Home » Author »naveen
బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్. కేవైసీ(Know Your Customer) నిబంధనలకు అనుగుణంగా మీ అకౌంట్ ఉందో లేదో చెక్ చేసుకోండి. లేదంటే ఇబ్బందులు తప్పవు. జనవరి 1 నుంచి కేవైసీ నిబంధనలకు అనుగుణంగా..
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అయితే కొత్త కేసులు మళ్లీ తగ్గడం ఊరటనిచ్చే అంశం. మరోసారి 100కి లోపే కొత్త కేసులు నమోదయ్యాయి.
క్రెడిట్, డెబిట్ కార్డుల టోకనైజేషన్ విధానం అమలు నిర్ణయాన్ని ఆర్బీఐ మరో ఆరు నెలలు వాయిదా వేసింది. దీంతో కొత్త టోకనైజేషన్ పాలసీ 2022 జూలై 1 నుంచి ప్రారంభం కానుంది.
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేదా దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకురావాలని..
ఏపీలో ఎలాంటి సినిమా షూటింగ్స్ జరగటం లేదు. పెద్ద హీరోల సినిమాల షూటింగ్స్ జరగకపోవడంతో ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం లేదు. అందుకే ప్రభుత్వం సినీ పరిశ్రమ..
ఏపీ సీఎం జగన్ పై మాజీ మంత్రి కేఎస్ జవహర్ మండిపడ్డారు. జీవో నెం 35తో సీఎం జగన్ చిత్ర పరిశ్రమకు బుల్లెట్ దింపారని అన్నారు. సినిమా హాళ్ల నిర్వహణలోని వ్యయ ప్రయాసలు
పులివెందుల ఇండస్ట్రియల్ పార్కుకు చేరుకున్న సీఎం జగన్... ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ కంపెనీకి శంకుస్థాపన చేశారు. ఈ కంపెనీ ద్వారా సుమారు 2వేల మందికి ఉద్యోగావకాశాలు..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) కంబైండ్ డిఫెన్స్ సర్వీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 341 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో..
కోవిడ్ పరిస్థితులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లా స్థాయి మొదలు రాష్ట్రాల్లో ఆరోగ్య వ్యవస్థలు పటిష్టంగా ఉంచుకోవాలని మోదీ సూచించారు. కోవిడ్ పరిస్థితులపై..
తెలుగు వాడు అంటే చిన్న చూపు మనస్తత్వం పోవాలని ఎన్వీ రమణ అన్నారు. మన వాళ్లు ఎక్కడున్నా గౌరవించుకోవాలన్నారు. భారత్ బయోటెక్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారని..
అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్టులు పంపాడు. ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన వారిని తన మాయమాటలతో నమ్మించాడు. క్లోజ్ ఫ్రెండ్ లా వారికి దగ్గరయ్యాడు. ఆ తర్వాత ఫోటోలు పంపించమని అడిగాడు.
దేశవ్యాప్తంగా డిసెంబర్ 31 వరకు భారత్ బంద్ అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఇది నిజమో కాదో తెలుసుకోకుండా కొందరు ఈ పోస్టుని షేర్ చేస్తున్నారు, తమ వాళ్లకు..
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యలో మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది. ఇటీవల 100కి లోపే వచ్చిన కొత్త కేసులు మళ్లీ పెరిగాయి.
ఎలక్ట్రానిక్ హబ్తో దాదాపు 75 వేల మంది యువతకు.. ఉద్యోగాలు లభిస్తాయని సీఎం జగన్ చెప్పారు. ఇక్కడ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఉద్యోగులు ఇదే చోట పని చేస్తారని తెలిపారు.
ఒమిక్రాన్ ముప్పు నేపథ్యంలో రాష్ట్రంలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు..
మొబైల్ దొంగతనం చేశాడనే ఆరోపణలతో ఏపీకి చెందిన మత్స్యకారుడితో సహచర మత్స్యకారులు అమానవీయంగా ప్రవర్తించారు. అతడిని తలకిందులుగా వేలాడదీశారు. దారుణంగా కొట్టారు. చిత్ర హింసలు పెట్టారు.
ఇష్టం వచ్చినట్టు సినిమా టికెట్ల రేట్లు పెంచుకుంటామంటే కుదరదని తేల్చి చెప్పారు. మేమింతే... మా ఇష్టం వచ్చిన రేట్లకు టికెట్లు అమ్ముకుంటాం అంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
తన మాజీ భార్య, యువరాణి హయా బింట్ అల్-హుస్సేన్కు (728 మిలియన్ డాలర్లు) రూ. 5వేల 500 కోట్లు విడాకుల భరణంగా ఇవ్వాల్సిందేనని యూకేలోని లండన్ హైకోర్టు ఆదేశించింది.
ప్రముఖ సెక్యూరిటీ సొల్యూషన్స్ సంస్థ ప్రేడియో (Pradeo) ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లను అలర్ట్ చేసింది. అధికారిక గూగుల్ ప్లే స్టోర్లోని కొన్ని యాప్లలో జోకర్ మాల్వేర్ చొరబడిందని..
వంటనూనె ధరలు మరింత తగ్గనున్నాయి. దీనికి కేంద్రం తీసుకున్న నిర్ణయమే కారణం. శుద్ధి చేసిన పామాయిల్ పై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని 17.5 శాతం నుంచి 12.3 శాతానికి తగ్గించింది కేంద్రం.