Home » Author »naveen
టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి కేంద్రం, ప్రధాని మోదీపై పధకం ప్రకారం విష ప్రచారం మొదలుపెట్టారని..
ఓ యువకుడు అర్ధరాత్రి సమయంలో తన ప్రియురాలికి వీడియో కాల్ చేశాడు. ఏం జరిగిందో కానీ, ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దాంతో ఆవేశానికి లోనైన యువకుడు ప్రియురాలితో వాగ్వాదం చేస్తూనే
కరోనా, లాక్ డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన వ్యాపారులకు అండగా నిలిచేందుకు, వాళ్ల బిజినెస్ నడవడం కోసం కోవిడ్ రిలీఫ్ పేరుతో లోన్స్ ఇస్తోంది. చాలామంది ఇలా లోన్ తీసుకుని బిజినెస్..
బడికెళ్లిన ఓ పిల్లాడు.. ఇంటికి పంపించమని సార్ ను రిక్వెస్ట్ చేస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. పిల్లాడి అమాయకపు మాటలు నవ్వులు పూయిస్తున్నాయి.
వంద కాదు రెండు వందలు కాదు.. ఏకంగా 919 మంది పురుషులు.. అదీ కేవలం 7 గంటల్లోనే.. వారితో సెక్స్ లో పాల్గొంది ఓ మహిళ. ఏంటి షాక్ అయ్యారా? నమ్మశక్యంగా లేదు కదూ.
పొగాకు ఉత్పత్తులపై ఏపీ ప్రభుత్వం నిషేధం విధించింది. పొగాకు, గుట్కా, తంబాకు, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం విధించింది.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.
చూయింగ్ గమ్ తో కరోనా వ్యాప్తికి చెక్ పెట్టొచ్చా? అంటే.. అవుననే అంటున్నారు సైంటిస్టులు. కరోనా సోకిన వ్యక్తుల లాలాజలంలో అధిక స్థాయిలో వైరస్ ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందువల్ల
ఏపీలో కరోనా వ్యాప్తి మరింత తగ్గింది. రోజువారీ కేసులు, మరణాల్లో తగ్గుదల కనిపించింది. గడిచిన 24 గంటల్లో 18వేల 788 కరోనా పరీక్షలు నిర్వహించగా..
పీఎఫ్ ఖాతాదారులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFO శుభవార్త చెప్పింది. పీఎఫ్ అకౌంట్లలో వడ్డీ డబ్బులను జమ చేసినట్లు ప్రకటించింది. 22.55 కోట్ల పీఎఫ్ ఖాతాల్లో
కరీంనగర్ జిల్లా పీసీసీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నేత చల్మెడ లక్ష్మీ నరసింహ రావు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఎటువంటి కండీషన్ లేకుండానే తాను..
బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్ర పథకం జలజీవన్ మిషన్ ను ఏపీ ప్రభుత్వం వినియోగించుకోవడం లేదన్నారు. 2024 కల్లా ఇంటింటికి మంచి నీరు అందించడంపై
తనను స్కూల్ నుంచి సస్పెండ్ చేశారన్న కోపంతో ఓ టీనేజర్ దారుణానికి ఒడిగట్టాడు. ఏకంగా స్కూల్ ప్రిన్సిపాల్ ని హత్య చేసేందుకు ప్రయత్నం చేశాడు.
తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. డిసెంబర్ 15 నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ కానున్నట్లు తెలుస్తోంది.
అధికారంలోకి వచ్చేది జనసేన అన్న నాదెండ్ల మనోహర్, తమ ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని హామీ ఇచ్చారు. కరోనాతో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే ఓటీఎస్ పేరుతో బలవంతంగా డబ్బులు వసూలు చేయడం..
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్ లో మంటలు చెలరేగాయి. శ్రీకాకుళంలోని రవిశంకర్ సినిమా థియేటర్లో ఈ ఘటన జరిగింది.
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. భారత్ లో కలకలం రేపుతోంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. భారత్ లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 21కి..
రాజస్తాన్ కోటాలోని రామగంజ్ మండిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తన ఐదుగురు కూతుళ్లతో కలిసి తల్లి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది.
కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే త్వరపడండి. వెంటనే కొనుగోలు చేయండి. ఆ తర్వాత ఎంత చింతించినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే..
ముంబై వాంఖడే వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో భారత్ గెలుపు ముంగిట నిలిచింది. కివీస్ ముందు 540 పరుగుల టార్గెట్ ఉంచిన కోహ్లీ సేన... విజయానికి మరో 5 వికెట్ల దూరంలో..