Home » Author »naveen
ఇటలీలోని అంకోనాలో ఓ సంగీతకారుడిని (49) అరెస్ట్ చేసిన పోలీసులు.. అతడి దగ్గర లక్షలకొద్దీ చిన్నారుల నగ్న ఫొటోలు, వీడియోలు చూసి నోరెళ్లబెట్టారు. అంతేకాదు, చిన్నారులతో పెద్దలు శృంగారంలో
తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు వివాదాస్పదంగా మారాయి. ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో ఏకంగా 51శాతం మంది ఫెయిల్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఫలితాలు చూసి పలువురు విద్యార్థులు..
సినిమా టికెట్ల అమ్మకాల విషయంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ల విక్రయాలు ప్రభుత్వం ద్వారానే జరిగే విధంగా జీవో నెం.142 జారీ చేసింది.
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250 కుక్క పిల్లలను ఓ కోతుల గుంపు నిర్దాక్షిణ్యంగా చంపేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా మాజల్ గావ్ లో
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ మెన్స్ సింగిల్స్ లో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీలో శ్రీకాంత్ ఫైనల్ చేరాడు.
టీటీడీ.. భక్తులను కులాల వారీగా విభజించి శ్రీవారి దర్శనానికి అనుమతిస్తోందని యూట్యూబ్ ఛానల్ లో దుష్ప్రచారం చేశారని టీటీడీ మండిపడింది. భక్తులను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో
ఢిల్లీలోని రోహిణి కోర్టులో ఈ నెల 9న జరిగిన బాంబు పేలుడు ఘటన సంచలనం రేపింది. ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో నివ్వెరపోయే విషయాలు తెలిశాయి.
నేను చెప్పినా ఒకటే, చంద్రబాబు దగ్గరికి వెళ్లినా చెప్పేది ఒకటే అన్నారు. కాదు కూడదు అని ఎవరైనా టీడీపీ తరఫున టికెట్ తెచ్చుకుంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని హెచ్చరించారు.
ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనావైరస్ మహమ్మారి అంతం ఎప్పుడు? ఇప్పుడీ ప్రశ్న అందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కాగా, కరోనా అంతం గురించి ప్రముఖ ఫార్మా కంపెనీ
చెప్పిన సమయానికి కాకుండా కాస్త లేట్ గా సినిమా వేసిన థియేటర్ కు వినియోగాదారుల ఫోరం బుద్ది చెప్పింది. పెద్ద మొత్తంలో జరిమానా విధించింది.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 214 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది.
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగాలని.. కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగానే గుర్తించిందని, అమరావతి రాజధానిగా కేంద్రం కూడా ఒప్పుకుందని ఆయన అన్నారు.
పలు రాష్ట్రాల్లోని స్కూళ్లలో కోవిడ్ కేసులు పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. పాఠశాలలో 950 మందికి టెస్టులు చేయగా 18మంది విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది. దీంతో అధికారులు..
ఏపీలో స్కూళ్లకు క్రిస్మస్, సంక్రాంతి పండుగ సెలవుల తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ లో క్రిస్మస్ పండుగ ఉంది. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి పండుగ ఉంది.
భారత్ షట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ చరిత్ర సృష్టించాడు. స్పెయిన్ లో జరుగుతున్న BWF వరల్డ్ చాంపియన్ షిప్ లో సెమీస్ కు దూసుకెళ్లాడు. ఈ టోర్నీలో భారత్ కు తొలి పతకం ఖాయం చేశాడు
క్యాంపస్ అధికారుల నిర్వాకం విస్మయానికి గురి చేస్తోంది. వారు చేసిన పని అందరిని నిర్ఘాంతపరుస్తోంది. ఇదెక్కడి చోద్యం అని ముక్కున వేలేసుకునేలా చేసింది.
ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని, త్వరలోనే మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో పెడతామని చెప్పారు. ఏపీకి మూడు రాజధానులు అన్నదే తమ నిర్ణయం అని, అందులో..
రాయ్ తుపాను ఫిలిప్పీన్స్ లో బీభత్సం సృష్టిస్తోంది. వరదలు ముంచెత్తడంతో జనజీవనం స్థంభించింది. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. మృతుల సంఖ్య 12కి పెరిగింది. వరదలు ముంచెత్తడంతో..
వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు పోరాటం ముగిసింది. స్పెయిన్ లోని హెల్వాలో జరుగుతున్న వరల్డ్ చాంపియన్ షిప్ లో డిఫెండింగ్ చాంపియన్..
భారత జట్టు 3-1 తేడాతో చిరకాల ప్రత్యర్థి పాక్ ను ఓడించింది. స్టార్ ఆటగాడు హర్మన్ ప్రీత్ సింగ్ రెండు పెనాల్టీ కార్నర్లను గోల్స్ గా మలిచాడు. అక్షదీప్ సింగ్ ఒక ఫీల్డ్ గోల్ చేశాడు.