Home » Author »naveen
ఇటీవలే రీఛార్జ్ టారిఫ్ ధరలను భారీగా పెంచి కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చిన ప్రముఖ టెలికం కంపెనీ రిలయన్స్ జియో.. తాజాగా వారికి కాస్త రిలీఫ్ కలిగించే వార్త చెప్పింది.
సౌతాఫ్రికా టూర్ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్ సర్కార్ సెలెక్టర్ల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సూపర్ ఫామ్ లో ఉన్న మహారాష్ట్ర రంజీ కెప్టెన్..
మీరు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్) ఖాతాదారా? అయితే మీకో అలర్ట్. డిసెంబర్ 31లోపు మీరు ఆ పని పూర్తి చేయండి. లేదంటే అనేక ప్రయోజనాలు కోల్పోతారు.
దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాలకు సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రస్తుతం ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఇంకా ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి?
భారత్ లోనూ ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. క్రమంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రంలో తాజాగా మరో రెండు..
సౌతాఫ్రికా పర్యటనకు ముందు భారత జట్టుకు ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి. హిట్ మ్యాన్, జట్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్ కు దూరం కానున్నాడని తెలుస్తోంది.
ఆరోగ్యశ్రీ పథకంపై ప్రజలకు సులభమైన మార్గంలో సమాచారం అందేలా ఓ యాప్ తీసుకురావాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. ఏ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు లభిస్తాయి? రోగులు ఏ ఆసుపత్రికి..
వేగంగా వ్యాపిస్తూ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. డేంజర్ బెల్స్ మోగించింది. ప్రపంచంలో ఒమిక్రాన్ వేరియంట్ తో తొలి మరణం నమోదైంది.
పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ చెప్పింది. పీఎఫ్ అకౌంట్లలో వడ్డీ డబ్బులను జమ చేసినట్లు ఈపీఎఫ్ఓ ప్రకటించింది. రూ.23.44 కోట్ల పీఎఫ్ ఖాతాల్లో జమ చేసినట్లు ట్వీట్ చేసింది.
ఇప్పటికే మొబైల్ రీచార్జ్ ధరలు భారీగా పెరిగాయి. అన్ని టెలికం కంపెనీలు చార్జీలను అమాంతం పెంచేశాయి. వినియోగదారులపై అదనపు భారం మోపాయి. ఈ షాక్ నుంచి తేరుకోకముందే మరోసారి ధరల మోత..
కర్నూలు జిల్లాలోని శ్రీశైలం దేవస్థానం కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇకపై ఆర్జిత సేవలకు ఆధార్ కార్డును తప్పనిసరి చేసింది. ఆర్జిత సేవల టిక్కెట్లు దుర్వినియోగం కాకూడదనే ఉద్దేశంతో..
తనను ఆర్థికంగా దెబ్బతీసేందుకు తన సినిమాలు ఆపేస్తే, ఏపీలో ఉచితంగా సినిమా షోలు వేస్తానని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. అంతే తప్ప బెదిరింపులకు భయపడేవాడిని కాదని స్పష్టం చేశారు.
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. భారత్ లోనూ కలవరం పుట్టించింది. దేశంలో క్రమంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు భారత్లో..
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. ఏపీలోనూ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం రేగింది.
నెల్లూరు జిల్లాలో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో పల్లవి అనే మూడేళ్ల బాలికను కిడ్నాప్ చేశారు. చాముండేశ్వరి గుడి దగ్గర ఆడుకుంటుండగా బాలికను కిడ్నాప్..
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. భారత్ లోనూ ఒమిక్రాన్ వేరియంట్ కలవరం కొనసాగుతోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా చేపట్టిన దీక్షను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విరమించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో..
ఏజ్.. జస్ట్ ఓ నెంబర్ మాత్రమే అని ఈ వృద్ధ జంట చాటి చెప్పింది. మన మీద మనకు నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉంటే.. బతుకు భారం కాదని ప్రూవ్ చేసింది. 70ఏళ్ల వయసులోనూ ఎవరి మీదా ఆధారపడకుండా..
జగన్ పై కుట్ర జరుగుతోందని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కి టీడీపీ చంద్రబాబు హాని తలపెడతారని రోజూ భయపడుతున్నామని అన్నారు. కొడాలి నాని, అంబటి, వంశీ..
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. టెక్నాలజీని అడ్డుపెట్టుకుని కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు.రోజుకో తరహాలో దగా చేస్తున్నారు. తాజాగా సైబర్ క్రిమినల్స్ కన్ను వాట్సాప్