Home » Author »naveen
యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. తెలంగాణ రాష్ట్రంలోనూ కలవరపెడుతోంది. రాష్ట్రంలో.. ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. క్రమంగా..
ఇండియన్ ఐటీ దిగ్గజం అమెరికాకు చెందిన రెండు సంస్థలను కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ అక్షరాల 125 మిలియన్ డాలర్లు.
చంద్రబాబు వ్యాఖ్యలతో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఏపీలో ముందస్తు ఎన్నికలు ఉంటాయా? జగన్ ప్రభుత్వం వైఖరి ఏంటి? అనే ప్రశ్నలు తలెత్తాయి.
విద్యాసంస్థల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో కోవిడ్ బారిన పడుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా ఒకే స్కూల్లో 85మంది విద్యార్థులు కరోనా బారిన పడటం సంచలనం రేపింది.
సోమవారం నుంచి స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, స్పాలు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, జంతు ప్రదర్శన శాలలు, వినోద ఉద్యానవనాలు మూసివేయనున్నారు. ఇక నిత్యావసర సేవలకు ఉదయం 10 నుంచి..
ఎక్కడైనా, ఎప్పుడైనా కోడికి బర్త్ డే సెలబ్రేట్ చేయడం చూశారా? కనీసం విన్నారా? కోడికి పుట్టినరోజు వేడుకలు జరపడం ఏంటని విస్తుపోతున్నారా? కానీ, ఇది నిజం.
ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలకు కరోనా సోకగా, తాజాగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ వైరస్ బారిన పడింది. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని, ప్రస్తుతం ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నట్లు మృణాల్..
ఈ నెల 10వ తేదీ వరకు సభలు, సమావేశాలు, ర్యాలీలు, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలపై నిషేధం విధించింది. ప్రజారవాణా, దుకాణాలు, మాల్స్లో.. మాస్క్, భౌతికదూరం నిబంధన తప్పనిసరి..
యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. తెలంగాణ రాష్ట్రంలోనూ కలవరపెడుతోంది. రాష్ట్రంలో ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. క్రమంగా ఒమిక్రాన్.
రాబోయే రోజుల్లో తెలంగాణలో 12 ఏళ్ల లోపు చిన్నారులకు ఆర్టీసీ బస్సుల్లో శాశ్వతంగా ఉచిత ప్రయాణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ చెప్పారు
దేశంలో నిత్యవసరాల ధరల పెరుగుదలను కంట్రోల్ చేయాలంటే మోదీకి ఎన్నికల్లో ఓటమి రుచి చూపించడం ఒక్కటే మార్గమన్నారు కాంగ్రెస్ నేతలు.
గుడ్డిగా నమ్మి అందులో మన పేరు, వయసు, బ్యాంకు అకౌంట్ వివరాలు సబ్మిట్ చేయగానే మన సమాచారం మొత్తం వాళ్లకు వెళ్తుంది. అంతే, ఖేల్ ఖతమ్.. మన బ్యాంకు ఖాతాలోని డబ్బులు మనకు తెలియకుండానే..
ఏపీ బీజేపీ నేతలవి మరుగుజ్జు ఆలోచనలని మండిపడ్డారు. చీప్ లిక్కర్ వ్యాఖ్యలతో కలిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు చవకబారు ఎత్తుగడలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
ఛత్తీస్ గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో పెద్ద సంఖ్యలో మావోయిస్టుల లొంగిపోయారు. మొత్తం 44 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రోజువారీ కేసుల్లో పెరుగుదల కనిపించింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 30వేల 717 కరోనా శాంపిల్స్ పరీక్షించారు.
బ్లూమ్బర్గ్.. బిలియనీర్ ఇండెక్స్ ని విడుదల చేసింది. ఇందులో అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ సంపద ఏడాది 2021లో 41.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.3,10,000 కోట్లు) పెరిగి
ఓ వ్యాపారవేత్త బ్యాంకు లాకర్ నుంచి మరకత శివలింగాన్ని సీఐడీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 530 గ్రాముల బరువు, 8 సెంటీమీటర్ల ఎత్తున్న ఈ శివలింగం విలువ రూ.500 కోట్లు ఉంటుందని..
దేశవ్యాప్తంగా న్యూఇయర్ జోష్ నెలకొంది. ప్రజలంతా కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. 2021కి గుడ్ బై చెప్పి 2022 కు వెల్ కమ్ చెప్పారు.
ఈ పథకంలో భాగంగా ఏటా రూ.6వేలు మూడు విడతల్లో(రూ.2వేలు చొప్పున) నాలుగు నెలలకోసారి కేంద్రం రైతులకు అందిస్తోంది. ఇప్పటివరకు 9 విడతల్లో నగదు ఇచ్చారు. ఇప్పుడు పదో విడత నిధులను..
సౌతాఫ్రికాతో జరిగే మూడు వన్డేల సిరీస్ కు భారత జట్టుని బీసీసీఐ ప్రకటించింది. టీమిండియా సీనియర్ జట్టుకి కొత్త కెప్టెన్ వచ్చాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో..