Home » Author »naveen
ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ రెండు వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది.
సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో భారత్ బౌలర్లు అదరగొట్టారు. తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికాను 197 పరుగులకే ఆలౌట్ చేశారు.
సీఎం ఆదేశాల మేరకు మళ్లీ కసరత్తు చేస్తున్నామని తెలిపారు. పీఆర్సీతో బడ్జెట్ పై పడే భారాన్ని అంచనా వేస్తున్నామని, ఈ క్రమంలో పీఆర్సీ నివేదికలో స్వల్ప సవరణలు చేస్తున్నారని చెప్పారు.
నేను నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తిని, అందుకే గన్ మెన్లను వద్దని చెప్పాను. అన్ని పార్టీల నుంచి నా శ్రేయస్సు గురించి అడుగుతూ ఫోన్లు వచ్చాయి.
సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో మూడో రోజు రెండో సెషన్ ముగిసే సరికి దక్షిణాఫ్రికా 5 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది.
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా కొత్త కేసులు మళ్లీ పెరిగాయి. గతరోజు 100కి లోపే కొత్త కేసులు నమోదవగా, ఈసారి..
విశాఖ పోర్టు మరో అరుదైన రికార్డు సాధించింది. ఒకే రోజు పోర్టులో అత్యధిక సరుకును హ్యాండిల్ చేసిన ఘనత వహించింది.
మీ భార్యతో కలిసి దిగిన ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టే అలవాటు మీకుందా? డీపీ చాలా బాగుందని చూసినోళ్లు చెబుతుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? కాంప్లిమెంట్లు చూసి సంబర పడిపోతున్నారా?
అర్హులుగా ఉండి ఇప్పటివరకు సంక్షేమ పథకాల లబ్ధి పొందని వారికి జగన్ ప్రభుత్వం తీపికబురు అందించింది. ఇప్పటివరకు సంక్షేమ పథకాల లబ్ధిని పొందని 18.48 లక్షల మంది ఖాతాల్లో సంక్షేమ పథకాలకు..
ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లను తగ్గించలేదని, అవి గతంలో ఉన్న రేట్లే అని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. సినిమా థియేటర్ కంటే కిరాణ కొట్టుకు ఆదాయం ఎక్కువ వస్తే.. సినిమాలు ఎందుకు..
ఏపీలో కాలు మోపినప్పటి నుంచి లభించిన ఆదరాభిమానాలు.. ప్రేమాభిమానాలతో ముంచెత్తిన తీరును నేను నా కుటుంబసభ్యులు ఎన్నటికీ మరువలేము అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఏపీకి గుడ్ న్యూస్ చెప్పింది. రాజమండ్రికి ఔటర్ రింగ్ రోడ్డు మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణ శాఖ నుంచి రాజమండ్రి ఎంపీ భరత్ కు..
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతుబంధు పథకం డబ్బులను ఈ నెల 28 నుంచి పంపిణీ చేయనుంది. ప్రస్తుతం యాసంగి సీజన్ కి సంబంధించి..
సైబరాబాద్ పరిధిలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. 200 మంది నేరస్తులపై పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు. 3వేలకు పైగా సైబర్ క్రైమ్..
కోవిడ్ వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రులే కాకుండా ప్రైవేటు ఆస్పత్రులు కూడా సిద్ధంగా..
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) భారీగా ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు వెంటనే అప్లయ్ చేసుకోండి.
బాలికను వేర్వేరు ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. రేప్ చేయడమే కాకుండా దాన్ని ఫోన్ లో వీడియో తీశారు. దాన్ని అడ్డుపెట్టుకుని బాలికను..
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టివేసింది. ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీల్లో ఫీజుల ఖరారుపై ప్రభుత్వం జీవోలు 53, 54 జారీ చేసింది.
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు పలు ఆకర్షణీయ ఆఫర్లు ప్రకటించింది. తక్కువ ధరలోనే ఎక్కువ డేటా అందిస్తోంది. ఇందుకోసం కొన్ని దీర్ఘకాల..
ముంబైలో దారుణం జరిగింది. ఓ భోజ్ పురి యువ నటి (28) ఆత్మహత్య చేసుకుంది. డ్రగ్స్ కేసు భయంతో ఆమె ఈ పని చేసింది.