Home » Author »naveen
ఎగ్జిబిషన్(నుమాయిష్) నిర్వహణపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోగలదని వ్యాఖ్యానించింది. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో ఎగ్జిబిషన్ కొనసాగాలా? వద్దా? అనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుందని..
కరోనాతో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు ఆర్థికసాయం చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఒక్కో కుటుంబానికి రూ.50వేలు పరిహారంగా ఇవ్వనుంది. దీనికి సంబంధించి దరఖాస్తులు కోరింది.
చంద్రబాబు రంగాని పొట్టన పెట్టుకున్న వ్యక్తి. మళ్లీ వాళ్ల ఇంటికి వెళ్లాడు. చంద్రబాబు డైరెక్షన్లోనే రంగా హత్య జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు హైకోర్టుకి నివేదిక ఇచ్చారు. ఒమిక్రాన్ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని డీహెచ్ చెప్పారు
ఈ వైరస్లో 45 కొత్త మ్యుటేషన్లు ఉన్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే కొత్త వేరియంట్ వ్యాపించడం మొదలు పెడితే పరిస్థితులు.. ఒమిక్రాన్ కంటే దారుణంగా ఉంటాయని హెచ్చరించారు.
తెలంగాణలో కరోనా, ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించనుందని, రాష్ట్రంలో లాక్ డౌన్ తప్పదనే ప్రచారం మొదలైంది.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల మౌలిక వసతులను పటిష్ట పరచాలి. ప్రస్తుతం ఉన్న బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్, మందులు, పరీక్షా కిట్లను అవసరం మేరకు సమకూర్చుకోవాలి.
తెలంగాణలో కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.
భారత్ లోని భారీ క్రూయిజ్ షిప్పుల్లో ఒకటైన కార్డీలియా నౌకలో కరోనా కలకలం రేగింది. ముంబై నుంచి గోవా చేరుకున్న ఈ నౌకలో 66 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.
దేశంలో ఎక్స్ పైరీ వ్యాక్సిన్ ఇస్తున్నట్లు వస్తున్న వార్తలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. అవన్నీ తప్పుడు, నిరాధారమైన ఆరోపణలని స్పష్టం చేసింది.
పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా ప్రభుత్వం కేవలం సారాంశాన్ని మాత్రమే ఇచ్చిందని చెప్పారు. సీఎస్ నివేదిక ప్రకారం అదనంగా జీతాలు రాకపోగా ఉన్న జీతాలకు కోత పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు
దేశంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరును
కేసులు ఇలాగే పెరిగితే లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ విధించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. జనవరి చివరి వారంలో ఉండవచ్చంటున్నారు.
అర్హులైన రైతులకు రూ.2వేల చొప్పున అకౌంట్లలో వేసింది ప్రభుత్వం. కాగా, అకౌంట్ లో డబ్బులు పడ్డాయో? లేదో? తెలుసుకోవడం ఎలా?
2018 తెలంగాణ, ఒడిశా సరిహద్దు చెర్లలో జరిగిన మావోయిస్టుల ఎన్ కౌంటర్ పై హైకోర్టులో విచారణ పూర్తి అయ్యింది. కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
మూడో విడత సొమ్ము రూ.1,036 కోట్లను సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాలో జమ చేశారు. 50లక్షల 58వేల 489 మంది అన్నదాతలకు రైతు భరోసాతో లబ్ది పొందారు.
బాలయ్య, రానా మాట్లాడుకున్న విషయాలు అందరినీ కడుపుబ్బా నవ్వించాయి. టాక్ షోలలోనే ది బెస్ట్ టాక్ షో అన్స్టాపబుల్ అని రానా చెప్పగా… ‘కొత్తగా చెప్తావేంటయ్యా… బాలయ్య అంటేనే బెస్ట్ అంటూ..
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబు వాస్తవాలు తెలుసుకోకుండా పోలీస్ డిపార్ట్ మెంట్ పై అసత్యాలు మాట్లాడారని సీపీ అన్నారు. రాధా హత్యకు రెక్కీ జరిగినట్టు ఎలాంటి ప్రాధమిక ఆధారం లేదన్నారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ కు లేని కోవిడ్ నిబంధనలు దీక్షకు ఎందుకు? అని రాజాసింగ్ ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ సభలు, సమావేశాలు పెడితే వేలాదిమంది కార్యకర్తలు వస్తున్నారన్న రాజాసింగ్..