ 31న చంద్రశేఖర్ ను చంపి, అదే రోజు అతని మృతదేహాన్ని కారులో భాకరాపేట అడవిలోకి
నాకు ముగ్గురు కూతుళ్లు... కానీ, ఇద్దరే అల్లుళ్లు అని ఆయన తేల్చి తెలిపారు. పెద్దమ్మాయికి తాను పెళ్లి చేయలేదని ఆయన చెప్పారు.
బీజేపీ అంటే బక్ వాస్ జుమ్లా పార్టీ అని అభివర్ణించారు. ఎన్డీఏలో సీబీఐ, ఈడీ, ఐటీ లాంటి సంస్థలు భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయన్నారు.
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్త కేసులు భారీగా పెరిగాయి. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది.
విశాఖలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రింగు వలల వివాదం ఇంకా సద్దుమణగలేదు. వేలాది మంది మత్స్యకారులు రోడ్డుపైకి వచ్చారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న..
ఈ విధంగా పథకాల రూపకల్పన దేశ నాశనానికి దారి తీస్తాయని హెచ్చరించారు. రెండు గంటల పనికి డబ్బులు వేసేస్తుంటే.. ఓ పూట పని ఉండే వ్యవసాయానికి ఎందుకు వస్తారు? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు.
శ్రీకాకుళం జిల్లాలో స్వల్పంగా భూకంపం సంభవించింది. ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి మండలాల్లో మంగళవారం(జనవరి 4) రాత్రి భూమి కంపించింది. గత వారం రోజుల్లో ఇది రెండోసారి.
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ఏపీని కూడా కలవరపెడుతోంది. రాష్ట్రంలో రోజురోజుకూ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. ఒక్కరోజే..
ఇప్పటివరకు చాలా కంపెనీలు 500కిమీ లోపు రేంజ్ గల ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తీసుకొనివచ్చేవి. అయితే, మెర్సిడెస్ బెంజ్ మాత్రం అంతకు మించి రేంజ్ తో వస్తోంది. మెర్సిడెస్ బెంజ్ తన..
ఆట ముగిసే సమయానికి టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్లకు 85 పరుగులు చేసింది. భారత్ ప్రస్తుతం 58 పరుగుల లీడ్ లో ఉంది.
తెలంగాణ ప్రజలు, ఉద్యోగుల కోసం బీజేపీ పోరాడుతుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. తెలంగాణ ఉద్యోగులకు మద్దతిచ్చేందుకు నేను వచ్చా అని ఆయన చెప్పారు.
టీమిండియా బౌలర్లలో ముఖ్యంగా పేసర్ శార్దూల్ ఠాకూర్ నిప్పులు చెరిగాడు. దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించాడు. కెరీర్ లోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు.