Home » Author »naveen
కరోనావైరస్ మహమ్మారి వెలుగు చూసి.. దాదాపు 2 ఏళ్లు కావస్తోంది. ఇంకా ప్రపంచాన్ని పట్టి పీడిస్తూనే ఉంది. ఈ రెండేళ్ల కాలంలో అనేక కొత్త వేరియంట్లు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేశాయి.
తిరుమల అన్నమయ్య భవన్ లో శనివారం ఉదయం టీటీడీ పాలక మండలి సమావేశం కానుంది. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన ఉదయం 10 గంటలకు పాలకమండలి సమావేశం ప్రారంభం కానుంది. మొత్తం 55..
రైతుబంధు లబ్దిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం వెచ్చించే రూ. 7వేల 500 కోట్ల నిధులను సర్దుబాటు చేసేందుకు ఆర్థికశాఖ అధికారులు..
మీరు ఎస్బీఐ కస్టమరా? నెట్ బ్యాంకింగ్ తో పనుందా? ముఖ్యమైన లావాదేవీలు చేయాల్సి ఉందా? అయితే మీకో అలర్ట్.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా వేగంగా వ్యాపిస్తోంది. భారత్ ను కలవరపెడుతోంది. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య పెరిగింది.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు. ప్రత్యర్థి ఎంతటి వారైనా అస్సలు కేర్ చేయరు. తాను అనుకున్నది చేస్తారు.
అసలే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ టెన్షన్ పెడుతోంది. వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. వైరస్ దెబ్బతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇది చాలదన్నట్టు మరో వైరస్..
బాలీవుడ్ ప్రేమ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ వివాహ బంధంతో ఒక్కటైంది. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. రాజస్తాన్ లోని సవాయ్ మాధోపూర్ లోని సిక్స్ సెన్సెస్.
నెల్లూరు జిల్లాలో గురువారం రాత్రి(9.30 గంటలు) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సంగం దగ్గర ఓ లారీ.. ప్రయాణికుల ఆటోని ఢీకొట్టింది. లారీ వేగంగా ఢీకొట్టడంతో ఆటో బీరాపేరు వాగులో పడిపోయింది.
నెల్లూరు జిల్లాలో ఘోరం జరిగింది. సంగం దగ్గర ఓ లారీ.. ఆటోని ఢీకొట్టింది. లారీ వేగంగా ఢీకొట్టడంతో ఆటో బీరపేరు వాగులో పడిపోయింది. ఆటోలో ఉన్న వారంతా వాగులో పడిపోయారు.
తన తండ్రిని కొట్టాడని ఓ కూతురు ఆగ్రహంతో ఊగిపోయింది. అపరకాళి అవతారం ఎత్తింది. తన తండ్రిని కొట్టడాన్ని తట్టుకోలేకపోయిన ఆమె చేతిలో కర్ర తీసుకుని ఆవేశంగా వెళ్లింది. తన తండ్రి పై చేయి..
తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 201 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 76 మంది కరోనా బారిన పడ్డారు. కరోనాతో మరొకరు మరణించారు.
ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. రోజువారీ కేసుల్లో మళ్లీ పెరుగుదల కనిపించింది. గత 24 గంటల్లో ఏపీలో 31వేల 101 మంది శాంపిల్స్ ని పరీక్షించగా 193 మందికి..
మీరు జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? ప్రభుత్వ బ్యాంకులో జాబ్ కొట్టాలని టార్గెట్ పెట్టుకున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు..
తిరుమలకు వచ్చే సామాన్య భక్తులకు వసతి కల్పించే విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో వసతి గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ ను..
హెచ్ఐవీని ఎదుర్కోవడంలో హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ సహాయపడుతుందా? HIV సంక్రమణకు వ్యతిరేకంగా పోరాడటానికి దోహదపడుతుందా? అంటే, అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఆ దిశగా పరిశోధనలు..
శుక్రవారం (డిసెంబర్ 10,2021) జరగనున్న స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ తాజా వార్నింగ్ ఇచ్చారు. ఒమిక్రాన్ తన గమనాన్ని మార్చగలదని..
తమిళనాడు కానూరులో బుధవారం(డిసెంబర్ 8,2021) మధ్యాహ్నం జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో దేశ మొదటి త్రివిధ దళాధిపతి(సీడీఎస్ జనరల్) బిపిన్ రావత్ కన్నుమూశారు. భారత వాయుసేనకు చెందిన ఎం
భారత వాయుసేనకు చెందిన ఎంఐ-17వి5 రకం హెలికాప్టర్ తమిళనాడులో కుప్పకూలింది. ఈ ఘటనలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మృతి చెందారు. సైనిక హెలికాప్టర్ ప్రమాదంలో భారత త్రివిధ దళాధిపతి జనరల్