Home » Author »naveen
సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు, ఫొటోలు పెడుతున్నారా? ముందూ.. వెనుక.. ఆలోచన చేయకుండా వేరేవాళ్లవి షేర్ చేస్తున్నారా? అయితే బీకేర్ ఫుల్. తీవ్ర పరిణామాలు తప్పవు. కేసుల్లో..
వీధి కుక్కలపై ఎంతో దయ చూపుతూ వాటికి ఆహారం అందిస్తున్నందుకు ఓ మహిళకు లక్షల్లో జరిమానా పడింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నవీ ముంబైలో జరిగింది. ఆమె పేరు అన్షు సింగ్.
పాకిస్తాన్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో ఇప్పటిదాకా ఎవరికీ సాధ్యం కానిది అతడు సాధించాడు. ఒక క్యాలెండర్ ఇయర్ లో..
పీఆర్సీపై ఏపీ ఉద్యోగ సంఘాల నిరసనలకు తెరపడింది. ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. పీఆర్సీపై ఉద్యోగ సంఘాల నేతలతో..
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తోంది. గతంలో బయటపడ్డ డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
బాల కార్మిక వ్యవస్థను రూపుమాపే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 14 ఏళ్లలోపు చిన్నారులతో పని చేయించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం..
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో ఎల్ఈడీ లైట్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఓఆర్ఆర్ పై 136 కిలోమీటర్ల మేర ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు..
తిరుమలలో రెండవ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగి పడిన ప్రాంతంలో మరమ్మతు పనులను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పరిశీలించారు. ఐఐటీ నిపుణుల సూచనల మేరకు ఘాట్ రోడ్ లో మరమ్మతు పనులు..
టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్ తిరిగి సొంత గూటికి వెళ్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. శుక్రవారం ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి. నిపుణులు చేస్తున్న హెచ్చరికలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. రానున్న రోజుల్లో..
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 33వేల 043 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 148 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా..
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివిధ గ్రూప్ సీ..
తెలంగాణ వచ్చాక పల్లెల్లో, పట్టణాల్లో చక్కని అభివృద్ధి కన్పిస్తోందన్నారు. తమ ప్రభుత్వంలో ప్రతిపక్ష, పాలక పక్ష ఎమ్మెల్యే అన్న తేడా ఉండదన్నారు కేటీఆర్.
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. కేరళలోనూ కలకలం రేపింది. వేగంగా వ్యాపిస్తోంది. ఈ ఒక్కరోజే ఆ రాష్ట్రంలో ఏకంగా..
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. భారత్ లో కలవరం రేపుతోంది. దేశంలో క్రమంగా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో ఒమిక్రాన్ వేరియంట్..
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో జల్లేరు వాగులోకి బస్సు పడిపోయిన ఘటనలో తొమ్మిది మంది మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండీఏ విజిలెన్స్ మాజీ డీఎస్పీ జగన్ ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. సుదీర్ఘంగా 38 గంటల పాటు అధికారులు సోదాలు నిర్వహించారు.
ఆవిష్కరణలు, పరిశోధనలు చేసే సంస్థలను ప్రోత్సహించడమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ కు సమీపంలోని సుల్తాన్ పూర్ లో
బ్యాంకులకు రేపటి(డిసెంబర్ 16,2021) నుంచి నాలుగు రోజులు సెలవులు ఉన్నాయి. బ్యాంకు సెలవులు సహా బ్యాంక్ యూనియన్ల సమ్మె కారణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలకు అంతరాయం కలగొచ్చు.
ఐసీసీ 2022 వన్డే ఉమెన్స్ వరల్డ్ కప్ లో భారత్ ఆడే మ్యాచుల వివరాలను ఐసీసీ ప్రకటించింది. మార్చి 6న తన తొలి మ్యాచులోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో భారత్ తలపడనుంది. మార్చి 10న.