Home » Author »naveen
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా హత్యకు రెక్కీ జరిగిందా? లేదా? ఇది నిర్ధారించేందుకు రెండు నెలల కిందట సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నామని విజయవాడ సీపీ కాంతి రాణా టాటా చెప్పారు. అయితే,
టెన్ టెవీ ఎఫెక్ట్ తో రూ.10వేల కోట్ల విలువ చేసే ల్యాండ్ స్కామ్ కు బ్రేక్ పడింది. ప్రభుత్వ భూములను కొట్టేయాలనుకున్న మాజీ ఐపీఎస్ అధికారి వ్యవహారానికి చెక్ చెప్పిన హైకోర్టు..
కులం పేరుతో కుల సంఘం సభ్యులు దారుణంగా వ్యవహరించారు. వృద్ధురాలి అంత్యక్రియలకు అభ్యంతరం చెప్పారు. మిడుతూరు మండలం కడుమూరు గ్రామ స్మశాన వాటిక దగ్గర ఈ ఘోరం జరిగింది.
అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యక్షంగా వీక్షించిన, తాకిన అనుభూతి కలిగేలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ క్యాలెండర్లను ముద్రించినట్టు టీటీడీచైర్మన్ సుబ్బారెడ్డి చెప్పారు
పేటీఎం, రెడ్ బెస్, అభిబస్ లాంటి ప్రైవేట్ సైట్లు, యాప్స్ ద్వారా ఆర్టీసీ బస్సు టికెట్లు బుక్ చేసుకునే వారిపై ఇక నుంచి అదనపు భారం పడనుంది. ప్రైవేట్ పోర్టల్స్, యాప్స్ ద్వారా..
మందుబాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఆ మద్యాన్ని ఏపీ బేవరేజేస్ కార్పొరేషన్కు చెందిన రిటైల్ ఔట్లెట్లలో విక్రయిస్తారు. బార్లు, వాక్ ఇన్ స్టోర్లలోనూ..
కొందరు వ్యక్తులు కావాలనే తనకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్ఫింగ్ చేసిన వీడియోలు ప్రసారం చేశారని వివరణ ఇచ్చారు. ఆ వీడియోలు చూసి ఎవరైనా..
సామాన్యులపై మరో భారం పడింది. పాల ధరలు పెరిగాయి. లీటర్ పాలపై రూ.2 పెంచింది. లీటర్ హోల్ మిల్క్ పైనా రూ.4 పెంచింది. కొత్త ధరలు..
తన భార్యతో శృంగారంలో పాల్గొనాలని ఆ భర్త ఆశపడ్డాడు. అదే విషయాన్ని ఆమెతో చెప్పాడు. ఆమె సరే అంది. తన సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి వయాగ్రా మాత్రలు వేసుకుని బెడ్ రూమ్ లో భార్య కోసం..
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకి కొత్త కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 38వేల 023 కరోనా శాంపిల్స్ పరీక్షించగా..
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో టీమిండియా గెలుపు దిశగా పయనిస్తోంది. ఈ టెస్ట్ మ్యాచ్ లో విజయానికి 6 వికెట్ల దూరంలో భారత జట్టు ఉంది. 305 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన
భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిన్నటి రోజున నమోదైన కేసుల కంటే ఈరోజు 86శాతం అధికంగా కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. ఒక్కసారిగా కేసులు పెరగడం ఆందోళనకు..
టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఫరీదుద్దీన్ (64) గుండెపోటుతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన..
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర.. ఇవాళ ఓ గాయకుడిని పరిచయం చేశారు. అతడి టాలెంట్ కు ఆయన ఫిదా అయ్యారు. ఎంత అద్భుతంగా పాడుతున్నావ్
సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. భారత్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో 174 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సౌతాఫ్రికా ముందు 305 పరుగుల
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా కొత్త కేసులు మళ్లీ పెరిగాయి. నిన్న 141 కేసులు నమోదవగా, తాజాగా 162 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
ప్రభుత్వం తరఫున శ్రీకాంత్ కు రూ.7లక్షల నగదు బహుమతి అందజేశారు సీఎం జగన్. దీంతో పాటు తిరుపతిలో అకాడమీ ఏర్పాటుకు ఐదెకరాల భూమి కూడా కేటాయించారు.
ప్రధాని మోదీ యూఏఈ, కువైట్ పర్యటన వాయిదా పడింది. ఒమిక్రాన్ వేరియంట్ కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా మోదీ పర్యటన వాయిదా పడింది.
ఏపీలో కోటి మంది మద్యం తాగుతున్నారు. వాళ్లంతా బీజేపీకి ఓటేసి గెలిపిస్తే.. అధికారంలోకి వచ్చాక 75 రూపాయలకే చీప్ లిక్కర్ అమ్ముతాము. ఆదాయం ఇంకా బాగొస్తే 50 రూపాయలకే చీప్ లిక్కర్ ఇస్తాము
పక్షవాతంతో శరీరమంతా చచ్చుబడిపోయింది. ఎటూ కదల్లేని పరిస్థితి. అయినా ఆయన ట్వీట్ చేయగలిగారు. ఏంటి.. నమ్మబుద్ధి కావడం లేదు కదూ. కానీ, ఇది నిజం.