Home » Author »naveen
మైనర్ బాలిక రేప్ కేసులో పై ఎఫ్ఐఆర్ నమోదైంది. యాసిర్, అతడి స్నేహితుడు ఫర్హాన్ తనను వేధించారంటూ ఇస్లామాబాద్ కు చెందిన 14 ఏళ్ల బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 26 కొత్త కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 15 కేసులు వెల్లడయ్యాయి. కర్నూలు, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. గడిచిన 24 గంటల్లో..
తెలంగాణ ప్రభుత్వం హోంగార్డులకు శుభవార్త చెప్పింది. హోంగార్డుల గౌరవ వేతనం పెంచింది. గౌరవ వేతనాన్ని 30శాతం పెంచింది. ఈ మేరకు హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వేతనాలు జూన్ 2021 నుంచి
సెక్రటరియేట్ విశాఖలో, హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చెయ్యక తప్పదని, అలాగే అమరావతి కూడా ఉంటుందని అన్నారు. మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసమే రాజధాని వికేంద్రీకరణ అని..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటినుంచే బీజేపీని సమాయత్తం చేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటే లక్ష్యంగా వ్యూహ రచన..
దేశంలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు 161 బయటపడగా.. అందులో 80 శాతం కేసుల్లో అసలు లక్షణాలే లేవని మాండవీయ తెలిపారు. మరో 13 శాతం కేసుల్లోనూ స్వల్ప లక్షణాలే ఉన్నట్టు చెప్పారు.
ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్ డే జగన్ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
ఢిల్లీ హైకోర్టులో ఆసక్తికరమైన పిటిషన్ ఒకటి దాఖలైంది. దేశ రాజధాని హస్తినలో ఉన్న ఎర్రకోట తనదేనంటూ ఓ మహిళ కోర్టుని ఆశ్రయించింది.
ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. 2019 జూలై నుంచి చెల్లించాల్సిన 5.24 శాతం డీఏని (కరవు భత్యాన్ని) విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పవన్ సలహాలు తమకు అవసరం లేదన్నారు. స్టీల్ ప్లాంట్ అంశంలో ఏం చేయాలో చెప్పడానికి పవన్ ఏమీ తమ వ్యూహకర్త కాదని ఎద్దేవా చేశారు. తమకు వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ ఉన్నారని గుర్తుచేశారు.
తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనుంది. రాష్ట్రంలో అన్ని శాఖల్లో 86 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేలింది.
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్లు ఇస్తోంది. దేశంలో టెక్నాలజీ లీడర్లను తయారు చేసేందుకు కృషి చేస్తున్న రిలయన్స్.. ఇందులో భాగంగా..
ఏపీలో కరోనా కొత్త కేసుల సంఖ్య భారీగా తగ్గింది. రోజువారీ కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపించింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 100కి దిగువన కోవిడ్ కేసులు వెలుగుచూశాయి.
ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 641 టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేయనుంది.
టెన్నిస్ స్టార్, స్పెయిన్ కు చెందిన రఫెల్ నాదల్ కరోనా బారిన పడ్డాడు. నాదల్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా నాదల్ ట్విట్టర్ లో తెలిపాడు.
క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు అలర్ట్. కొత్త ఏడాది నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. క్రెడిట్, డెబిట్ కార్డు కలిగిన వారు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజేతగా వీజే సన్నీ నిలిచాడు. 105 రోజలు పాటు సాగిన ఈ రియాల్టీ షో లో మిగతా కంటెస్టెంట్లను వెనక్కి నెట్టి విజేతగా నిలిచాడు సన్నీ.
ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య మూడురెట్లు పెరిగింది. ఒక్కరోజే 10వేలకు పైగా ఒమిక్రాన్ కేసులు రావడం ఆందోళనకు గురి చేస్తోంది.
టీమిండియా అండర్-19 జట్టులో ఆంధ్రా (గుంటూరు) ఆటగాడు షేక్ రషీద్ కు చోటు దక్కింది. రషీద్ ను వైస్ కెప్టెన్ గా నియమించారు.
స్పెయిన్ లోని హుఎల్వా వేదికగా జరిగిన వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఫైనల్లో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ ఓడిపోయాడు.